India
-
Aadhar: ఆధార్లో భారీ మార్పులు త్వరలో – ఫేస్ అథెంటికేషన్, కొత్త యాప్ రాబోతున్నాయి!
ఇప్పుడు ఫింగర్ప్రింట్, ఐరిస్ స్కాన్తో పాటు ఫేస్ అథెంటికేషన్ను కూడా ప్రవేశపెట్టేందుకు UIDAI సన్నద్ధమవుతోంది.
Date : 24-09-2025 - 6:00 IST -
Modi Photo: మోదీపై మార్ఫింగ్ ఫోటో.. కాంగ్రెస్ నేతకు బీజేపీ కార్యకర్తల చేతిలో అవమానం!
పగారే మాట్లాడుతూ, అది తనది కాకుండా ఫార్వర్డ్ చేసిన పోస్టు అని, ఈ చర్య అన్యాయం అని చెబుతున్నాడు.
Date : 23-09-2025 - 11:28 IST -
Yuvraj Singh : ED విచారణకు హాజరైన యువరాజ్ సింగ్
Yuvraj Singh : మాజీ భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) మనీ లాండరింగ్ కేసు(Money laundering case)లో ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) హెడ్క్వార్టర్స్కి విచారణకు హాజరయ్యారు
Date : 23-09-2025 - 2:15 IST -
ISRO’s New Goal: ఇస్రో టార్గెట్: టవర్లు లేకుండా నేరుగా ఫోన్లకు ఇంటర్నెట్
ఈ టెక్నాలజీ ద్వారా ఉపగ్రహం నుంచి నేరుగా సిగ్నల్ మొబైల్ ఫోన్కు చేరుతుంది. టవర్లు, బేస్ స్టేషన్లు అవసరం ఉండదు.
Date : 23-09-2025 - 12:25 IST -
PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!
కొత్త జీఎస్టీ సంస్కరణల ద్వారా కేవలం రెండు ప్రధాన శ్లాబులు మాత్రమే ఉంటాయని ప్రధాని మోడీ వివరించారు. ఈ మార్పుల వల్ల రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్యతరగతి, వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలు వంటి ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు.
Date : 22-09-2025 - 6:10 IST -
Bumper Offer : ఎలాంటి అనుభవం లేకపోయినా ఐటీ జాబ్
Bumper Offer : అందువల్ల ఇంజనీరింగ్ చేసినవారు మాత్రమే కాదు, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని వారు కూడా సరైన స్కిల్స్ నేర్చుకుంటే ఈ రంగంలోకి అడుగుపెట్టవచ్చు. ముఖ్యంగా, ఎక్కువ జీతాలు, అంతర్జాతీయ గుర్తింపు, కెరీర్ గ్రోత్ వంటి ప్రయోజనాలు ఐటీని అత్యంత ఆకర్షణీయ రంగంగా మారుస్తున్నాయి.
Date : 22-09-2025 - 1:48 IST -
Bihar Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే: మూడు దశల్లో పోలింగ్ నిర్వహణ ఊహించబడుతోంది
Bihar Elections: బిహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22, 2025తో ముగియనున్న నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలింగ్ రెండు లేదా మూడు విడతల్లో జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఛఠ్ పూజ వంటి ప్రాంతీయ పండుగలు పూర్తయ్యాక, నవంబర్ 5 నుండి 15 మధ్య ఎన్నికలు జరగవచ్చని అంచనాలు ఉన్నాయి. గతంలో కూడా 2020లో బ
Date : 22-09-2025 - 1:45 IST -
Rajnath Singh: పాక్ చర్యలపై ఆధారపడి సిందూర్ పార్ట్ 2 మళ్లీ మొదలవొచ్చు : రాజ్నాథ్
ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా నిలిపివేశామని, అయితే పాక్ చర్యల ఆధారంగా సిందూర్ పార్ట్ 2, పార్ట్ 3 ప్రారంభం కావచ్చని హెచ్చరించారు.
Date : 22-09-2025 - 12:45 IST -
GST 2.0తో కార్లు బైకులు ధరలు భారీగా తగ్గింపు పూర్తిస్థాయి జాబితా చూడండి
కియా కార్నివల్ పై రూ 4.48 లక్షలు సోనెట్ పై రూ 1.64 లక్షలు సెల్టోస్ పై రూ 75000 క్యారెన్స్ క్లావిస్ పై రూ 78000 తగ్గింపు ఉంది.
Date : 22-09-2025 - 12:11 IST -
GST 2.0 : ఈరోజు నుండి కొత్త స్లాబ్లు ..ఈరోజే ఎందుకు అంటే ..!!
GST 2.0 : నేటి నుంచి (సెప్టెంబర్ 22, 2025) కొత్త జీఎస్టీ స్లాబ్లు అమలులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఉన్న నాలుగు స్లాబ్లలో 12% మరియు 28%లను తొలగించి, 5% మరియు 18% స్లాబ్లను మాత్రమే కొనసాగించారు
Date : 22-09-2025 - 10:45 IST -
Bihar Elections : అక్టోబర్ తొలివారంలో బిహార్ ఎన్నికల షెడ్యూల్?
Bihar Elections : ఈ సమీకరణల్లో బిహార్ ఎన్నికలు కేవలం రాష్ట్ర రాజకీయాలను మాత్రమే కాకుండా 2029 సాధారణ ఎన్నికలకూ సంకేతాలు ఇవ్వగలవు. అందువల్ల, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, విశ్లేషకులు బిహార్ దిశగా ఆసక్తిగా గమనిస్తున్నారు.
Date : 22-09-2025 - 10:00 IST -
Modi on GST: నవరాత్రికి మోదీ శుభాకాంక్షలు.. జీఎస్టీ ఉత్సవం ప్రారంభం, పన్నుల భారం తగ్గుదల!
తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెద్ద ఊతమిస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తాయని మోదీ పేర్కొన్నారు.
Date : 21-09-2025 - 6:40 IST -
Aadhaar Card: ఆధార్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ఫ్రీగానే!
పిల్లల వయసు పెరిగే కొద్దీ వారి వేలిముద్రలు, కనుపాపల స్కాన్లు మారే అవకాశం ఉంది. ఈ మార్పుల వల్ల వారి బయోమెట్రిక్ వివరాలు ఆధార్లో ఉన్న పాత సమాచారంతో సరిపోలకపోవచ్చు.
Date : 21-09-2025 - 5:25 IST -
Prime Minister Modi: రేపు అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలలో ప్రధాని మోదీ పర్యటన!
మోదీ పర్యటన కేవలం ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం మాత్రమే కాదు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ఉందో చాటి చెప్పడం కూడా. ఈ రెండు రాష్ట్రాల ప్రజలతో ఆయన మమేకమై, వారి సమస్యలను ఆలకించి, వారి ఆకాంక్షలను నెరవేరుస్తారని భావిస్తున్నారు.
Date : 21-09-2025 - 4:59 IST -
PM Modi: ఈరోజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోదీ..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం (ఆగస్టు 19, 2025) ఒక ప్రకటనపై సంతకం చేశారు. దీని ప్రకారం H-1B వీసా రుసుమును 1,00,000 US డాలర్లకు పెంచనున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ చర్య అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
Date : 21-09-2025 - 1:50 IST -
Gen Z Protest Possible In India : భారత్లోనూ జన్జ ఉద్యమం రావొచ్చు – కేటీఆర్
Gen Z Protest Possible In India : ఇది ధైర్యవంతమైన, సృజనాత్మకమైన, డిజిటల్ ప్రపంచంలో దూసుకెళ్తున్న తరం. మీరు DIY (Do It Yourself) జనరేషన్ – భిన్నతను చూపించే, ఊహాశక్తితో ముందుకు సాగే తరం
Date : 21-09-2025 - 9:30 IST -
H-1B Visa Fee Hike: హెచ్-1బి వీసా ఫీజు పెంపు.. భారతదేశానికి ప్రయోజనమా??
ఐటీ పరిశ్రమల సంస్థ నాస్కామ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ హెచ్-1బి వీసా దరఖాస్తు ఫీజును $1 లక్షకు పెంచడం భారతీయ సాంకేతిక సేవా కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది.
Date : 20-09-2025 - 8:30 IST -
GST Effect : గ్యాస్ సిలిండర్ ధర తగ్గుతుందా?
GST Effect : GST శ్లాబుల మార్పులో గ్యాస్ ధరలు తగ్గకపోవడం కొంత నిరాశ కలిగించినా, ఇతర నిత్యావసర వస్తువులపై ధరలు తగ్గడం కొంత ఉపశమనం ఇస్తుంది
Date : 20-09-2025 - 6:31 IST -
Terrorists : J&Kలో ఎదురుకాల్పులు.. ఆర్మీ ట్రాప్లో టెర్రరిస్టులు!
Terrorists : లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వెంట సైనికులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ, కొంతమంది మిలిటెంట్లు లోనికి చొరబడటంతో పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయి
Date : 20-09-2025 - 10:15 IST -
Surekha Yadav : భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం రాసిన సురేఖా యాదవ్
Surekha Yadav : 1988లో లోకో పైలట్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సురేఖా, అనేక ముఖ్యమైన రైళ్లను నడిపారు. కేవలం ఉద్యోగం చేయడం మాత్రమే కాకుండా, తన క్రమశిక్షణ, కష్టపడే తత్వం, నిబద్ధతతో రైల్వేలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు
Date : 19-09-2025 - 3:19 IST