India
-
Subhas Chandra Bose : నేతాజీ అస్థికలు భారతదేశానికి రప్పించండి..ప్రధాని మోడీకి అనితా బోస్ భావోద్వేగ విజ్ఞప్తి
అనితా బోస్ ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా కలిసే అవకాశాన్ని ఆశిస్తూ, తండ్రి అస్థికల అంశానికి తక్షణ పరిష్కారం కోరారు. జర్మనీలో నివసిస్తున్న అనితా బోస్ వయసు ప్రస్తుతం 82 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో ఈ అంశం తక్షణ చర్యకు లోనవ్వాలని ఆమె అంటున్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆమె చెప్పిన మాటలు హృదయాన్ని కదిలించేవిగా ఉన్నాయి.
Published Date - 03:52 PM, Fri - 29 August 25 -
Urjit Patel : ఉర్జిత్ పటేల్కు అంతర్జాతీయ గౌరవం..IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియామకం
ఆయన నియామకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని నియామకల కమిటీ ఆమోదించింది. ఉర్జిత్ పటేల్ మూడేళ్ల కాలానికి ఈ హోదాలో కొనసాగనున్నారు. లేదా ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పదవిలో ఉంటారు.
Published Date - 12:58 PM, Fri - 29 August 25 -
PM Modi : జపాన్లో మోడీ పర్యటన: ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశ
ఈ సందర్బంగా ఆయన 15వ భారత-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ తన జపాన్ ప్రత్యుతంగా ఉన్న ప్రధాని షిగెరు ఇషిబాతో కీలక చర్చలు జరగనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ సహకారం వంటి అనేక అంశాలపై ఇరు దేశాధినేతలు దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
Published Date - 10:39 AM, Fri - 29 August 25 -
Teachers : దేశ వ్యాప్తంగా కోటి దాటిన టీచర్ల సంఖ్య
Teachers : ఉపాధ్యాయుల సంఖ్య పెరగడం సానుకూల పరిణామమే అయినా, ఈ పెరుగుదల నాణ్యతతో కూడిన విద్యను అందిస్తుందా అనేది ప్రధాన ప్రశ్న
Published Date - 09:50 AM, Fri - 29 August 25 -
Cloudburst In Uttarakhand : ఉత్తరాఖండ్లో మళ్లీ క్లౌడ్ బరస్ట్
Cloudburst In Uttarakhand : రుద్రప్రయాగ్ జిల్లాలోని బరెత్ దంగర్ టోక్, చమోలీ జిల్లాలోని దేవల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) విరుచుకుపడ్డాయి
Published Date - 09:36 AM, Fri - 29 August 25 -
Indigo : భారీ ప్రమాదం తప్పింది.. గాల్లోనే ఇంజిన్ ఆగిపోయిన ఇండిగో విమానం
Indigo : అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన ఘటన మరువకముందే, విమాన ప్రయాణాల్లో సాంకేతిక లోపాలు కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలోనే, సూరత్ నుండి దుబాయ్ వెళ్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది.
Published Date - 04:51 PM, Thu - 28 August 25 -
IB Jobs : డిప్లొమా, డిగ్రీ అర్హతతో IBలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
IB Jobs : దేశ భద్రతలో కీలకపాత్ర పోషించే ఈ సంస్థలో జూనియర్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II, టెక్నికల్ (JIO-II/Tech) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Published Date - 04:10 PM, Thu - 28 August 25 -
Telangana : భారీ వర్షాలు.. 36 రైళ్లు రద్దు..మరికొన్ని దారి మళ్లింపు..
భారీ వర్షాలు, వరదల కారణంగా రైల్వే ట్రాక్లపై నీరు చేరడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మొత్తం 36 రైళ్లను పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చిందని, 25 రైళ్లను మార్గం మళ్లించామని ఇంకా 14 రైళ్లను పాక్షికంగా మాత్రమే రద్దు చేసినట్లు వివరించారు.
Published Date - 01:54 PM, Thu - 28 August 25 -
Voter Adhikar Yatra : బీజేపీ-ఎన్నికల సంఘం కుమ్మక్కు: ప్రజాస్వామ్యానికి అపహాస్యమన్న రాహుల్ గాంధీ
ఇది కేవలం ఓటింగ్ ప్రాసెస్ను చెక్కుమణిపెట్టడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేయడమే అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని ఈ చర్యలు పక్కా ప్రణాళిక కింద జరుగుతున్నట్లు ఆరోపించారు.
Published Date - 01:23 PM, Thu - 28 August 25 -
Jio-Airtel : వరద బాధితులకు జియో, ఎయిర్టెల్ సాయం..!
Jio-Airtel : భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక రాష్ట్రాల్లో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలో నీరు చేరిపోవడం, రవాణా వ్యవస్థలు దెబ్బతినడం, కనెక్టివిటీ సమస్యలు ఏర్పడటంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Published Date - 01:00 PM, Thu - 28 August 25 -
Mizoram : అసెంబ్లీలో ‘యాచక నిషేధ బిల్లు 2025’కు ఆమోదం
ఈ బిల్లు ద్వారా కేవలం యాచకత్వాన్ని నిషేధించడమే కాదు, భిక్షాటన చేస్తున్న వారికి పునరావాసం కల్పించే అంశాన్నీ ప్రభుత్వం కీలకంగా పరిగణిస్తోంది. ఈ చట్టాన్ని తీసుకురావడానికి ప్రేరణగా మారింది సైరంగ్-సిహ్ము రైల్వే ప్రాజెక్టు.
Published Date - 12:19 PM, Thu - 28 August 25 -
Vaishno Devi Landslide : వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండచరియలు.. 35 మంది మృతి
Vaishno Devi Landslide : జమ్మూకశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయం మార్గం వద్ద చోటుచేసుకున్న భారీ కొండచరియల విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 35 మంది మృతి చెందారు.
Published Date - 12:15 PM, Thu - 28 August 25 -
Bihar : బిహార్లో హై అలర్ట్ : అసెంబ్లీ ఎన్నికల ముందే జైషే ఉగ్రవాదుల చొరబాటు కలకలం
నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఉగ్రవాదులను హస్నైన్ అలీ (రావల్పిండి), ఆదిల్ హుస్సేన్ (ఉమర్కోట్), మహ్మద్ ఉస్మాన్ (బహవల్పూర్)గా గుర్తించారు. వీరంతా పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్ ముఠాకు చెందినవారుగా పోలీసులు పేర్కొన్నారు.
Published Date - 11:17 AM, Thu - 28 August 25 -
Textile Industry : దేశీయ టెక్స్టైల్ పరిశ్రమకు ఊరట : పత్తి దిగుమతులపై సుంకాల మినహాయింపు
ఈ నిర్ణయం టెక్స్టైల్ పరిశ్రమలో ఉత్పత్తి వ్యయాలను గణనీయంగా తగ్గించడంతో పాటు, వినియోగదారులకు మరింత అనుకూలంగా మారనుంది. ముఖ్యంగా ముడిసరుకు ధరలు పెరుగుతున్న ఈ తరుణంలో, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమలో ఉత్సాహం రేపుతోంది.
Published Date - 11:01 AM, Thu - 28 August 25 -
Jammu Kashmir : ఉగ్రకుట్ర భగ్నం.. సైనికుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
Jammu Kashmir : జమ్మూకశ్మీర్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం మరోసారి సమర్థవంతంగా తిప్పికొట్టింది. గురువారం (ఆగస్టు 28) బందిపొరా జిల్లా గురెజ్ సెక్టార్లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Published Date - 10:52 AM, Thu - 28 August 25 -
Tragedy : కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. 14 మంది మృతి
Tragedy : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ఘోర విషాదానికి వేదికైంది. ముంబై సమీపంలోని విరార్ ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న భవన ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
Published Date - 10:25 AM, Thu - 28 August 25 -
America : టారిఫ్ ఎఫెక్ట్ ..ఎగుమతులపై తీవ్ర ప్రభావం, కేంద్రం ప్రత్యామ్నాయ వ్యూహం
ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తక్షణ స్పందనతో ప్రత్యామ్నాయ వ్యూహం రూపొందించింది. వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో 40 దేశాల్లో ప్రత్యేకంగా భారత ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అధికార వర్గాల ప్రకారం, ఈ కార్యక్రమాల ద్వారా భారత్ ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు కల్పించడంతోపాటు, ఇప్పటికే ఉన్న మార్కెట్లలో వాటి స్థిరతను పెంచే ల
Published Date - 10:15 AM, Thu - 28 August 25 -
Encounter : గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి
ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు నలుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని తెలిపారు. మృతుల వద్ద నుండి ఒక SLR రైఫిల్, రెండు INSAS రైఫిళ్లు, ఒక .303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Published Date - 04:43 PM, Wed - 27 August 25 -
Bihar : ‘ఓటర్ అధికార్ యాత్ర’లో రాహుల్, ప్రియాంక బైక్ రైడ్
ఈ రోజు ముజఫర్పూర్లో జరిగిన బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ స్వయంగా మోటార్ సైకిల్ నడిపారు. ఆశ్చర్యకరంగా ఆయన వెంటనే బైక్ పై ఆయన సోదరి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూర్చున్నారు. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే బైక్పై యాత్రలో పాల్గొంటూ ముందుకు సాగారు.
Published Date - 03:54 PM, Wed - 27 August 25 -
Pending Bills Issue : న్యాయస్థానాలకు ఆ అధికారం లేదు : బీజేపీ పాలిత రాష్ట్రాలు సుప్రీంకోర్టులో వాదనలు
శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే వ్యవహారంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం సబబు కాదని, న్యాయవ్యవస్థకు అలాంటి హక్కు లేదని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాయి.
Published Date - 03:15 PM, Wed - 27 August 25