India
-
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్, బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Jubilee Hills Bypoll : అక్టోబర్ 20 వరకు నామినేషన్లు స్వీకరించబడతాయి. అక్టోబర్ 21న నామినేషన్ల పరిశీలన (స్క్రుటినీ) జరుగుతుంది. అక్టోబర్ 23న ఉపసంహరణకు చివరి రోజు. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు
Date : 06-10-2025 - 5:13 IST -
PM Kisan 21st Installment : దీపావళి కానుక.. అకౌంట్లలోకి రూ.2వేలు?
PM Kisan 21st Installment : దీపావళి పండుగ సందర్భంగా రైతుల కుటుంబాలకు ఇది ఒక పెద్ద సాయం అవుతుందని భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రైతులు రూ. 6,000 వార్షిక సహాయం పొందుతుండగా, ప్రతి నాలుగునెలలకోసారి విడతగా నిధులు విడుదల అవుతున్నాయి
Date : 06-10-2025 - 3:44 IST -
Metro : సినిమా రేంజ్ లో మెట్రోలో ఫైట్
Metro : ఇద్దరు పురుషుల మధ్య జరిగిన ఘర్షణ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. మెట్రో రైల్లో సీటు విషయంలో ప్రారంభమైన వాగ్వాదం క్రమంగా తీవ్రరూపం దాల్చి, ఒకరినొకరు తోసుకోవడం, తన్నుకోవడం వరకు వెళ్లింది
Date : 06-10-2025 - 1:00 IST -
Khawaja Asif : భారత ఆర్మీ చీఫ్ పాకిస్థాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.!
Rajnath Singh ఇటీవలే భారత ఆర్మీ చీఫ్ పాకిస్థాన్కు గట్టి హెచ్చరిక ఇచ్చారు. ఉగ్రవాదులకు సాయం చేయడం ఆపకపోతే ప్రపంచపటంలో లేకుండా చేస్తామని హెచ్చరించారు. అయితే దీనిపై తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే భారతదేశం తన యుద్ధ విమానాల శిథిలాల కింద సమాధి అవుతుంది అంటూ న్యూఢిల్లీని ఆయన ఆదివారం హెచ్చరించారు. భారత రక్షణ మంత్రి
Date : 06-10-2025 - 11:44 IST -
Fire Accident : ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి
Fire Accident : ఆసుపత్రి ట్రామా సెంటర్ ఇన్చార్జ్ మాట్లాడుతూ.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. మంటలు చెలరేగిన సమయంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి ముందే అత్యంత
Date : 06-10-2025 - 9:45 IST -
Heavy Rain in Nepal : నేపాల్లో 47 మంది మృతి.. మోదీ దిగ్భ్రాంతి
Heavy Rain in Nepal : పొరుగు దేశం నేపాల్(Nepal)లో కురుస్తున్న భారీ వర్షాలు విపరీతమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. గత రెండు రోజుల్లోనే కాళిదాస్ ధాబౌజీ ప్రాంతంలో కొండచరియలు
Date : 05-10-2025 - 9:00 IST -
Darjeeling Landslide: డార్జిలింగ్లో కొండచరియలు – 17 మందికి పైగా మృతి
వర్షాల కారణంగా డార్జిలింగ్-సిలిగుడి మధ్య రహదారి దెబ్బతింది, దుడియా ఇనుప వంతెన కూలిపోయింది. దీంతో మిరిక్, కుర్సియాంగ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Date : 05-10-2025 - 1:53 IST -
Pakistan: భారత్ను దెబ్బతీసేందుకు అమెరికా- పాకిస్తాన్ ప్లాన్!
పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ కూడా ఉంది. దీనిని చైనా పర్యవేక్షిస్తుంది. అమెరికాకు పోర్ట్ నిర్మాణానికి ప్రతిపాదించిన పస్ని, గ్వాదర్ నుండి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Date : 04-10-2025 - 8:32 IST -
Good News from the Center : వాహనదారులకు కేంద్రం శుభవార్త
Good News from the Center : ఫాస్టాగ్ చెల్లింపులకు సంబంధించిన ఈ కొత్త రూల్స్ నవంబర్ 15 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. దీని ద్వారా వాహనదారులకు మరింత సౌకర్యం లభించనుంది. ఫాస్టాగ్ లేకున్నా డిజిటల్ పేమెంట్ ద్వారా తక్కువ మొత్తంలో చెల్లించుకునే అవకాశం
Date : 04-10-2025 - 11:50 IST -
Rahul Speech : రాహుల్ స్పీచ్.. BJP సెటైర్
Rahul Speech : వాహనాల భద్రత, వాటి బరువు మరియు డిజైన్పై మాట్లాడిన ఆయన, “ఒక్కరు వెళ్లే కారు బరువు 3000 కిలోలుంటుంది, ఇద్దరు వెళ్లే బైక్ 100 కిలోలే ఎందుకంటే?” అని ప్రశ్నించారు
Date : 04-10-2025 - 10:45 IST -
Indian Army Chief Upendra Dwivedi Warns Pakistan : భారత్ను రెచ్చగొట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈసారి ఆపరేషన్ సిందూర్ 1.0లో లాగా సంయమనాన్ని పాటించము. పాకిస్థాన్ తన భౌగోళిక రూపాన్ని కాపాడుకోవాలనుకుంటుందా లేదా అని ఆలోచించుకునేటట్లు ఈసారి చేస్తాం. పాకిస్తాన్ భౌగోళికంగా ఇప్పుడెలా ఉందో అలాగే ఉండాలనుకుంటే.. తాము భారత్పైకి ఎగదోస్తున్న ఉగ్రవాదాన్ని ఆపాలి” అని జనరల్ ద్వివేది అన్నారు. సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్ మిలిటరీ జోన్లను విస్తరిస్తూ భారత్పై కవ్వింపు చర్
Date : 03-10-2025 - 5:20 IST -
Prashant Kishore : మోదీ, రాహుల్ గాంధీ ఎవరూ కూడా తన నుంచి రేవంత్ రెడ్డిని కాపాడలేరన్నారు.!
Bihar Election బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈసారి బిహార్ అస్లెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేస్తున్నారు. జన సూరజ్ పార్టీ స్థాపించిన ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. బిహార్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేస్
Date : 03-10-2025 - 2:38 IST -
Vladimir Putin : అమెరికాకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం వార్నింగ్ ఇచ్చారు.!
Russia రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా కక్షగడుతోంది. వారిని కొననివ్వకుండా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా భారత్పై ఒత్తిడి తేవాలని చూస్తోంది. ఇటీవల జీ7 దేశాలు కూడా రష్యాకు సహాయపడుతున్న దేశాలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్పై ఒత్తిడి తెస్తున్న అమెరికాకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువార
Date : 03-10-2025 - 1:47 IST -
Donald Trump: మందులపై 100 శాతం టారిఫ్.. ఇంకా ఎందుకు అమలు కాలేదు?!
ఈ జాప్యం వెనుక అసలు కారణం ఏమిటంటే.. ట్రంప్ ప్రభుత్వం టారిఫ్ను అమలు చేయడానికి ముందు ఔషధ కంపెనీలతో చర్చలు జరిపి, వాటి తయారీని తిరిగి పట్టాలెక్కించాలని చూస్తోంది.
Date : 02-10-2025 - 1:55 IST -
Putin India Visit: భారత్లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు.. ఎప్పుడంటే?
రెండు రోజుల పర్యటనలో రక్షణ ఒప్పందాలు, ఆర్థిక భాగస్వామ్యం ప్రధాన చర్చనీయాంశాలుగా ఉండనున్నాయి. రక్షణ ఉత్పత్తుల కొనుగోలు, సంయుక్త తయారీపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Date : 01-10-2025 - 8:35 IST -
Cough Syrup: దగ్గు మందు తాగి ఆరుగురు చిన్నారులు మృతి.. ఎక్కడంటే?
మరోవైపు, రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు సైతం అనుమానిత డ్రగ్ నమూనాలను సేకరించి, వాటిని పటిష్టమైన ల్యాబ్లలో పరీక్షిస్తున్నారు. ఈ పరీక్షల తుది నివేదికల కోసం ఇంకా వేచి చూస్తున్నారు.
Date : 01-10-2025 - 2:35 IST -
SBI : పేద విద్యార్థులకు SBI గుడ్ న్యూస్
SBI : ప్రభుత్వరంగ బ్యాంకింగ్లో అగ్రగామిగా నిలిచిన భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) తన సామాజిక బాధ్యతల కార్యక్రమాల్లో భాగంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తోంది
Date : 30-09-2025 - 8:00 IST -
Vijay Kumar Malhotra : మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా కన్నుమూత
Vijay Kumar Malhotra : భారతీయ జనతా పార్టీ(BJP)కి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు విజయ్కుమార్ మల్హోత్రా (Vijay Kumar Malhotra) (94) మంగళవారం కన్నుమూశారు
Date : 30-09-2025 - 10:17 IST -
India To Bhutan: భారతదేశం- భూటాన్ మధ్య రైలు మార్గం.. వ్యయం ఎంతంటే?
రెండు దేశాల మధ్య కొత్త రైలు మార్గం ప్రాజెక్టుపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం (MoU)లో ఏ మూడవ దేశం జోక్యం లేదని స్పష్టం చేశారు.
Date : 29-09-2025 - 6:44 IST -
Election Commission: బీహార్ ఎన్నికలకు 470 మంది కేంద్ర పరిశీలకులను నియమించిన ఈసీ!
ఎన్నికల ఖర్చుపై పర్యవేక్షణ కోసం ఎన్నికల సంఘం ఈ పరిశీలకులను నియమించింది. వీరి ప్రధాన బాధ్యత ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుండి ఫలితాలు వచ్చే వరకు అభ్యర్థుల ప్రతి కార్యకలాపాన్ని పర్యవేక్షించడం, ఆ వివరాలను ఎన్నికల సంఘానికి నివేదించడం.
Date : 28-09-2025 - 3:50 IST