Devotional
-
మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!
మహాశివరాత్రి రోజున ధనుస్సు రాశి వారు ఈ ప్రత్యేక మంత్రాన్ని జపించండి.
Date : 14-02-2026 - 6:45 IST -
మహాశివరాత్రి నుంచి ఈ రాశుల వారి దశ తిరిగినట్లే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మకర రాశిలో చంద్రుని సంచారం మనస్సు, కెరీర్, స్థిరత్వంపై ప్రభావం చూపుతుంది. బుధ గ్రహ మార్పు తెలివితేటలు, వ్యాపారం, నిర్ణయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Date : 12-02-2026 - 5:58 IST -
Srisailam Temple: శ్రీశైలంలో మహా అపచారం ! భక్తుల ఆవేదన !!
లక్షలాది మంది భక్తులు ఏకకాలంలో క్షేత్రానికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం మరియు క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని నియంత్రించడంలో మరియు ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో దేవస్థానం యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
Date : 10-02-2026 - 11:12 IST -
ఎట్టి పరిస్థితుల్లో ఇప్పట్లో మేడారం వెళ్లకండి..వెళ్తే కంపుతో చచ్చిపోతారు !!
సుమారు రెండు కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడంతో, మేడారం పరిసరాల్లో అక్షరాలా 3 వేల టన్నుల చెత్త పేరుకుపోయింది. జాతర ముగిసినా భక్తులు వదిలివెళ్లిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహార పదార్థాలు మరియు ముఖ్యంగా జంతు బలులకు సంబంధించిన వ్యర్థాల వల్ల ఆ ప్రాంతమంతా దుర్గంధంతో నిండిపోయింది
Date : 10-02-2026 - 10:45 IST -
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో హవాలా వ్యవహారం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో భారీగా నగదు అక్రమ చలామణి (Money Laundering) జరిగినట్లు ఆరోపణలు రావడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నేరుగా రంగంలోకి దిగింది.
Date : 09-02-2026 - 8:45 IST -
పొరపాటుగా చేసిన కల్తీ కాదు..కావాలని చేసిన పాపం – ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన కల్తీ కేవలం పొరపాటు కాదు, అది పక్కా ప్రణాళికతో జరిగిన 'నేరపూరిత కుట్ర' అని టీటీడీ పూర్వ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు
Date : 07-02-2026 - 12:05 IST -
మల్లన్న ప్రసాదం సైతం కల్తీ ..వెలుగులోకి వైసీపీ పాపాలు !!
తిరుమల లడ్డూ వివాదం సద్దుమణగకముందే, శ్రీశైల మల్లన్న ప్రసాదంలోనూ భారీ అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భక్తుల సెంటిమెంట్లతో ఆటలాడుకున్నారని, కనీసం భక్తి భావం లేకుండా బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ను
Date : 06-02-2026 - 4:35 IST -
మేడారం హుండీ ఆదాయం తొలిరోజు రూ.2.49 కోట్లు
మేడారం మహాజాతరలో భక్తులు తమ ఆరాధ్య దైవాలకు సమర్పించుకున్న మొక్కుల లెక్కింపు హన్మకొండలోని టీటీడీ కళ్యాణమండపంలో మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మొత్తం 828 హుండీలను కట్టుదిట్టమైన భద్రత
Date : 06-02-2026 - 8:23 IST -
ఈ నెల 10 నుంచి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Sri Kalahasti Brahmotsavams ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో ఈ నెల 10 నుంచి 23 వరకు శివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేకంగా ఆహ్వానం అందజేసింది. బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్ పవన్ కళ్యాణ్ను కలిసి అధికారిక ఆహ్వాన పత్రికతో పాటు స్వామి వారి ప్రసాదాలన
Date : 05-02-2026 - 11:26 IST -
ఇంట్లో దేవతా విగ్రహాలు ఎంత ఎత్తు ఉండాలి?
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, గృహ పూజా మందిరంలో దైవ విగ్రహాలను ప్రతిష్టించేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం అత్యంత ఆవశ్యకం. ఆగమ శాస్త్రం ప్రకారం.. ఇంట్లో పూజించే దేవతల లోహ విగ్రహాల ఎత్తు విషయంలో నిర్దిష్ట పరిమితులు ఉన్నాయి.
Date : 03-02-2026 - 10:30 IST -
Medaram : మేడారంలో చేతులెత్తేసిన ఆర్టీసీ, మంత్రి పొన్నం పై భక్తుల ఆగ్రహం
హనుమకొండ, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు మరియు చంటిబిడ్డల తల్లులు తీవ్రమైన ఎండలో, కనీస వసతులు లేని బస్టాండ్లలో పడిగాపులు కాస్తూ అల్లాడిపోతున్నారు
Date : 31-01-2026 - 3:00 IST -
నేటితో ముగియనున్న మేడారం మహా జాతర
రెండేళ్ల నిరీక్షణ ప్రారంభం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం జాతర ముగియడంతో, భక్తుల రెండేళ్ల నిరీక్షణ మళ్లీ మొదలవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈసారి భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేసింది. రవాణా, తాగునీరు, పారిశుధ్యం విషయంలో ఎక్కడా లోటు రాకుండా చర్యలు తీసుకుంది
Date : 31-01-2026 - 9:30 IST -
భక్తులకు గుడ్ న్యూస్ – మేడారం జాతర లో గంగాజలం పంపిణి !!
జాతరలో కీలకమైన ఘట్టం జరిగే జంపన్న వాగు సమీపంలోనే ఈ పోస్టల్ కౌంటర్ను ఏర్పాటు చేయడం గమనార్హం. గంగోత్రి నుంచి సేకరించిన పవిత్ర గంగాజలం బాటిళ్లను ఇక్కడ భక్తులకు విక్రయిస్తున్నారు. 250 మి.లీ. పరిమాణం కలిగిన ఒక్కో గంగాజలం బాటిల్ ధరను
Date : 30-01-2026 - 8:30 IST -
మేడారం జాతర ఏర్పట్ల పై భక్తుల ఆగ్రహం
రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే మేడారం మహాజాతర ఈసారి భక్తులకు నరకాన్ని చూపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిసిటీపై పెట్టిన శ్రద్ధ ఏర్పాట్లపై పెట్టలేదని భక్తులు మండిపడుతున్నారు. జాతర ప్రాంగణంలో కనీస అవసరాలైన తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేక
Date : 30-01-2026 - 12:45 IST -
పవిత్రస్థలం..అపవిత్రం చేసారు కదరా ! మీ ఫోటో షూట్ తగిలేయ్య !!
అత్యంత పవిత్రమైన శ్రీవారి ఆలయ ముఖద్వారం వద్ద, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఒక జంట చేసిన ప్రీ-వెడ్డింగ్ షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. గొల్లమండపం నుంచి అఖిలాండం వరకు అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో, భక్తుల సాక్షిగా ఆ జంట రొమాంటిక్ స్టిల్స్ ఇస్తుంటే
Date : 29-01-2026 - 5:38 IST -
మేడారం భక్తులకు శుభవార్త..మగవారికి ఉచిత బస్సు ప్రయాణం
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు 'మహాలక్ష్మి' పథకం ద్వారా ఉచిత ప్రయాణం అందుబాటులో ఉండగా, ఇప్పుడు మేడారం వెళ్లే పురుష భక్తులకు కూడా ఒక ప్రత్యేక ప్రాంతం నుండి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది.
Date : 29-01-2026 - 12:50 IST -
వనదేవతల కొలువుకు వేళాయె..మేడారంలో ఈ 4 రోజులు ఏ రోజు ఏం జరుగుతుంది?
ప్రధాన పూజారి కక్కె సారయ్య అమ్మవారిని ప్రతినిధించే పసుపు, కుంకుమ భరిణిని తీసుకుని కాలినడకన మేడారం వైపు ప్రయాణం ప్రారంభిస్తారు. ఈ యాత్ర జంపన్నవాగు మీదుగా సమ్మక్క గుడికి చేరుకుంటుంది.
Date : 29-01-2026 - 4:30 IST -
భీష్మ ఏకాదశి.. చాలా శక్తిమంతమైన రోజు.. ఇలా చేస్తే పాపాలు తొలగి అదృష్టం పొందొచ్చు..!
Bheeshma Ekadasi కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుడు తన శరీరాన్ని త్యాగం చేయడానికి ఉత్తరాయణ పుణ్యం వరకు వేచి ఉన్నాడు. అదే విధంగా మాఘమాస శుక్ల పక్ష అష్టమి నాడు భీష్మాచార్య తన శరీరాన్ని త్యాగం చేశాడు. దీనిని భీష్మ అష్టమిగా కూడా జరుపుకుంటారు. భీష్మ అష్టమి తర్వాత 3 రోజుల తర్వాత భీష్మ ఏకాదశి జరుపుకుంటారు. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుడు తన శరీరాన్ని త్యాగం చేయడానికి ఉత్త
Date : 28-01-2026 - 10:37 IST -
Medaram Jathara : మేడారం వనదేవతల జాతరకు వేళాయె
వనదేవతల మహాజాతర నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు అత్యంత భక్తిశ్రద్ధల మధ్య జరగనుంది. జాతరలో తొలి రోజైన నేడు అత్యంత కీలకమైన ఘట్టం చోటుచేసుకోనుంది
Date : 28-01-2026 - 8:14 IST -
ఋతువులతో రంగులు మారే వినాయకుని ఆలయం..ఎక్కడుందో తెలుసా?
ఇక్కడి వినాయక విగ్రహం కాలానుగుణంగా రంగులు మారుతూ కనిపించడం విశేషం. ఉత్తరాయణ కాలంలో విగ్రహం నలుపు రంగులో దర్శనమిస్తే దక్షిణాయన సమయంలో తెలుపు వర్ణంలో మెరుస్తోంది.
Date : 28-01-2026 - 4:30 IST