Devotional
-
మీ స్నేహితులు, బంధుమిత్రులకు క్రిస్మస్ ఇలా తెలియజేయండి!
Christmas 2025 : చీకటిమయమైన లోకంలో వెలుగును నింపడానికి యేసుక్రీస్తు జన్మించాడని (Jesus Christ Birth Date) నమ్ముతారు. అందుకే ఇళ్లను క్రిస్మస్ స్టార్స్, విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ వెలుగు మన జీవితంలో అజ్ఞానాన్ని, బాధలను తొలగిస్తుందని అర్థం. అలాగే కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని ఒకరినొకరు క్షమించుకోవాలని కరుణ కలిగి ఉండాలని, అంతేకాకుండా మన దగ్గర ఉన్న దానిని కష్టాల్లో ఉన్న ఇ
Date : 24-12-2025 - 11:00 IST -
ఇంట్లో శ్రీ దక్షిణామూర్తి ధ్యానం వల్ల కలిగే లాభాలు.. అద్భుత ఫలితాలు!
దక్షిణామూర్తి స్తోత్రం లేదా మంత్రాన్ని పఠించడం వల్ల అపమృత్యు దోషం తొలగిపోతుందని, అలాగే మేధా శక్తి గణనీయంగా పెరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తున్నాయి.
Date : 24-12-2025 - 4:30 IST -
వెన్నతో కృష్ణుడిని చేసి వశిష్ఠుడు ఆరాధించిన దివ్య మహిమగల క్షేత్రం.. ‘కృష్ణారణ్య క్షేత్రం’
కృష్ణుడిని ఎంతో మంది మహర్షులు ఆరాధించారు .. ఆ స్వామి సేవలో తరించారు. తన నామస్మరణలో .. తన కీర్తనల్లో తేలియాడే మహర్షులను స్వామి అనుగ్రహిస్తూ వచ్చాడు. అలా శ్రీకృష్ణుడు .. వశిష్ఠ మహర్షికి ప్రత్యక్షమైన క్షేత్రంగా ‘తిరుక్కణ్ణం గుడి’ కనిపిస్తుంది. ఈ క్షేత్రాన్నే ‘కృష్ణారణ్య క్షేత్రం’ అని కూడా పిలుస్తుంటారు. తమిళనాడు .. నాగపట్నం సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. 108 దివ్య త
Date : 24-12-2025 - 4:15 IST -
ఒకరిచ్చిన తాంబూలం మళ్ళీ ఇంకొకరికి ఇవ్వవచ్చా దోషము ఉంటుందా !
ఈ కాలం లో నోములు … వ్రతాలు ఎక్కువగా జరుగుతూ వుంటాయి. ఇరుగుపొరుగు ముత్తయిదువులంతా కలిసి ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ నోములు … వ్రతాలు చేస్తుంటారు. అందువలన ఈ మాసంలో ప్రతి ఒక్క ఇల్లు ముత్తయిదువులతో కళకళలాడుతుంటుంది. ఇక నోముగానీ … వ్రతంగాని పూర్తయిన తరువాత పేరంటాలుగా వచ్చిన ముత్తయిదువులకు రెండు అరటి పండ్లను .. రెండు వక్కలను … రెండు తమలపాకుల్లో పెట్టి తాంబూలంగా ఇస్తుం
Date : 23-12-2025 - 5:00 IST -
శబరిమలలో మండల పూజకు ఏర్పాట్లు..మండల పూజ రోజు విశేషాలు..!
ప్రతి ఏడాది లక్షలాది భక్తులు ఎదురుచూసే ఈ పవిత్ర కార్యక్రమం ఈ నెల 27వ తేదీన ఉదయం 10.10 గంటల నుంచి 11.30 గంటల వరకు కొనసాగనుంది. మండల పూజ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడనుండగా, ఆధ్యాత్మిక వాతావరణం శబరిమల కొండలంతా వ్యాపించనుంది.
Date : 23-12-2025 - 4:30 IST -
లలితా దేవి అనుగ్రహం అందరికీ లభిస్తుందా.. అమ్మ మన దగ్గరకు రావాలంటే ఏం చేయాలి?
లలిత అమ్మవారు అందరి దగ్గరికి రాదు లేదా అందరూ ఆమెను పూజించలేరు అని ఎందుకు అంటారంటే పూర్వజన్మ సుకృతం: శాస్త్రాల ప్రకారం, “జన్మాంతర సహస్రేషు కృతపుణ్యైక లభ్యతే” – అంటే వేల జన్మల పుణ్యం ఉంటే తప్ప లలితా దేవి నామం నోటికి రాదు, ఆమె పూజ చేసే భాగ్యం కలగదు. అందుకే లలితా సహస్రనామ పారాయణ చేసేవారిని చాలా పుణ్యాత్ములుగా భావిస్తారు. అమ్మవారి పిలుపు : మనం అమ్మవారిని ఎంచుకోవడం కాదు,
Date : 23-12-2025 - 4:00 IST -
“ఓం ప్రభవే నమః” – సర్వసృష్టికి మూలమైన శివతత్త్వ మహిమ గురించి తెలుసుకుందామా?!
బ్రహ్మ సృష్టికర్తగా, విష్ణువు పాలకుడిగా, రుద్రుడు లయకర్తగా వ్యవహరించినా.. ఈ మూడు శక్తుల వెనుక ఉన్న పరమసత్యం శివుడే. అందుకే ఆయనను “సర్వాధిపతి” అని పిలుస్తారు. కాలాన్ని కూడా నియంత్రించే శక్తి ఆయనది కావడంతో, శివుడు కాలాతీతుడు, సర్వకాలికుడు.
Date : 22-12-2025 - 4:30 IST -
వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు విశిష్టత ఏమిటి!
హిందూ పంచాంగం ప్రకారం ఏ తిథి అయినా ప్రతి నెలా రెండు సార్లు వస్తుంది. అలాగే ఏకాదశి తిథి కూడా నెలకు రెండు సార్లు వస్తుంది. కానీ మిగిలిన తిథుల కంటే ఏకాదశి తిథికి మాత్రం విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఏకాదశి తిథి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ ఏకాదశి తిథి రోజున ఏ పని ప్రారంభించినా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతారు. అందులోనూ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏ
Date : 21-12-2025 - 4:30 IST -
అసలైన పుణ్యం అంటే ఏమిఏమిటి ?..మన పనులకు ఎప్పుడు సార్థకత లభిస్తుంది..!
నిజమైన పుణ్యం అంటే కేవలం చుట్టూ చూపించే దయ, సౌమ్యత, నిబద్ధత, సహన శక్తి. మనం చేసే పనిలో ఆత్మ పరిశుద్ధత, స్వార్థం లేకపోవడం, పరమాత్మ మనసులో ఉందని గుర్తించడం అవసరం.
Date : 21-12-2025 - 4:30 IST -
గుడిలో తీర్థ ప్రసాదాలు తప్పనిసరిగా తీసుకోవాలా ?
Theertham : గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకున్న తరువాత, తీర్థప్రసాదాలు కళ్లకి అద్దుకుని స్వీకరించడం జరుగుతుంది. తీర్థప్రసాదాలు తీసుకోవడం వల్లనే ఆలయ దర్శనం యొక్క ఫలితం పరిపూర్ణంగా లభిస్తుందని భావిస్తుంటారు. తీర్థప్రసాదాలు అనేవి ఆయా ప్రాంతాలను బట్టి మారుతూ వుంటాయి. కొన్ని ప్రాంతాల్లో తులసినీరు … కోనేటినీరు … పాలు … పానకం … అభిషేకం చేయబడిన పంచామృతాలు తీర్థంగా ఇస్తుంటార
Date : 21-12-2025 - 4:00 IST -
దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ కీలక నిర్ణయం
దేశ వ్యాప్తంగా సనాతన ధర్మం నెలకొల్పాలని తిరుమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాం రాజధాని గౌహతిలో శ్రీవారి దివ్యక్షేత్రం నిర్మాణానికి తొలి అడుగు వేసింది. ఇందుకు గాను అక్కడి ముఖ్యమంత్రి తో , సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి అస్సాం ప్రభుత్వం 25 ఎకరాల భూమిని కేటాయించాలని
Date : 20-12-2025 - 4:22 IST -
ఈ విశ్వంలో అసలైన సౌందర్యం…నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వరస్వామి వారిదే ..
Sri Kalyana Venkateswara Swamy Temple : అనంతమైన ఈ విశ్వంలో అసలైన సౌందర్యం … నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వర స్వామిదే. ఆయన వెలసిన ప్రతి క్షేత్రం మోక్షాన్ని ప్రసాదించేదిగా కనిపిస్తుంది … ఆ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే జీవితం సార్ధకమైనట్టుగా అనిపిస్తుంది. అలా ఆ కొండంత దేవుడు కొలువుదీరిన క్షేత్రం కృష్ణా జిల్లా ‘మంటాడ’లో దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీదేవి – భూదేవి సమేతంగా
Date : 20-12-2025 - 5:00 IST -
తిరుమల శ్రీవారిని దగ్గర నుంచి చూడాలని ఉందా?.. అయితే ఈ విధంగా చేయండి
ప్రత్యేకంగా లక్కీడిప్లో ఎంపికైన వారు మాత్రమే 9 అడుగుల దూరం నుండే తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చు. ఈ ప్రత్యేక అవకాశానికి అనేక నియమాలు, ప్రక్రియలు ఉన్నాయి వాటిని తెలుసుకోవడం ప్రతి భక్తుడికి అవసరం.
Date : 20-12-2025 - 4:30 IST -
ధనుర్మాసం లో గోదాదేవి ఆలపించిన 30 తిరుప్పావై పాశురాలు ఇవే!
Dhanurmasam : శ్రావణ మాసం లక్ష్మీదేవి అమ్మవారికి.. కార్తీక మాసం శివకేశవులకు.. అలాగే ధనుర్మాసం.. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. అంతే కాకుండా దక్షిణాయణ పుణ్య కాలానికి చివర, ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభానికి మధ్య ఉండే ఈ ధనుర్మాసంలో మహాలక్ష్మీదేవిని, శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ముఖ్యంగా గోదాదేవి పాశురాలు చదువుతారు. ధనుర్మాసం వ్రతం ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో గోద
Date : 20-12-2025 - 4:15 IST -
ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే
అమావాస్య అంటే చంద్రుడు కనబడకుండా ఉండే రోజు. ఈ అమావాస్యను పితృ దేవతలను పూజించడానికి, దానధర్మాలు చేయడానికి అనువైన రోజుగా భావిస్తారు. అమావాస్య రోజున పూర్వీకులను తలచుకుని పిండ ప్రధానం చేయడం వల్ల వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈరోజున చేసే దానధర్మాలు కోర్కెలను నెరవేరుస్తాయని, ఆధ్మాత్మిక శక్తిని పెంపొందిస్తాయని కూడా నమ్మకం. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెల అమావాస్య ఎప్పుడ
Date : 19-12-2025 - 4:30 IST -
కుక్కల కోసం ప్రత్యేక ఆలయం.. ఎక్కడ ఉందంటే?
ఈ ఆలయం వెనుక ఒక ఆశ్చర్యకరమైన కథ ప్రచారంలో ఉంది. గ్రామంలో ప్రధాన దేవత అయిన కెంపమ్మ దేవి ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో రెండు కుక్కలు అక్కడకు వచ్చి ఉండటం ప్రారంభించాయి.
Date : 18-12-2025 - 12:41 IST -
శివాలయానికి వెళ్ళినప్పుడు మొదటి నవగ్రహాలు లేదా గణపతి ఏ దేవుడిని పూజించాలి?
శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ గణపతి తో పాటుగా నవగ్రహాలు కూడా ఉంటాయి. అయితే మొదట గణపతిని పూజించాలా లేదంటే నవగ్రహాలను పూజించాలా ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-12-2025 - 10:00 IST -
2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!
New Year 2026 : నూతన సంవత్సరం 2026 వేడుకలకు మరెంతో సమయం లేదు. మరికొద్ది రోజుల్లో 2025కు వీడ్కోలు పలికి.. 2026 కొత్త ఏడాదికి Grand Welcome చెప్పేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. 2025 ఏడాది మిగిల్చిన మంచి, చెడు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ.. కోటి ఆశలతో కొత్త సంవత్సరం 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే చాలా మంది న్యూ ఇయర్ గిఫ్ట్స్ ఐడియాస్ కోసం ఆలోచనలు చేసేస్తున్నారు. అలాగే నూతన సంవత్సరం
Date : 17-12-2025 - 6:00 IST -
కాణిపాకం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ సేవా టికెట్లు ఆన్లైన్లో!
kanipakam temple : ఇకపై కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దర్శనం, వసతి, సేవలు, ప్రసాదం టికెట్లు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. కొత్త వెబ్సైట్, వాట్సప్ ద్వారా కూడా సేవలు అందుబాటులోకి వచ్చాయి. వేలాది మంది భక్తులు వచ్చే ఈ ఆలయంలో, ఆర్జిత సేవా టికెట్ల కోసం ఇకపై క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. అలాగే భక్తుల సౌకర్యం కోసం కియోస్క్ యంత్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. కాణిపాకం ఆలయం ఆన్లైన్ సేవ
Date : 17-12-2025 - 12:03 IST -
పగిలిన విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు రావడం ఖాయం!
పగిలిన విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటే తప్పకుండా కొన్ని రకాల సమస్యలు వస్తాయని ముఖ్యంగా నెగిటివ్ సమస్యలను ఎదుర్కోక తప్పదు అని చెబుతున్నారు పండితులు. మరి పగిలిన విగ్రహాలు ఇంట్లో ఉంటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 17-12-2025 - 6:00 IST