Devotional
-
Raksha Bandhan : నేడు రాఖీ పౌర్ణమి..ఈ సమయంలోనే రాఖీ కట్టాలి
Raksha Bandhan : రాఖీ పౌర్ణమి పండుగ కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఇది ప్రేమ, ఆప్యాయత, రక్షణ, బంధాల విలువను తెలియజేస్తుంది. ఈ పండుగ సోదరీ సోదరుల మధ్య ఉన్న బంధాన్ని, వారి ప్రేమను గుర్తు చేస్తుంది. సమాజంలో కుటుంబ బంధాల ప్రాముఖ్యతను ఈ పండుగ చాటి చెబుతుంది
Published Date - 08:03 AM, Sat - 9 August 25 -
Varalakshmi Vratam: గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేయవచ్చా?
శ్రావణ మాసం అంటేనే వ్రతాలకు, పూజలకు, పండుగలకు నెలవు. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
Published Date - 06:45 AM, Fri - 8 August 25 -
Varalakshmi Vratam: రేపే వరలక్ష్మి వ్రతం.. పూజా విధానం ఇదే!
ఆ తర్వాత కలశం వద్ద ఉన్న అమ్మవారిని షోడశోపచారాలతో పూజించాలి. అమ్మవారికి అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ స్తోత్రాలు పఠించాలి.
Published Date - 03:47 PM, Thu - 7 August 25 -
Krishna Janmashtami 2025 : మథుర , బృందావన్లో కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?..అక్కడి ప్రత్యేకతలు తెలుసా?
ఈ సంవత్సరం, అంటే 2025లో జన్మాష్టమి పండుగను ఆగస్టు 16న ఘనంగా జరుపుకోనున్నారు. ప్రత్యేకంగా మథుర మరియు బృందావనంలోని ప్రముఖ బాంకే బిహారీ ఆలయంలో నిర్వహించే వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఆలయంలో కృష్ణాష్టమి రాత్రి 12 గంటలకు నిర్వహించే మంగళ హారతి విశేష ప్రాధాన్యత కలిగినది.
Published Date - 03:31 PM, Wed - 6 August 25 -
Sravana Masam : శ్రావణ పుత్రదా ఏకాదశి రోజు ఏం చేయాలి?
Sravana Masam : ఈ ఏకాదశిని పౌర్ణమికి ముందు వచ్చే శుక్ల పక్ష ఏకాదశిగా జరుపుకుంటారు. సంతానం లేని దంపతులు ఈ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే సంతానం కలుగుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు.
Published Date - 07:00 AM, Tue - 5 August 25 -
TTD : తిరుమలలో పవిత్రోత్సవాలు..ఆర్జితసేవలు రద్దు: టీటీడీ
ఇది పవిత్రోత్సవాల ప్రాధమిక భాగం కాగా, తద్వారా త్రిదినోత్సవాలకు శుభారంభం ఏర్పడుతుంది. పవిత్రోత్సవాల ప్రాముఖ్యత ఏమిటంటే, సంవత్సరమంతా ఆలయంలో జరిగే వివిధ రకాల ఆర్చనలు, సేవలు, ఉత్సవాల్లో యాత్రికుల నుంచి, ఆలయ సిబ్బంది నుంచి అనుకోకుండా జరిగే చిన్న చిన్న దోషాలను నివారించేందుకు ఇది ఒక ఆత్మశుద్ధి ఉత్సవంగా భావించబడుతుంది.
Published Date - 12:36 PM, Sun - 3 August 25 -
Jammu and Kashmir : అనంత్ నాగ్లో బయటపడ్డ 8వ శతాబ్దానికి చెందిన పురాతన హిందూ దేవతా విగ్రహాలు
తవ్వకాల్లో శివలింగాలు, పార్వతి మాత, విష్ణుమూర్తి తదితర దేవతల విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి. పురాతత్వ నిపుణులు ఈ విగ్రహాలను పరిశీలించి, ఇవి కర్కోట రాజుల కాలానికి చెందినవని గుర్తించారు. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని కర్కోట వంశానికి చెందిన రాజులు పాలించారని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
Published Date - 11:02 AM, Sun - 3 August 25 -
Amarnath Yatra : అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం
యాత్రికుల భద్రతే ప్రధాన ప్రాముఖ్యతని స్పష్టం చేశారు. ప్రస్తుతం పహల్గాం, బల్తాల్ మార్గాల్లో భక్తులను అనుమతించడం లేదని తెలిపారు. భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితుల్లో యాత్ర కొనసాగించడం కష్టంగా మారిందని అధికారులు పేర్కొన్నారు.
Published Date - 04:16 PM, Sat - 2 August 25 -
Garuda Purana : స్వర్గం.. నరకం ఉంటాయా?.. మోక్షం ఉంటుందా? ..విజ్ఞానానికి సవాలుగా మారిన పురాతన రహస్యం!
ఈ యాత్రలో ఆత్మ ముళ్ళతో నిండి ఉన్న మార్గాలు, అగ్నినదులు, బురదతొ మండే ప్రాంతాలు, చీకటి గుహలు వంటి భయంకర మార్గాల గుండా వెళుతుంది. గరుడ పురాణం ప్రకారం, ఈ ప్రక్రియ ద్వారా ఆత్మ గత జీవిత పాపాల ఫలితాలను అనుభవిస్తుంది. ఇది 84 లక్షల యోనుల్లో తిరుగుతూ తన పూర్వ కర్మల శిక్షలను పొందుతుంది. ఇది ఒక భయపడే విషయంగా కాకుండా, ఒక హెచ్చరికగా, మార్గదర్శకంగా పరిగణించాలి.
Published Date - 04:04 PM, Sat - 2 August 25 -
Surya Grahan : ఆగస్టు 2న సూర్యగ్రహణం ?..అసలు నిజం ఏంటంటే?
అయితే అసలు నిజం ఏంటంటే, 2025 ఆగస్టు 2న ఎలాంటి సూర్యగ్రహణం జరగదు. కానీ అదే తేదీన రెండేళ్ల తర్వాత, అంటే 2027 ఆగస్టు 2న ఒక అరుదైన, అతి సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణం జరగనుంది.
Published Date - 05:12 PM, Fri - 1 August 25 -
Dharmasthala : 800 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ మంజునాథ స్వామి ఆలయం.. ప్రత్యేకత ఏంటంటే!
ధర్మస్థల ప్రదేశం, బెల్తಂಗడి తాలూకాలోని మల్లార్మడి గ్రామంలో ఉంది. ప్రాచీనకాలంలో దీనిని "కుడుమ" అని పిలిచేవారని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఇక్కడ జైనధర్మానికి చెందిన బిర్మన్న పెర్గాడే కుటుంబం నెల్లియడి బీడు అనే ఇంట్లో నివసించేది. ఒక రోజు కొంతమంది ధార్మిక సందర్శకులు వారి ఇంటికి వచ్చి, ధర్మాన్ని ఆచరించేందుకు ఒక స్థలం ఇవ్వాలని కోరగా, ఆ జంట ఆతిథ్యంగా ఆహ్వానించి వారికి సదా వ
Published Date - 04:57 PM, Fri - 1 August 25 -
TTD : శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేస్తే కఠిన చర్యలు.. టీటీడీ హెచ్చరిక
టీటీడీ అధికారిక ప్రకటనలో తెలిపిన ప్రకారం, ఇలాంటి అసభ్య ప్రవర్తన భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని, శ్రీవారి క్షేత్ర పవిత్రతకు భంగం కలిగిస్తోందని స్పష్టం చేసింది. మాడ వీధులు అనే సాంప్రదాయిక ప్రాంతంలో ఇలాటి చర్యలు చేసేవారిపై విజిలెన్స్ విభాగం ఇప్పటికే దృష్టి సారించిందని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Published Date - 06:49 PM, Thu - 31 July 25 -
Dharmasthala : ధర్మస్థలలో బయటపడ్డ మానవ అవశేషాలు
Dharmasthala : ఈ మానవ అవశేషాల ఫోరెన్సిక్ నివేదిక.. DNA విశ్లేషణలు ఈ కేసులో మరింత స్పష్టతను ఇస్తాయని భావిస్తున్నారు. ఈ తీగ లాగితే మరెన్ని నిజాలు బయటపడతాయో, ఎన్ని దశాబ్దాల నాటి రహస్యాలు వెలుగు చూస్తాయో అని కర్ణాటక ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు
Published Date - 05:34 PM, Thu - 31 July 25 -
TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్.. శ్రీవాణి టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం!
ఈ కొత్త నిర్ణయం కేవలం తిరుమలలోనే కాకుండా, రేణిగుంట విమానాశ్రయంలో కూడా టికెట్ల సంఖ్యను పెంచేందుకు దోహదపడింది. రేణిగుంట ఎయిర్పోర్ట్ కౌంటర్లో రోజుకు 400 టికెట్లు విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. టికెట్ల కోటా పెంపుతో పాటు, దర్శన సమయంలో కూడా కీలక మార్పులు చేపట్టింది టీటీడీ.
Published Date - 12:59 PM, Wed - 30 July 25 -
Snakes : పాములను చంపేస్తే ఎలాంటి దోషం తగులుతుంది?.. మరి పరిహారం ఏంటి?
ఈ దోషం ఒకటి రెండు తరాలకు కాకుండా ఏకంగా ఏడు తరాల వరకూ వంశపారంపర్యంగా ప్రభావం చూపిస్తుందని పేర్కొంటున్నారు. పాములను హింసించడం వల్ల కలిగే ఈ దోషం జీవితంలో అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది. వీటిలో ముఖ్యంగా వివాహం ఆలస్యం కావడం, సంతాన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, చర్మవ్యాధులు, మానసిక ఆందోళన, అనిర్వచనీయ భయాలు, గృహశాంతి లోపించడం వంటి వాటిని ప్రస్తావించవచ్చు.
Published Date - 05:13 PM, Mon - 28 July 25 -
Naag Panchami 2025 : పుట్టలో పాలు పోయాలా వద్దా? నాగపంచమి, నాగులచవితి వెనక ఉన్న శాస్త్రీయత, ఆధ్యాత్మికత ఏంటి?
ఇది మూఢనమ్మకమా లేక ఏదైనా లోతైన ఆధ్యాత్మిక, ఆరోగ్యపరమైన సందేశమా? పలు పండితుల అభిప్రాయం ప్రకారం, పుట్టలో పాలు పోయడం శాస్త్రానుసారం తప్పు. పాములకు పాలు తాగే శక్తి ఉండదు. అవి సరిసృపాల జాతికి చెందినవి, జీవరాశులను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. అయితే ఇది సంప్రదాయంగా వస్తున్న ఆచారం కాబట్టి, దానివెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం తెలుసుకోవడం అవసరం.
Published Date - 04:51 PM, Mon - 28 July 25 -
Haridwar Stampede: హరిద్వార్ తొక్కిసలాట.. ఆరుగురు మృతి
Haridwar Stampede: మానసాదేవి ఆలయంలో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన లో ఆరుగురు భక్తులు దుర్మరణం చెందగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు
Published Date - 11:53 AM, Sun - 27 July 25 -
Gundla Brahmeswaram Temple : నల్లమల అరణ్యంలో నిద్రించే మహాశివుడు..ఏడాదికి రెండు రోజులు మాత్రమే దర్శనం ఎక్కడో తెలుసా?
మహాశివరాత్రి సందర్భంగా మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం లభిస్తుంది. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ ఆలయం ప్రాచీన చరిత్ర కలిగినది. శిలాశాసనాల ప్రకారం, దీనిని కాకతీయులు మరియు విజయనగర రాజులు పునర్నిర్మించారు. ఇక్కడ పరమేశ్వరుడు బ్రహ్మేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు.
Published Date - 05:01 PM, Sat - 26 July 25 -
Sinjara : హరియాలి తీజ్కు ముందు రోజు “సింజారా” పండుగ..ఉత్తరాదిన పాటించే ప్రత్యేక ఆచారాలేంటో తెలుసుకుందాం!
పుట్టింటి వారు తమ కుమార్తెకు వివిధ సౌభాగ్యవంతమైన వస్తువులను పంపడం ద్వారా ఆమె దాంపత్య జీవితం సుఖసంతృప్తిగా సాగాలని ఆశిస్తారు. ఈ బహుమతుల్లో ఆకుపచ్చ గాజులు, ముక్కుపుడక, బొట్టు, వడ్డాణం, కడియాలు, వస్త్రాలు, మెట్టెలు, దిద్దులు, ఉంగరం, దువ్వెన, కాటుక, మెహందీ, బంగారు ఆభరణాలు, మాంగ్ టీకా, సింధూరం, గజ్రా మొదలైనవీ ఉంటాయి. అలాగే స్వీట్లుగా మావా బర్ఫీ, ఘేవర్, రసగుల్లా వంటివి పంపడం ఆనవా
Published Date - 04:51 PM, Sat - 26 July 25 -
Sravanamasam : ఈ శ్రావణమాసంలో ఈ ఐదు రాశులవారికి పట్టిందల్లా బంగారమే !!
Sravanamasam : ముఖ్యంగా ఆగస్టు 16న సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించనుండగా, ఆగస్టు 21న శుక్రుడు కర్కాటక రాశిలోకి మారడం వల్ల పలు రాశులపై ఆశాజనక ప్రభావం చూపనుంది
Published Date - 05:26 PM, Fri - 25 July 25