-
Minister Lokesh: ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు మంత్రి లోకేష్, ఎంపీ శివనాథ్ అభినందనలు
ఈ భేటీలో సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే అది దేశ రాజకీయాలకు, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి ఒక గొప్ప గౌరవం అని నేతలు అభిప్రాయపడ్డారు.
-
Producers: యూనియన్ నిబంధనలతో సినిమాలు తీయలేం: నిర్మాతలు
తెలుగు చిత్ర పరిశ్రమ ఒక సృజనాత్మక పరిశ్రమ అని, ఇందులో నైపుణ్యాభివృద్ధితో పాటు కొత్త టాలెంట్ రావాల్సిన అవసరం ఉందని నిర్మాతలు నొక్కి చెప్పారు.
-
Paneer: మీరు తినే పనీర్ మంచిదో? కాదో తెలుసుకోండిలా?!
యూరియా కలిపిన పనీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
-
-
-
BMW Models: సెప్టెంబర్ 1 నుండి బీఎండబ్ల్యూ కార్ల ధరలు పెంపు!
భారతదేశంలో BMW అత్యంత చవకైన కారు 2 సిరీస్ గ్రాన్ కూపే. దీని ధర రూ. 46.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో కంపెనీ హై-పెర్ఫార్మెన్స్ ఎస్యూవీ XM ధర రూ. 2.60 కోట్ల (
-
MLC Vijayashanti: ఓట్ల చోరీపై ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు!
అవసరమైతే ఐఎన్డీఐ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి సీఈసీ నిజస్వరూపాన్ని బయట పెట్టే అవకాశం కూడా లేకపోలేదని ఆమె పేర్కొన్నారు.
-
Coolie Collection: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న కూలీ.. నాలుగు రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
ట్రేడ్ అనలిస్ట్ సంస్థ సాక్నిల్క్ ప్రకారం.. 'కూలీ' భారత్లో నాలుగు రోజుల్లో మొత్తం రూ. 194 కోట్ల నెట్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.
-
Team India: గిల్ కోసం టీ20 స్టార్ ఆటగాడ్ని తప్పించనున్న బీసీసీఐ?!
తిలక్ వర్మ జట్టులోకి వచ్చినప్పటి నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. అతను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్కు పంపమని కోరగా.. అతనికి ఆ అవకాశం లభించ
-
-
Cyber Frauds: గత ఐదేళ్లలో ఏపీ బ్యాంకుల్లో 341 సైబర్ మోసాలు!
కేంద్ర మంత్రి అందించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో నమోదైన సైబర్ నేరాల సంఖ్య ఈ విధంగా ఉంది.
-
AI Based Civil Services: కోటి మందికి ఏఐ ఆధారిత పౌర సేవలు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 250 మంది అధికారులను ఎంపిక చేసి, వారికి AI వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు శ్రీధర్ బాబు వెల్లడించారు.
-
Nara Lokesh: కేంద్ర మంత్రులతో నారా లోకేష్ వరుస భేటీలు.. కీలక ప్రాజెక్టులపై చర్చ!
అనంతరం మంత్రి నారా లోకేష్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కూడా న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెల