-
Jr. NTR Fans: టీడీపీ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్!
తమ అభిమాన హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను కలవాలని అనుకున్నామని, అయితే వారు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు.
-
Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఏకంగా 80 శాతం బోనస్!
ఈ త్రైమాసికంలో సగటు బోనస్ శాతం గత త్రైమాసికంతో పోలిస్తే మెరుగ్గా ఉంది., గతంలో ఇది అర్హులైన ఉద్యోగులకు సుమారు 65 శాతంగా ఉంది.
-
ODI Record: వన్డేల్లో 2020 నుండి ఆస్ట్రేలియాపై ఏ జట్టు ఆధిపత్యం చెలాయించింది?
శ్రీలంక ఆస్ట్రేలియాపై 8 మ్యాచ్ల్లో 5 గెలిచింది. ఈ రికార్డు లంక జట్టు తమ దేశీయ పరిస్థితులను ఎంత అద్భుతంగా ఉపయోగించుకుంటుందో రుజువు చేస్తుంది.
-
-
-
India vs Pakistan: ఆసియా కప్లో పాక్తో భారత్ మ్యాచ్ ఆడతుందా? లేదా?
గత రెండు నెలలుగా రెండు దేశాల మధ్య జరిగిన పరిస్థితుల దృష్ట్యా, ఈ మ్యాచ్పై మీ వైఖరి ఏమిటి?" అని అడిగాడు. అయితే ఈ ప్రశ్న పూర్తి కాకముందే బీసీసీఐ మీడియా మేనేజర్ జోక్యం చేసు
-
Tata Punch EV: కొత్త రంగులతో.. వేగవంతమైన ఛార్జింగ్తో టాటా పంచ్ ఈవీ!
కొత్త అప్డేట్తో పంచ్ ఈవీ, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ వేగం మెరుగుపరచబడింది. ఇంతకు ముందు 10% నుండి 80% వరకు ఛార్జ్ చేయడానికి 56 నిమిషాలు పట్టేది.
-
Unemployment Rate: శుభవార్త.. భారతదేశంలో పెరిగిన ఉపాధి రేటు!
జూన్ 2025తో పోలిస్తే జూలై 2025లో గ్రామీణ మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు పెరిగింది. ఇది 35.2% నుండి 36.9%కి పెరిగింది.
-
Gold: సెప్టెంబర్లో బంగారం ధర ఎలా ఉండబోతుంది?
భవిష్యత్తు ధోరణిని నిర్ణయించడంలో అంతర్జాతీయ కదలికలు కీలక పాత్ర పోషిస్తాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మానవ్ మోదీ ప్రకారం.. సురక్షితమైన పెట్టుబడిగా బంగా
-
-
Womens OdI World Cup: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025.. భారత జట్టు ప్రకటన!
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకు జరుగుతుంది. టోర్నమెంట్లో మొత్తం 8 జట్లు పాల్గొ
-
Womens Safety: మహిళల భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి..!
నేరస్థుల డేటాబేస్ ను డిజిటైలైజ్ చేయడంతోపాటు, డిజిటల్ న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు ప్రారంభమైనట్లు తెలిపారు.
-
Supreme Court: 16 ఏళ్ల ముస్లిం బాలిక వివాహం చట్టబద్ధమే.. సుప్రీం కీలక తీర్పు!
సుప్రీంకోర్టు తీర్పుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనుంగో స్పందించారు. హైకోర్టు మైనర్ ముస్లిం బాలిక వివాహాన్ని చట్టబద్ధం చేసిందని ఆయన అన్నారు.