-
టీ-20ల్లో ఫాఫ్ డు ప్లెసిస్ సరికొత్త చరిత్ర..!
టీ-20 క్రికెట్ చరిత్రలో 12 వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక దక్షిణాఫ్రికా బ్యాటర్గా ఫాఫ్ డు ప్లెసిస్ నిలిచారు. ఇప్పటివరకు మరే ఇతర దక్షిణాఫ్రికా ఆటగాడు కూడా ఈ మైలురాయిని అం
-
అలర్ట్.. చెవి క్యాన్సర్ లక్షణాలివే!
ఇయర్ కెనాల్ క్యాన్సర్.. ఇది చెవి లోపలి గొట్టం (కెనాల్)పై కనిపిస్తుంది. కెనాల్ వెలుపలి భాగంలో గడ్డలు, ఏర్పడతాయి. దీనిని సర్జరీ ద్వారా నయం చేయవచ్చు.
-
టీవీఎస్ ఎన్-టార్క్ 150.. హైపర్ స్పోర్ట్ స్కూటర్ యుగం ప్రారంభం!
2018లో ప్రారంభమైన ఎన్-టార్క్ ప్రయాణం అనేక రికార్డులను సృష్టించింది. బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన తొలి భారతీయ స్కూటర్, మార్వెల్ (Marvel)తో కొల్లాబరేషన్ అయిన తొలి స్కూటర్గా ఇ
-
-
-
కివీస్తో వన్డే సిరీస్.. ఆలస్యంగా జట్టుతో చేరనున్న రిషబ్ పంత్!
క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. ఢిల్లీ కోచ్ శరణ్దీప్ సింగ్ మాట్లాడుతూ జనవరి 8న మ్యాచ్ ఆడిన తర్వాతే పంత్ జాతీయ జట్టుతో కలుస్తారని ధృవీకరించారు.
-
గ్రీన్ ల్యాండ్పై ట్రంప్ చూపు.. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలకు అర్థం ఇదేనా?!
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో గ్రీన్లాండ్పై ఏదైనా పెద్ద ముప్పు పొంచి ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ట్రంప్ సైనిక చర్యను పూర్తిగా తోసిపుచ్చలేదు. ఒకవేళ అ
-
బంగ్లాదేశ్కు ఐసీసీ షాక్.. భారత్లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!
షెడ్యూల్ ప్రకారం ముంబై, కోల్కతా వేదికల్లో తమ వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడటం. ఒకవేళ బంగ్లాదేశ్ తన పట్టుదల వదలకపోతే టోర్నమెంట్లో వారి పాయింట్లు కోల్పోవాల్సి వస్తుంది.
-
చలికాలంలో ఉదయం పూట రక్తపోటు ఎందుకు పెరుగుతుంది?!
ఉదయాన్నే విపరీతమైన తలనొప్పి, కళ్లు తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన, అలసట, కళ్లలో ఒత్తిడి వంటివి దీని ప్రధాన లక్షణాలు. వీటిని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు లేదా
-
-
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 63 బంతుల్లోనే సెంచరీ!
విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ తరపున ఆడిన వైభవ్ సూర్యవంశీ అరుణాచల్ ప్రదేశ్పై కేవలం 84 బంతుల్లోనే 190 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
-
‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలకు గుడ్ న్యూస్!
నిర్మాతల విన్నపంపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. గతంలో తాము ఇచ్చిన స్టే ఉత్తర్వులు కేవలం ఆ సమయంలో విడుదలైన సినిమాలకు మాత్రమే వర్తిస్తాయని కోర్టు స్పష్టతనిచ్చి
-
కేంద్ర బడ్జెట్ 2026.. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం?
అవును భారత పార్లమెంటరీ చరిత్రలో ఇలా గతంలోనూ జరిగింది. 1999లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఫిబ్రవరి 27న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ రోజు ఆదివారం.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand