-
లోక్సభలో గందరగోళం.. ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానానికి ఆమోదం!
ఇలాంటి ఘటన గతంలో 2004లో జరిగింది. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా లోక్సభలో హంగామా కారణంగా తన ప్రసంగాన్ని పూర్తి చేయలేకపోయారు.
-
అమెరికా-రష్యా మధ్య ముగిసిన ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం.. అణు యుద్ధ భయం!
రష్యా అధ్యక్షుడు పుతిన్ సెప్టెంబర్ 2025లో ఈ ఒప్పందాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని ప్రతిపాదించారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ప్రతిపాదనపై ఎటువంటి అధికారిక స్ప
-
అండర్-19 వరల్డ్ కప్.. ఆరోసారి టైటిల్పై కన్నేసిన భారత్!
సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్ నుంచి టీమ్ ఇండియాకు గట్టి పోటీ ఎదురైంది. కానీ ఆయుష్ మ్హత్రే జట్టు తన సత్తా చాటుతూ ప్రత్యర్థిని మట్టికరిపించింది.
-
-
-
క్రికెట్ ప్రపంచంలో విషాదం.. మాజీ క్రికెటర్ మృతి!
చిన్న వయసులోనే ససెక్స్ జట్టులో చేరిన పిగోట్, 1978లో సర్రే జట్టుతో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.
-
మరోసారి ధనుష్తో జత కట్టనున్న సాయి పల్లవి!
ధనుష్- సాయి పల్లవి కలయికలో రాబోతున్న రెండో సినిమా ఇది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన 'మారి 2' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
-
అతిగా మసాలా ఫుడ్ తింటున్నారా?
ఉసిరి (ఆమ్లా), కరక్కాయ (హరడ్), తానికాయ (బహేడా) మిశ్రమమే ఈ త్రిఫల చూర్ణం. ఇది జీర్ణక్రియను బలోపేతం చేసి పొట్టను శుభ్రపరుస్తుంది.
-
ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్!
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోని సమయంలోనే ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
-
-
టీ20 వరల్డ్ కప్.. భారత్-పాక్ మ్యాచ్ జరగకుంటే రూ. 4,500 కోట్ల నష్టం?!
ప్రపంచంలో ఏ మూలన భారత్-పాక్ మ్యాచ్ జరిగినా స్టేడియం కిక్కిరిసిపోతుంది. ఇతర మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్ టికెట్ల ధరలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
-
వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్) ప్రణవ్ మేర్ మాట్లాడుతూ.. విపరీతమైన పెరుగుదల తర్వాత ధరల్లో ఇలాంటి పతనం సహజమని అన్న
-
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక గాంధీ!
మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే పుస్తకంలోని విషయాలు బయటకు వస్తే బీజేపీలోని ఇద్దరు అగ్రనేతల అసలు స్వరూపం దేశానికి తెలిసిపోతుందని ప్రభుత్వం భయపడుతోందని రాహుల్ గాంధీ ఆరోప
- Telugu News
- ⁄Author
- ⁄Gopi Gopi