-
Afternoon Nap Benefits: మధ్యాహ్నం అరగంట నిద్రపోతే ఇన్ని లాభాలా!
మధ్యాహ్నం నిద్ర అనేది పవర్ ఎన్ఎపి. దీనిలో స్వల్పకాలిక నిద్ర నమూనాను అనుసరించాలి. పగటిపూట 1-3 గంటల మధ్య 30 నుండి 90 నిమిషాలు మాత్రమే నిద్రించాలి.
-
Driving License: ఈ 6 తప్పులు చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దే!
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రెడ్ లైట్ను క్రాస్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయవచ్చు. రెడ్ లైట్ క్రాస్ తీవ్రమైన నేరం. రెడ్ లైట్ జంప్ చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్
-
Rohit Sharma Poster: రోహిత్ శర్మను అవమానించిన ఆస్ట్రేలియా మీడియా.. ఏం చేసిందంటే?
ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో చివరి మ్యాచ్ నవంబర్ 10న పెర్త్లో జరగనుంది. ఈ సమయంలో ఫాక్స్ క్రికెట్ ఛానెల్ రాబోయే బోర్డర్ గవాస్కర్
-
-
-
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ హాలీవుడ్ మూవీలను ఎందుకు రిజెక్ట్ చేశారు.. కారణమిదేనా?
మీడియా కథనాల ప్రకారం.. ఐశ్వర్య రాయ్ హాలీవుడ్ చిత్రంలో నటించడానికి ఆఫర్ వచ్చింది. కానీ ఆమె తిరస్కరించింది.
-
KTR Hot Comments: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ద్రోహం చేసింది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాది పూర్తయింది. బలహీన వర్గాలకు, ఆడబిడ్డలకు డిక్లరేషన్ పేరుతో హామీలు ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్. కొత్త హామీలు దేవుడె
-
Natasa Stankovic: హార్దిక్ పాండ్యాతో విడాకులు.. తొలిసారి స్పందించిన నటాసా స్టాంకోవిచ్
ఈ సమయంలో ఆమె సెర్బియాకు తిరిగి వెళ్లాలని ఆలోచిస్తున్నారా అనే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పింది. ఈ విషయాలన్నీ, తనపై జరుగుతున్న పుకార్ల గురించి మాట్లాడింది.
-
IRCTC Super App: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మరో యాప్!
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఢిల్లీ కూడా సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS)తో ఒప్పందం కుదుర్చుకుంది.
-
-
Pawan Warning To YCP: మరోసారి వైసీపీని హెచ్చరించిన పవన్.. ఏమన్నారంటే?
వైసీపీ నేతలకు కూడా వార్నింగ్ ఇచ్చారు. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
-
CM Revanth: మహబూబ్నగర్ జిల్లా యువతకు సీఎం రేవంత్ బంపరాఫర్.. త్వరలోనే 2 వేల ఉద్యోగాలు!
గత పాలకులు నిధులను తరలించుకున్నా తాము ఏడ్వలేదని, ఇప్పుడు తమకు అవకాశం వచ్చిందని చెప్పారు. దానిని కొందరు దుష్టులు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
-
Investments In Telangana: తెలంగాణాలో పెట్టుబడులు పెట్టాలి.. మలేషియా పారిశ్రామికవేత్తలకు మంత్రి పిలుపు
మలేషియా- భారత్ల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడాలని తాము కోరుకుంటున్నట్టు ఆయన వివరించారు. రెండు దేశాల సంస్కృతుల్లో అనేక సారూప్యతలు ఉన్నందున పరస్పర సహకారం మరింత త
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand