-
ముంబై దాడుల నిందితుడు తహవ్వుర్ రాణాకు షాక్.. పౌరసత్వం రద్దు చేయనున్న కెనడా!
మే 31, 2024 నాటి లేఖలో IRCC రాణాకు నోటీసు ఇచ్చింది. తప్పుడు సమాచారంతో పౌరసత్వం పొందినందున, అది చెల్లదని పేర్కొంది.
-
మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!
ముందుగా మీరు ప్రభుత్వం అందిస్తున్న అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అందులో “Check Online Services” అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
-
పిల్లల్లో పెరుగుతున్న మధుమేహం.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలివే!
చాలా సార్లు ఈ వ్యాధి నెమ్మదిగా పెరుగుతుంది. అందుకే ప్రారంభంలో తల్లిదండ్రులు దీనిని గుర్తించలేరు. అయితే మీరు అవగాహనతో ఉంటే మీ పిల్లలను ఈ సమస్య నుండి కాపాడుకోవచ్చు.
-
-
-
టీమిండియా సెమీ ఫైనల్కు చేరాలంటే?!
భారత్ టాప్-2లో నిలవాలంటే జింబాబ్వే, వెస్టిండీస్లపై భారీ విజయాలు నమోదు చేయాలి. అలాగే గ్రూప్లోని ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది.
-
ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం.. కొత్త యాంటీ టెర్రర్ పాలసీ ‘ప్రహార్’ విడుదల!
భారతదేశపు యాంటీ టెర్రర్ పాలసీ ‘ప్రహార్’ ప్రధాన లక్ష్యం నిఘా వర్గాల సమాచారాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని ఉగ్రదాడులను అడ్డుకోవడం, తక్షణమే తిప్పికొట్టడం.
-
టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!
నవంబర్ 2025లో ఐసీసీ షెడ్యూల్ను ప్రకటించినప్పుడే ఒకవేళ పాకిస్థాన్ సెమీఫైనల్ లేదా ఫైనల్కు అర్హత సాధిస్తే.. ఆ నాకౌట్ మ్యాచ్లు భారత్లో కాకుండా శ్రీలంకలోనే జరుగుతాయని
-
మార్చి నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు మూతపడనున్నాయంటే?
హోలీ పండుగ నేపథ్యంలో అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, భువనేశ్వర్, చండీగఢ్, ఇంఫాల్, ఈటానగర్, జమ్మూ, న్యూఢిల్లీ, రాయ్పూర్, షిల్లాంగ్, సిమ్లాలలో బ్యాంకులు మూతపడతాయి.
-
-
నా పేరుతో తప్పుడు స్టేట్మెంట్లు ప్రచారం చేయకండి: శిఖర్ ధావన్
శిఖర్ ధావన్- ఆయేషా ముఖర్జీ అక్టోబర్ 2023లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో ధావన్, సోఫీ షైన్ అనే మహిళతో కలిసి కనిపించారు.
-
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?
సౌతాఫ్రికాతో జరిగిన మొదటి సూపర్-8 మ్యాచ్లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనివల్ల నెట్ రన్ రేట్ పడిపోయింది. ఇప్పుడు జింబాబ్వే, వెస్టిండీస్లపై భారీ తేడాతో గెలవాల్
-
వెస్టిండీస్ మ్యాచ్ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!
వెస్టిండీస్ జట్టులో పలు దేశాల ఆటగాళ్లు ఉంటారు. ఒకవేళ మ్యాచ్కు ముందు ఆ 15 దేశాల జాతీయ గీతాలను ప్లే చేయాల్సి వస్తే దానికి కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand