-
టీ20 వరల్డ్ కప్ 2026.. గిల్కు చోటు దక్కపోవడంపై గుజరాత్ టైటాన్స్ యజమాని స్పందన ఇదే!
సాయి సుదర్శన్ గాయం గురించి అరవిందర్ సింగ్ మాట్లాడుతూ.. "సాయి త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడు. ఇది అంత తీవ్రమైన గాయం ఏమీ కాదు. వైద్య భాషలో దీనిని 'ఎబ్రేషన్' అంటారు.
-
ఇరాన్లో చిక్కుకున్న భారతీయులు.. కేంద్రం కీలక నిర్ణయం!
టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం జారీ చేసిన అధికారిక అడ్వైజరీలో.. విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు కమర్షియల్ విమానాలు లేదా ఇతర అందుబాటులో ఉన్
-
మనకు తెలియకుండానే మన దంతాలను మనం పాడుచేసుకుంటున్నామా?
సోషల్ మీడియాలో కనిపించే ఇంటి చిట్కాలను (నిమ్మరసం, బేకింగ్ సోడా, యాక్టివేటెడ్ చార్కోల్) వాడి పళ్ళను తెల్లగా మార్చుకోవాలని ప్రయత్నించడం ప్రమాదకరం.
-
-
-
కొత్త కలర్స్లో సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250.. ధర ఎంతంటే?
ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ. 1,89,768. దీనిపై వినియోగదారులకు ఇన్సూరెన్స్ సేవింగ్స్, ఎక్స్టెండెడ్ వారంటీ రూపంలో సుమారు రూ. 12,000 వరకు ప్రయోజనం లభిస్తుంది.
-
మెగాస్టార్ సినిమాకు కొత్త సమస్య.. ఏంటంటే?
ప్రస్తుత క్రేజ్ చూస్తుంటే ఇది ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. రాబోయే రెండు, మూడు రోజులకు కూడా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
-
హీరోగా రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల!
ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే హీరోగా నటిస్తూనే దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఒక నటుడిగా ఆయన ప్రతిభను వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతో
-
బడ్జెట్ 2026.. ప్రధాన మార్పులివే?!
ప్రస్తుతం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై 18% GST వసూలు చేస్తున్నారు, దీనివల్ల బీమా పాలసీలు భారంగా మారాయి. ఈ పన్నును 5% కి తగ్గించాలని లేదా కనీసం సీనియర్ సిటిజన్లకైనా పూర్తి
-
-
రేపు బ్యాంకులు ఎక్కడెక్కడ పని చేయవు?
సంక్రాంతి ఉత్సవాల్లో మూడవ రోజును 'కనుమ'గా పిలుస్తారు. వ్యవసాయంలో మనకు తోడ్పడే పశువుల పట్ల కృతజ్ఞత తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు.
-
రాజ్కోట్లో టీమ్ ఇండియాకు షాక్.. గిల్ సేనలో భారీ మార్పులు?
ఇండోర్ వన్డే కోసం టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ఒక ముఖ్యమైన మార్పు గురించి ఆలోచిస్తోంది. రెండో వన్డేలో అవకాశం దక్కించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి ఆశించిన స్థాయిలో రాణించలే
-
ఇరాన్లో 3,428 మంది మృతి.. ట్రంప్ కీలక ప్రకటన!
యుద్ధ భయంతో మధ్యప్రాచ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. బ్రిటన్ తన రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేయగా జర్మనీకి చెందిన 'లుఫ్తాన్సా' విమానయాన సంస్థ ఇరాన్, ఇరాక్ మీద
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand