-
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లు కొంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!
చివరగా సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనడం అనేది సరైన పరిశోధన చేసి తీసుకుంటే ఒక స్మార్ట్ నిర్ణయం అవుతుంది. కారు కండిషన్, దాని సర్వీస్ హిస్టరీ, డాక్యుమెంట్లను క్షుణ్ణంగా
-
ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన భారతీయ సంతతి సీఈవో ఎవరో తెలుసా?
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. వారందరినీ వెనక్కి నెట్టి ఒక మహిళా సీఈఓ అగ్రస్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి దిగ్
-
పాకిస్థాన్లో మేధో వలసలు.. దేశాన్ని వీడుతున్న డాక్టర్లు, ఇంజనీర్లు!
నివేదిక ప్రకారం విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో 7,27,381 మంది పాకిస్థానీలు విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
-
-
-
అంపైర్ల జీతాల పెంపు నిర్ణయం వాయిదా వేసిన బీసీసీఐ!
భారత క్రికెట్ ఆదాయం, ఆటగాళ్ల పారితోషికాలు ఆకాశాన్ని తాకుతున్నా గ్రౌండ్లో కీలక పాత్ర పోషించే అంపైర్ల ఫీజు మాత్రం స్థిరంగా ఉండిపోయింది.
-
బాత్రూమ్ దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? అగ్గిపెట్టెతో ఇలా చెక్ పెట్టండి!
అగ్గిపుల్ల ట్రిక్ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించినప్పటికీ దుర్వాసనను తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
-
ఈ ఏడాది గంభీర్ కోచింగ్లో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉందంటే?!
వన్డేల్లో 2025 సంవత్సరం టీమిండియాకు చిరస్మరణీయంగా నిలిచింది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
-
సీఈవో అంటే ఇలా ఉండాలి.. ఉద్యోగుల కోసం రూ. 21.55 కోట్లు!
తమ కంపెనీ క్లిష్ట కాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన ఉద్యోగుల గౌరవార్థం, వారి విధేయతకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రాహం వాకర్ తెలిపారు.
-
-
న్యూజిలాండ్తో పోరుకు టీమిండియా సిద్ధం.. కెప్టెన్సీ బాధ్యతలు అతనికే!
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు రోహిత్, విరాట్ చెలరేగిపోయారు. విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్ల్లో రెం
-
రైతు భరోసా పథకం రద్దు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం!
రైతు భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం ఆపడం లేదు. నిలిపివేసే ఆలోచన కూడా లేదు.
-
చిరు-వెంకీల మెగా విక్టరీ మాస్ సాంగ్.. డిసెంబర్ 30న విడుదల!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార, వెంకటేష్ (అతిథి పాత్ర), క్యాథరిన్ ట్రెసా, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand