-
రూ. లక్ష డిపాజిట్పై రూ. 20,983 వడ్డీ.. ఏ బ్యాంక్లో అంటే?!
వీరికి మెచ్యూరిటీ సమయానికి రూ. 1,20,983 అందుతాయి. అంటే లక్ష రూపాయల పెట్టుబడిపై వీరికి రూ. 20,983 స్థిరమైన వడ్డీ లభిస్తుంది.
-
తైవాన్లో భారీ భూకంపం.. 7.0 తీవ్రతతో వణికిన రాజధాని!
తైవాన్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తైతుంగ్ తీరంలో సంభవించిన 6.1 తీవ్రత భూకంపం తర్వాత కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఈ భారీ భూకంపం రావడం ఆందోళన కలిగిస్త
-
35 ఏళ్లు దాటాయా? మీ శారీరక సామర్థ్యం తగ్గే సమయం ఇదే!
చివరిగా.. వృద్ధాప్యం అనేది 35 ఏళ్ల నుండే మొదలవుతున్నట్లు ఈ నివేదిక చెబుతోంది. ఈ పరిశోధన వివరాలు 'జర్నల్ ఆఫ్ కాచెక్సియా, సార్కోపెనియా అండ్ మజిల్'లో ప్రచురితమయ్యాయి.
-
-
-
టాలీవుడ్లో రోషన్ జోరు.. క్రేజీ డైరెక్టర్లతో భారీ ప్రాజెక్టులు!
ప్రస్తుతం ఒకవైపు వార్ డ్రామాలు, మరోవైపు స్టైలిష్ లవ్ స్టోరీలు, ఇంకోవైపు రొమాంటిక్ కామెడీలతో రోషన్ మేక తన కెరీర్ను చాలా బ్యాలెన్స్డ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.
-
దగ్గు, గొంతు నొప్పికి ‘మిరియాలు – తేనె’తో చెక్!
శతాబ్దాల కాలంగా జలుబు, దగ్గు వంటి సమస్యలకు తేనెలో చిటికెడు మిరియాల పొడిని కలిపి తీసుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు. ఈ మిశ్రమం శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలో సహ
-
న్యూజిలాండ్ వన్డే సిరీస్.. టీమ్ ఇండియా ఎంపికపై 5 కీలక అప్డేట్స్ ఇవే!
పనిభారం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రితీ బుమ్రాకు ఈ సిరీస్ నుండి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అతని స్థానంలో హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్లకు పేస్ బాధ
-
ఉగ్రవాదుల ఏరివేతకు భారత సైన్యం వింటర్ ఆపరేషన్!
వివిధ భద్రతా సంస్థల సమన్వయంతో తక్కువ సమయంలో ఉగ్రవాదులను మట్టుబెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత సైన్యం తన వింటర్ ఆపరేషన్ల ద్వారా ఉగ్రవాదులకు ఎక్కడా అవకాశం లేకు
-
-
ముందు గుర్తింపు.. తర్వాతే ఓటు.. రాజస్థాన్ ఎన్నికల కమిషన్ కొత్త నిబంధన!
ఎన్నికల కమిషన్ జారీ చేసిన 14 అంశాల మార్గదర్శకాల ప్రకారం.. ముసుగు ధరించిన మహిళలను గుర్తించడానికి ప్రిసైడింగ్ అధికారులు స్థానిక మహిళా ఉద్యోగుల సహాయం తీసుకోవచ్చు.
-
2026లో కూడా భారత్- పాకిస్థాన్ మధ్య హోరాహోరీ మ్యాచ్లు!
జింబాబ్వే, నమీబియా వేదికలుగా 2026 ఫిబ్రవరి-మార్చి నెలల్లో అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్లు నేరుగా తలపడనప్పటికీ సెమీఫైనల్ లేదా ఫైనల్
-
చెవిలో శబ్దాలు వస్తుంటే ఏం చేయాలి?
50 మి.లీ ఆవనూనెను తీసుకుని, అందులో 10 గ్రాముల వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వేయాలి. వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి నూనెలో వేసి మరిగిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand