-
Ravichandran Ashwin: చరిత్ర సృష్టించడానికి 6 వికెట్ల దూరంలో అశ్విన్!
ఆర్ అశ్విన్ 194 వికెట్లతో మొదటి స్థానంలో ఉండగా, నాథన్ లియాన్ 187 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇది కాకుండా పాట్ కమిన్స్ 175 వికెట్లు తీశాడు. 147 వికెట్లు తీసిన మిచెల్ స్టార
-
Rishabh Pant: రిషబ్ పంత్ని వద్దంటున్న ప్రముఖ ఫ్రాంచైజీ!
సంజూ శాంసన్ గాయం బారీన పడితే అతని బ్యాకప్గా ధృవ్ జురెల్ జట్టులో ఉన్నాడు. 14 కోట్లు చెల్లించి జురెల్ను రాజస్థాన్ తన వద్దే ఉంచుకుంది. కాబట్టి ఫ్రాంచైజీ అతనిని పూర్తిగా
-
Congress Ministers: ఎన్నికల ముందు చెప్పని వాటిని కూడా నేరవేర్చుతున్నాం: మంత్రి
ఎన్నికల ముందు చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని నేరవేర్చుతున్నాం. నిర్వాసితులకి ఇళ్లు ఇస్తానని మొండి చెయ్యి చూపాడు నాటి ముఖ్యమంత్రి. ప్రతి నియోజకవర్గంకి సంవత్
-
-
-
Jagan Assembly Membership: వైఎస్ జగన్ అసెంబ్లీ సభ్యత్వం రద్దు కాబోతుందా?
ఏపీలో వైసీపీ తప్ప కూటమికి మిగిలిన ఏ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీగా లేదని అన్నారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్పకుండ
-
Mohammed Shami: వేలంలో షమీ కోసం పోటీ పడే జట్లు ఇవేనా?
షమీని టార్గెట్ చేస్తున్న జట్లలో కోల్కతా నైట్ రైడర్స్ ముందుంది. నిజానికి షమీ ఐపీఎల్ కెరీర్ కేకేఆర్తోనే ప్రారంభించాడు. అయితే కేవలం ఒక సీజన్ మాత్రమే కేకేఆర్ తరుపున ఆ
-
Rohit-Virat Future: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్-విరాట్ భవిష్యత్తు ఎలా ఉంటుంది?
న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో టీమిండియా ప్రదర్శన పేలవంగా ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఆటతీరుతో టీమ్ మేనేజ్మెంట్, అభ
-
Gold Silver Prices: బంగారం, వెండి ధరలు ప్రతిరోజు ఎందుకు మారుతుంటాయి?
భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర రూ.75,790. కాగా 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.7,889. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,474కి చేరింది. ఈరోజు ముంబైలో బంగారం ధర 10 గ్రాములు రూ.75
-
-
RCB Bowling Coach: ఆర్సీబీకి కొత్త బౌలింగ్ కోచ్.. ఎవరీ ఓంకార్ సాల్వి?
ఐపీఎల్ 2025 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన జట్టులో కొత్త బౌలింగ్ కోచ్ని చేర్చుకుంది. RCB రాబోయే సీజన్ కోసం ఓంకార్ సాల్విని జట్టులోకి చేర్చుకుంది.
-
YS Sharmila Comments: మహిళలపై అఘాయిత్యాలలో ఏపీ ప్రథమ స్థానం.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను అరికట్టడంలో గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆమె పేర్కొన్నారు.
-
Deputy Mayor: ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: డిప్యూటీ మేయర్
ఒకవేళ పరిష్కారం చేయడంలో జాప్యానికి గల కారణాలు సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్తో పాటుగా అడిషనల్
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand