-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత్ జట్టులోకి మరో ముగ్గురు ఆటగాళ్లు?
భారత ప్రముఖ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ ఇంకా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా పూర్తిగా ఫిట్గా లేడని తేలింది.
-
Nigeria: నైజీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 70 మంది సజీవ దహనం
నార్త్ సెంటర్లోని నైజర్ రాష్ట్రంలోని సులేజా ప్రాంతానికి సమీపంలో శనివారం ఉదయం ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.
-
Kho Kho World Cup: ఫైనల్కు దూసుకెళ్లిన భారత పురుషుల, మహిళల ఖో- ఖో జట్లు!
అంతకుముందు భారత మహిళల జట్టు కూడా దక్షిణాఫ్రికాతో సెమీస్లో తలపడింది. మొదటి నుంచి భారతీయ మహిళలు తమ పట్టును నిలబెట్టుకున్నారు.
-
-
-
Sri Reddy: వైసీపీ అభిమాని అయినందుకు సిగ్గుపడుతున్నా.. శ్రీరెడ్డి సంచలనం
మానసికంగా ఇంకా ఇంకా ఇలా దెబ్బకొడుతూ.. ఆత్మ వంచన చేసుకొని మన పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది అంటే నమ్మే వారు మనలో ఎవరైనా వున్నారా?
-
Telangana Maoist Party: తెలంగాణ మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ
డిసెంబర్ చివరి వారంలో చొక్కారావు తల్లిని కలిసి నిత్యావసర సరుకులను ములుగు ఎస్పీ శబరిష్ అందించిన విషయం తెలిసిందే.
-
Housing Policy: సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో హౌసింగ్ పాలసీ!
ఇందిరమ్మ ఇండ్ల పధకం ద్వారా నిరుపేదలకు శాశ్వత గృహాలు నిర్మించాలన్న సంకల్పంతో వచ్చే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడమే లక్ష్యంగ
-
Indian Players: ఈ ఐదుగురు టీమిండియా ఆటగాళ్లుకు షాక్ ఇచ్చిన బీసీసీఐ!
టీ20 జట్టులోకి తిరిగి వచ్చినప్పటి నుంచి వరుణ్ చక్రవర్తి ఆటతీరు అద్భుతంగా ఉంది. ఇది కాకుండా విజయ్ హజారే ట్రోఫీలో ఒక మ్యాచ్లో 5 వికెట్లు కూడా తీశాడు.
-
-
Gaddar Cine Awards: ఉగాది నుంచి గద్దర్ అవార్డుల పంపిణీ.. డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం!
రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవార్డులను ప్రతి ఏటా అందజేయాలని నిర్ణయించి గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులు ఈ ఉగాది నుంచి ప్రతి సంవత్సరం ఇవ్వనున్నట్
-
Hyderabad Data Centers: డేటా సెంటర్ల రాజధానిగా హైదరాబాద్.. రూ.3500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం!
ప్రపంచానికి హైదరాబాద్ డేట్ హబ్గా మారుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత రంగంలో వస్తున్న వినూత్న మార్పుల్లో హైదరాబాద్
-
Budget 2025: బడ్జెట్ 2025.. ఆరోగ్య రంగానికి భారీగా కేటాయింపులు?
ఒక నివేదిక ప్రకారం.. 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి 2024-25 ఆర్థిక సంవత్సరం మధ్య ఆరోగ్యంపై ప్రభుత్వ కేటాయింపులు 7 శాతం పెరిగాయి.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand