-
Reliance Income Tax: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంత ఆదాయపు పన్ను చెల్లిస్తుందో తెలుసా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యజమాని, MD ముఖేష్ అంబానీ వార్షిక నివేదికలో ఇలా పేర్కన్నారు.
-
Australia: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. నిన్న కమిన్స్, నేడు హేజిల్వుడ్!
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మిచెల్ మార్ష్ ఔటైన తర్వాత ఆటగాళ్లు అందరూ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యేందుకు క్యూ కట్ట
-
US President Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం.. మహిళల క్రీడల్లోకి ట్రాన్స్జెండర్స్ నిషేధం
వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తామని ట్రంప్ చేసిన వాగ్దానమే ఈ ఉత్తర్వు అని అన్నారు.
-
-
-
Virat Kohli: తొలి మ్యాచ్కు దూరమైన విరాట్ కోహ్లీ .. కారణం గాయమేనా?
టాస్ అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్లో విరాట్ ఆడటం లేదు. గత రాత్రి అతనికి మోకాలి సమస్య వచ్చిందని రోహిత్ ప్రకటించాడు.
-
NEET For MBBS: ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా?.. నీట్లో ఎన్ని మార్కులు రావాలంటే?
దేశంలోని మొత్తం 799 మెడికల్ కాలేజీల్లో 389 మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా విద్యార్థులు నీట్కు అర్హత సాధిస్తారు.
-
Gayatri Vasudeva Yadav: రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎంవోగా మహిళ.. ఎవరీ గాయత్రీ వాసుదేవ యాదవ్?
గాయత్రి వాసుదేవ యాదవ్పై ఇషా వ్యక్తం చేసిన నమ్మకానికి కారణం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు గాయత్రి రికార్డు అద్భుతంగా ఉంది.
-
Marcus Stoinis: ఆసీస్కు భారీ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాడు!
35 ఏళ్ల మార్కస్ స్టోయినిస్ ఆస్ట్రేలియా తరఫున 71 వన్డే మ్యాచ్లు ఆడాడు. ఈ కాలంలో అతను 93.96 స్ట్రైక్ రేట్, 26.69 సగటుతో 1495 పరుగులు చేశాడు.
-
-
India Test Team: రోహిత్ తర్వాత టెస్టు జట్టు కెప్టెన్గా ఎవరు ఎంపిక అవుతారు? రేసులో యువ ఆటగాళ్లు!
బోర్డుకు చాలా తక్కువ ఎంపికలు ఉన్నాయని తెలుస్తోంది. అందులో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పేర్లు కూడా పోటీదారులలో ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు.
-
Northern Superchargers: మరో కొత్త జట్టును కొనుగోలు చేసిన కావ్య మారన్.. రూ. 1000 కోట్ల డీల్!
నార్తర్న్ సూపర్చార్జర్స్ జట్టులో సన్ గ్రూప్ గరిష్టంగా 49% వాటాను పొందగలుగుతుంది. వారు 49% వాటాను పొందినట్లయితే దాని కోసం దాదాపు 500 కోట్ల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
-
India: నేటి నుంచి భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్… 444 రోజుల తర్వాత స్వదేశంలో ఆడనున్న టీమిండియా!
గత కొంత కాలంగా అత్యుత్తమ ఫామ్లో లేని రోహిత్, విరాట్ వంటి సీనియర్ బ్యాట్స్మెన్ల ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand