-
Tesla In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్కు మరో భారీ శుభవార్త.. రాయలసీమకు టెస్లా కంపెనీ!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఎలాన్ మస్క్ల సమావేశం తరువాత భారతదేశంలో టెస్లా ప్రవేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ మళ్లీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
-
Sourav Ganguly: మరో ఫ్యాక్టరీని స్టార్ట్ చేసిన సౌరవ్ గంగూలీ.. ఈసారి ఎక్కడంటే?
స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాబోయే 18-20 నెలల్లో ఈ ఫ్యాక్టరీ కార్యకలాపాలను ప్రారంభిస్తామన్నారు.
-
Yuvraj Singh Prediction: భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ముందు యువరాజ్ సింగ్ భారీ అంచనా!
భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై ఇరు దేశాల మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇప్పుడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ జియో హాట్స్టార్ గ్రేటెస్ట్ రి
-
-
-
Jagan Marks Justice: వంశీ, పిన్నెల్లికి ఒక రూల్.. నందిగంకి మరో రూల్, జగన్ మార్క్ న్యాయం!
ఇక, ఈవీఎమ్ని బద్దలు కొట్టిన కేసులో ఇరుక్కున్న మాచర్ల మాజీ ఎమ్ఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని నెల్లూరు జైలుకి వెళ్లి మరీ పరామర్శించారు జగన్.
-
Free Bus To Women: ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఉచిత ప్రయాణమే కాకుండా ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కృషి చేస్తామని పంకజ్ సింగ్ చెప్పారు.
-
Free Health Insurance: ఏపీలో విప్లవాత్మకమైన నిర్ణయం.. అందరికీ ఉచిత ఆరోగ్య బీమా!
ప్రస్తుతం ట్రస్టు ద్వారా రోగి చికిత్సకు ముందస్తు అనుమతి లభించేందుకు 24 గంటల వరకు సమయం పడుతోంది. బీమా విధానంలో 6 గంటల్లోనే చికిత్స ప్రారంభానికి అనుమతి లభించనుంది.
-
Most ODI Runs vs Pakistan: పాకిస్థాన్పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే!
రిటైర్డ్ అయిన సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్పై వన్డేలో అత్యధికంగా 2526 పరుగులు చేశాడు. ప్రస్తుత భారత క్రికెటర్లలో పాకిస్థాన్పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కెప్టెన్
-
-
Shikhar Dhawan: మిస్టరీ గర్ల్తో శిఖర్ ధావన్.. ఫొటోలు వైరల్!
వాస్తవానికి భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ సమయంలో శిఖర్ ధావన్తో ఒక మిస్టరీ గర్ల్ కనిపించింది. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మ్యాచ్ని ఎంజాయ్ చేస్తున్నారు.
-
Delhi CM Salary: సీఎం రేఖా గుప్తా జీతం ఎంత? ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయో తెలుసా?
సీఎం రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రభుత్వ నివాసం పొందనున్నారు. సీఎం విలాసవంతమైన నివాసంలో అన్ని సౌకర్యాలు ఉంటాయి.
-
Deputy CM Bhatti: అద్దెలు, డైట్ ఛార్జీలు పెండింగ్లో పెట్టవద్దు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు అటవీ హక్కుల చట్టం కింద లక్షలాది మంది గిరిజనులకు భూ పంపిణీ జరిగిందని డిప్యూటీ సీఎం తెలిపారు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand