-
RCB: బెంగళూరు- కోల్కతా మ్యాచ్ రద్దు.. ఫ్యాన్స్ కోసం ఆర్సీబీ కీలక నిర్ణయం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 58వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య శనివారం భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండా రద్దు అయింది. మ్యాచ్న
-
Liquor Prices: తెలంగాణలోని మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఫుల్ బాటిల్పై భారీగా పెంపు!
తెలంగాణలో మద్యం ధరల పెంపు వార్తలు మద్యం ప్రియులకు షాక్ ఇచ్చాయి. ఎక్సైజ్ శాఖ దుకాణాలకు సర్క్యులర్లు జారీ చేసి, 180 ఎంఎల్ (క్వార్టర్) బాటిల్పై రూ.10, హాఫ్ బాటిల్పై రూ.20, ఫుల్
-
26 Launches: భారత మార్కెట్లోకి ఏకంగా 26 కొత్త వాహనాలు విడుదల?!
రాబోయే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2025-2030) సంస్థ 26 కొత్త వాహనాలను విడుదల చేయనుంది. ఈ లక్ష్యంలో 20 ఇంటర్నల్ కంబస్షన్ ఇంజన్ (ICE) వాహనాలు (పెట్రోల్, డీజిల్, CNG), 6 ఎలక్ట్రిక్ వాహనాలు (EV) ఉన
-
-
-
Virat Kohli Record: విరాట్ కోహ్లీ రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్.. సాధ్యమేనా?
ప్రస్తుత విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్లో 257 మ్యాచ్లలో 243వ ఇన్నింగ్స్లో 8000 పరుగులు సాధించి అత్యంత వేగంగా ఈ మైలురాయి చేరుకున్న భారతీయ బ్యాట్స్మన్గా ప్రపంచంలో మూడవ స్థా
-
Rs 20 Notes: రూ. 20 నోట్లు మారబోతున్నాయా? పాతవి చెల్లవా?
ఈ 20 రూపాయల నోటులో మహాత్మా గాంధీ చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా నంబరింగ్ ప్యాటర్న్, వాటర్మార్క్, సెక్యూరిటీ థ్రెడ్ను కూడా బలోపేతం చేస్తారు.
-
EPFO: పీఎఫ్ ఖాతా ఉన్నవారికి మరో గుడ్ న్యూస్.. ఇకపై మిస్డ్ కాల్తో!
సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ (CPPS) ప్రారంభం మరొక పెద్ద సంస్కరణ. CPPS నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్లాట్ఫాం ద్వారా బ్యాంక్ ఖాతాల్లో నేరుగా పెన్షన్ చ
-
Indian Army: ఆపరేషన్ సిందూర్.. మరో వీడియో విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ!
వీడియోలో చూపిన దాడులు మురిద్కే, బహవల్పూర్, కోట్లీ, ముజఫ్ఫరాబాద్ వంటి ప్రాంతాలలోని ఉగ్రవాద స్థావరాలపై జరిగినవి. ఈ దాడులు ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా, పౌరులకు హాని క
-
-
High Blood Pressure: హైపర్టెన్షన్.. కళ్లపై ప్రభావం చూపుతుందా?
దీన్ని పూర్తిగా తొలగించే చికిత్స లేనప్పటికీ నియంత్రించడానికి జీవనశైలిలో మార్పులు, తీవ్రమైన సందర్భాల్లో డాక్టర్ నుంచి యాంటీహైపర్టెన్సివ్ మందులు తీసుకోవచ్చు.
-
Gold Rate In India: నేటి బంగారం ధరలు ఇవే.. రూ. 35,500 తగ్గిన గోల్డ్ రేట్?
మే 12న 24 క్యారెట్ 100 గ్రాముల బంగారం ధరలో 32,200 రూపాయలు, మే 14న 5,400 రూపాయలు, మే 15న 21,300 రూపాయలు తగ్గాయి. మే 13- మే 16న 100 గ్రాముల బంగారం ధరలో 11,400 రూపాయలు, 12,000 రూపాయలు పెరిగాయి.
-
IND vs ENG: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. టీమిండియా జట్టు ప్రకటన ఆలస్యం?
ఐపీఎల్ 2025 మళ్లీ ప్రారంభమైన కారణంగా ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టు ప్రకటనలో జాప్యం జరిగింది. మొదట్లో బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా మే 20 నాటికి జట్టును ప్రకటిస్తామని చ
- Telugu News
- ⁄Author
- ⁄Gopi Gopi