-
Pakistan: పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. ఐదుగురు దుర్మరణం!
మదర్సాలోని ప్రధాన హాలులో శుక్రవారం ప్రార్థనల సమయంలో పేలుడు సంభవించింది. ఆ తర్వాత అధికారులు నౌషేరాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
-
Jos Buttler: ఇంగ్లండ్ వైట్ బాల్ క్రికెట్కు జోస్ బట్లర్ రాజీనామా!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి ఇంగ్లండ్ నిష్క్రమించిన తర్వాత వైట్ బాల్ కెప్టెన్సీకి జోస్ బట్లర్ రాజీనామా చేశాడు. గ్రూప్ దశలో దక్షిణాఫ్రికాతో జరిగే చివరి మ్యాచ్లో బట్లర
-
Uttarakhand: ఉత్తరాఖండ్లో భారీ హిమపాతం.. 57 మంది కూలీలు గల్లంతు
సరిహద్దు ప్రాంతమైన మనాలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) క్యాంపు సమీపంలో భారీ హిమపాతం సంభవించిందని పోలీసు హెడ్క్వార్టర్స్ ప్రతినిధి IG నీలేష్ ఆనంద్ భర్నే తెలిపారు.
-
-
-
Rythu Bharosa: రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన..!
స్వయం ఉపాధి పథకాలు, సంక్షేమ రంగానికి బ్యాంకర్లతో కలిసి రాబోయే రెండు నెలల్లో 6,000 కోట్లు ఖర్చు చేయనట్టు తెలిపారు.
-
New India Cooperative Bank Scam: రూ.122 కోట్లు ఎగ్గొట్టిన కేసులో నాలుగో నిందితుడు అరెస్ట్!
ఈ వారం ప్రారంభంలో న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్లో రూ.122 కోట్ల అపహరణపై విచారణ జరుపుతున్న ఆర్థిక నేరాల విభాగం (EOW), వివిధ సమయాల్లో మోసానికి గురైన బ్యాంకును ఆడిట్ చేసిన అర
-
Mahesh Kumar Goud: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాల్లో ఒక పార్టీ మరో పార్టీతో చర్చించి హామీలిస్తాయా..? తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని భిక్ష అడగగడం లేదు. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు పొ
-
Chalisa: ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత ఈ చాలీసా పఠించండి!
ప్రపంచ సృష్టికర్త అయిన విష్ణువు, బృహస్పతికి గురువారం అంకితం చేయబడింది. ఈ రోజున శ్రీ హరి విష్ణు జీ కోసం ఉపవాసం ఉంటారు.
-
-
India vs Pakistan: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. భారత్-పాకిస్థాన్ మధ్య మరో 3 మ్యాచ్లు!
ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరగనుంది. 19 మ్యాచ్లు జరిగే కాంటినెంటల్ టోర్నీ 17వ ఎడిషన్ను మొదట భారత్లో నిర్వహించాలని నిర్ణయించారు.
-
Former CJI Chandrachud: పూణే రేప్ కేసు నిర్భయ కేసును గుర్తు చేస్తుంది.. మాజీ CJI చంద్రచూడ్
మహిళల కోసం చేసిన చట్టాలను సక్రమంగా అమలు చేయాలన్నారు. మహిళలు ఎక్కడికి వెళ్లినా సురక్షితంగా ఉండాలి. ఇలాంటి కేసుల్లో సరైన విచారణ, కఠిన చర్యలు, త్వరితగతిన విచారణ జరిపి శి
-
Heat Wave Alert: అలర్ట్.. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు!
దేశంలోని మైదాన ప్రాంతాల్లో కేరళలోని కన్నూర్లో అత్యధికంగా 39.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand