-
Kidneys Health: కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఫుడ్స్ తినండి!
కిడ్నీ మానవ శరీరంలో కీలకమైన అవయవం. దాని ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మొత్తం శరీరంపై ప్రభావం పడుతుంది. తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహా
-
Visakhapatnam: విశాఖ జీవీఎంసీలో క్షణక్షణం మారుతున్న రాజకీయం!
విశాఖపట్నంలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో రాజకీయ పరిణామాలు క్షణక్షణం మారుతూ ఉత్కంఠభరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
-
US Supreme Court: ట్రంప్కు భారీ షాకిచ్చిన అమెరికా సుప్రీం కోర్టు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సుప్రీం కోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై నిషేధం విధించే ప్రతిపాదనపై కోర్టు ఆంక్షలు విధించ
-
-
-
Gold Rates Rising: భారతదేశంలో బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
భారతదేశంలో బంగారం కొనుగోలు ఒక సురక్షితమైన పెట్టుబడి మార్గంగా శతాబ్దాలుగా పరిగణించబడుతోంది. గత కొన్ని రోజులుగా బంగారం కొనుగోళ్లలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, ఇట
-
BCCI Central Contract: నక్క తొక్క తొక్కినట్లు ఉన్నారు.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్లో ముగ్గురు యువ ఆటగాళ్లు!
భారత క్రికెట్ నియంత్రణ మండలి త్వరలో తన కొత్త సెంట్రల్ ఒప్పందాన్ని ప్రకటించనుంది. రిపోర్టుల ప్రకారం.. ఐపీఎల్ 2025 సమయంలోనే బోర్డు తన కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ను ప్రకటి
-
Reshma Kewalramani: టైమ్ మ్యాగజైన్ చోటు దక్కించుకున్న భారతీయ సంతతికి చెందిన మహిళ.. ఎవరీ రేష్మా కేవల్రమణి?
టైమ్ మ్యాగజైన్ 2025లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారతీయ సంతతికి చెందిన రేష్మా కేవల్రమణి కూడా ఉన్నారు.
-
MI vs SRH: వాంఖడే స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీని చిత్తు చేసిన ముంబై!
ముంబై ఇండియన్స్కు ఈ మ్యాచ్లో 163 పరుగుల లక్ష్యం లభించింది. దీనికి బదులుగా ముంబై ఇండియన్స్ చాలా వేగంగా ఆరంభించారు. మొదటి 4 ఓవర్లలో ఎక్కువ బంతులను రోహిత్ శర్మ ఆడాడు.
-
-
AP Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఉన్న ఆరోగ్య సమస్యలివేనా?
పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నీరసం, జ్వరం, కొన్ని సందర్భాల్లో వెన్నునొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఏప
-
Modi Additional Secretary Salary: కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారుల జీతం, సౌకర్యాలు ఎలా ఉంటాయి?
అడిషనల్ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వం పే లెవెల్ 15 కింద జీతం చెల్లించబడుతుంది. ఈ లెవెల్ ప్రకారం వారి బేసిక్ జీతం నెలకు 2,24,100 రూపాయలు.
-
Tirumala Gaushala: తిరుపతి గోశాల వివాదం ఏమిటీ? వైసీపీ టీటీడీని ఎందుకు టార్గెట్ చేసింది!
ఈ విషయం రాజకీయంగా సున్నితమైనది. ఎందుకంటే గోవులు హిందూ సంస్కృతిలో పవిత్రంగా భావించబడతాయి. ఈ ఆరోపణలు రాజకీయ పార్టీల మధ్య విభేదాలను మరింత తీవ్రతరం చేశాయి.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand