-
Navy Officer Vinay: దేవుడు రాసిన రాత.. యూరప్కు వెళ్లాల్సిన వారు కాశ్మీర్కు వచ్చి, నేవి ఆఫీసర్ స్టోరీ ఇదే!
ఉగ్రవాదులు వినయ్ను హిమాంశి ముందే కాల్చి చంపారు. అయితే, హిమాంశికి ఏమీ చేయలేకపోయింది. ఆమె క్షేమంగా ఉంది. వినయ్- హిమాంశి ఏప్రిల్ 21న జమ్మూ-కాశ్మీర్కు చేరుకున్నారు. ఏప్ర
-
Mike Hesson: పాకిస్థాన్ జట్టు ప్రధాన కోచ్గా ఆర్సీబీ మాజీ డైరెక్టర్?
హెస్సన్ ఈ పదవికి ఎంపికైతే ఆయన మాజీ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ జావేద్ స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. హెస్సన్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో మూడుసార్లు ఛాంపియన్గా నిలిచి
-
BCCI Mourns Terror Attack: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి.. బీసీసీఐ కీలక నిర్ణయం!
అలాగే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు ఒక నిమిషం మౌనం పాటించి బాధితులకు నివాళి అర్పిస్తారు. ఈ మ్యాచ్లో చీర్లీడర్లు కనిపించరు. అలాగే ఏప్రిల్ 23 సాయంత్రం రాజీవ్ గాంధ
-
-
-
600 Marks: ఏపీ పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. 600కు 600 మార్కులు!
కాకినాడలోని భాష్యం స్కూల్లో చదువుతున్న నేహాంజని అన్ని సబ్జెక్టుల్లో (తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్) పరిపూర్ణ స్కోరు (100/100) సాధించి
-
Pahalgam Terror Attack: జమ్మూ-కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిపై భారత క్రికెటర్ల ఆగ్రహం.. ఏమన్నారంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను మధ్యలో ఆపి భారత్కు తిరిగి వచ్చారు. ఏప్రిల్ 23న క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.
-
Ursa Organization: వైసీపీ అవాస్తవాలను ఖండించిన ఉర్సా సంస్థ!
ఉర్సా క్లస్టర్స్ తమ సంస్థపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను నిరాధారమైనవిగా ఖండించింది. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకొస్తున్న తమ ప్రయత్నాలను అడ్డుకునేందుకు రా
-
Terrorists: పహల్గామ్ దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు పాల్గొన్నారు?
జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మరణించగా, 17 మంది గాయపడ్డారు. ఈ దాడి అనంతనాగ్ జిల్లాలోని బైసరన్ లోయలో జరిగింది.
-
-
Virat Kohli: సీఎస్కే జెర్సీ చూసిన విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి.. వీడియో వైరల్!
విరాట్ కోహ్లీ, అతని జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 18వ సీజన్లో ఇప్పటివరకు అద్భుతంగా కనిపిస్తుంది. జట్టు పాయింట్స్ టేబుల్లో మూడవ స్థానంలో ఉంది. కోహ్లీ తన జట్ట
-
Rajasthan Match Fixing: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్పై ఫిక్సింగ్ ఆరోపణలు.. అసలు నిజం ఇదే!
ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో రాజస్థాన్ రాయల్స్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రాగా.. ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA) కన్వీనర్ జైదీప్ బిహానీ.. స
-
KL Rahul: లక్నోపై కసి తీర్చుకున్న కేఎల్ రాహుల్.. గోయెంకాను పట్టించుకోని కేఎల్, వీడియో వైరల్!
గత సీజన్లో కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్గా ఉన్నాడు. అయితే జట్టు యజమాని సంజీవ్ గోయెంకాతో అతని సంబంధాలు సరిగా సాగలేదు. గత సీజన్లో జట్టు పేలవమైన ప
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand