-
Quashes FIR Against KTR: కేటీఆర్ కేసు హైకోర్టులో కొట్టివేత.. అసలు ఏం జరిగిందంటే?
కేటీఆర్ తరపు న్యాయవాది టీవీ రమణారావు కోర్టులో వాదిస్తూ మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతం కాదని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ లే
-
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ఆయన అంత్యక్రియలు ఎలా చేస్తారంటే?
పోప్ మరణం తర్వాత ఆయన శవాన్ని ఎక్కువ కాలం బహిరంగంగా ఉంచే సంప్రదాయం ఇప్పుడు ముగిసింది. కొత్త నియమాల ప్రకారం మరణం సంభవించిన వెంటనే శవాన్ని శవపేటికలో ఉంచడం తప్పనిసరి.
-
BCCI Central Contract: సెంట్రల్ కాంట్రాక్ట్ను ప్రకటించిన బీసీసీఐ.. కోహ్లీ, రోహిత్ గ్రేడ్ ఇదే!
ఆవేష్ ఖాన్కు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్లో స్థానం దక్కలేదు. అతను చివరిసారిగా 2024 నవంబర్లో దక్షిణాఫ్రికాపై ఆడాడు, కానీ బౌలింగ్లో పెద్దగా సత్తా చాటలేకపోయాడు. అతని చివ
-
-
-
Job Mela In Madhira: జాబ్ మేళాలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి!
9,000 కోట్ల పెట్టుబడితో ఈ పథకం ప్రవేశపెట్టామని, జూన్ 2, 2025న రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన వారికి సాంక్షన్ లెటర్లు పంపిణీ చేస్తామన్నారు.
-
CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆరోజు కీలక పథకం ప్రారంభం!
ఈనెల 26న చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ ఆయన మత్స్యకారులకు చేపల వేట నిషేధ భృతి అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టన
-
Earth Day 2025: నేడు ప్రపంచ భూ దినోత్సవం.. దీని ప్రాముఖ్యత ఏంటీ?
రాబోయే 50 ఏళ్లలో వాతావరణ మార్పు, గ్లోబల్ వార్మింగ్ వల్ల వన్యప్రాణి ఆవాసాల్లో మార్పులు వస్తాయి. దీంతో క్షీరదాల మధ్య వైరస్ల మార్పిడి సుమారు 15,000 సందర్భాల్లో జరగవచ్చు.
-
IPL 2025 Points Table: ఐపీఎల్ లేటెస్ట్ పాయింట్స్ టేబుల్ ఇదే.. టాప్లో ఉంది ఎవరంటే?
పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచ్లలో 5 విజయాలు, 2 ఓటములతో 10 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ కూడా 7 మ్యాచ్లలో 5 విజయాలతో 10 పాయింట్లతో రెండవ స్
-
-
50 Years of Journey Book: ‘50 ఏళ్ల ప్రయాణం’ పుస్తక ఆవిష్కరణ.. బీఆర్ఎస్ మాజీ మంత్రి కథ ఇదే!
బీఆర్ఎస్ తరపున కేసీఆర్ నాయకత్వంలో ఈశ్వర్ వరుసగా ఆరుసార్లు ఓటమి ఎరుగకుండా విజయాలు సాధించారని, అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఘనత ఆయనదని హరీష్ రావు గుర్తుచేశార
-
Crude Oil Drop: 47 నెలల తర్వాత గణనీయంగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు.. భారత్లో ధరలు తగ్గుతాయా?
ప్రస్తుత డేటా ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో దేశ క్రూడ్ ఆయిల్ దిగుమతి పరిమాణం 4.2 శాతం పెరిగి 24.24 కోటీ టన్నులకు చేరింది. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో 23.23 కోటీ టన్నుల కంటే ఎక్కువ.
-
Varuthini Ekadashi: వరూథిని ఏకాదశి వ్రతం ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏమిటి?
గురువారం భగవాన్ విష్ణుకు అంకితం చేయబడిన రోజు కావడం వల్ల,ఈ రోజున వరూథినీ ఏకాదశి రావడం శుభ సంయోగం. ఈ రోజు చేయవలసిన ప్రత్యేక ఉపాయాల గురించి తెలుసుకుందాం.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand