-
Gambhir Mother: ఐసీయూలో గంభీర్ తల్లి.. స్వదేశానికి తిరిగివచ్చిన టీమిండియా హెడ్ కోచ్!
భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంగ్లండ్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. రెవ్ స్పోర్ట్స్ వార్తల ప్రకారం.. గంభీర్ తల్లికి గుండెపోటు రావడంతో ఆమెను ఐసీయూలో చేర్చారు
-
Mercedes-AMG G 63: కేవలం 30 మందికే ఛాన్స్.. ఈ కారు కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
మెర్సిడెస్-బెంజ్ AMG G 63 కలెక్టర్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.30 కోట్లు. ఈ వాహనం ఆకర్షణీయ డిజైన్, శక్తివంతమైన ఇంజన్ దీనిని ప్రత్యేకమైనదిగా చేస్తాయి. ఈ ఎడిషన్ను కేవలం 30 మంది క
-
Nails: మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా అనేది గోర్లు చెబుతాయంటా!
మీరు రక్తహీనత లేదా పోషకాహార లోపంతో బాధపడుతుంటే గోర్లపై ఈ అర్ధచంద్రాకారం కుంచించుకుపోతుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇతర లక్షణాలు కనిపించకపోతే దీని గురించి
-
-
-
Finn Allen: టీ20ల్లో సరికొత్త రికార్డు.. 19 సిక్సులతో విధ్వంసం, ఎవరీ ఐపీఎల్ అన్సోల్డ్ ఆటగాడు!
సాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ తరఫున ఆడిన ఫిన్ అలెన్.. శుక్రవారం (జూన్ 13, 2025) ఓక్లాండ్ కొలిసియంలో వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలింగ్ దాడిని చిత్తు చిత్తుగా కొట్టాడు. అతను 51 బంతు
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్కు మరోసారి హార్ట్ బ్రేకింగ్.. 10 రోజుల వ్యవధిలో రెండో కప్ మిస్!
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన సోబో ముంబై ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు సాధించింది. మయూరేష్ టండేల్ (32 బంతుల్లో 50*) అర్ధసెంచరీ, హర్ష్ అఘవ్ 45 పరుగుల ఇన్నింగ్స్తో
-
Air India Compensation: ఎయిరిండియా రూ. కోటి కంటే ఎక్కువ పరిహారం ఇవ్వాల్సి వస్తుందా?
విమాన ప్రయాణం చేసే ముందు భద్రత, భవిష్యత్తు ప్రణాళిక చాలా అవసరం. ఒక చిన్న ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏదైనా అనుకోని సంఘటనలో పెద్ద ఆసరాగా ఉంటుంది. సురక్షిత ప్రయాణం కోసం
-
Wimbledon Prize Money: వింబుల్డన్ ప్రైజ్మనీ రికార్డు స్థాయిలో పెంపు!
ఈ సంవత్సరం పురుషులు, మహిళల సింగిల్స్ ఛాంపియన్లకు రికార్డు స్థాయిలో 3 మిలియన్ పౌండ్లు (సుమారు 34.89 కోట్ల రూపాయలు) ప్రైజ్మనీ ఇవ్వనున్నారు. ఇది నాలుగు గ్రాండ్స్లామ్లల
-
-
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. ఈరోజు మ్యాచ్ను ముగిస్తారా?
సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 138 పరుగులకు కట్టడి చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్లో కంగారూ బ్యాటర్లు పరుగుల కోసం కష్టపడటం కనిపించింది. ఉస్మాన్ ఖవాజా మరోసారి తన ప
-
Roshni Songare: ఎయిర్ హోస్టెస్ కావాలని కల.. చివరకు విమాన ప్రమాదంలోనే మృతి!
డోంబివలి నివాసియైన 26 ఏళ్ల కుమారి రోషిణీ రాజేందర్ సోంఘరే కుటుంబంలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఆమె తండ్రి రాజేందర్ ధోండూ సోంఘరే (50), ఆమె తల్లి శోభా రాజేందర్ సోంఘరే (45), ఆమె చి
-
242 People Died: తీవ్ర విషాదం.. విమాన ప్రమాదంలో 242 మంది మృతి
ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి ఉండే ఛాన్స్ లేదని అసోసియేషన్ ప్రెస్ (ఏపీ) అనే అంతర్జాతీయ సంస్థకు చెప్పారు. మృతుల్లో స్థానికులు కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. క
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand