-
BRS MLC Father: పేకాట ఆడుతూ పట్టుబడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తండ్రి!
ఈ ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక కీలక నాయకుడి తండ్రి ఇలాంటి కార్యకలాపాల్లో పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.
-
CM Chandrababu: సూపర్ సిక్స్ పథకాల అమలు, పార్టీ వ్యవహారాలపై సీఎం చంద్రబాబు సమీక్ష!
ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. "ఎమ్మెల్యేలు, నేతలు వ్యక్తిగతంగా చేసే పనులు, చర్యలు, ఘటనలు పార్టీకి చెడ్డపేరు తెస్తాయి. నేతల తప్పుల వల్ల పార్టీకి నష్టం కలిగే పరిస్థితి ఎందుకు
-
KL Rahul: ఆసియా కప్ 2025 నుంచి తప్పుకున్న కేఎల్ రాహుల్.. రీజన్ ఇదే?!
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో కేఎల్ రాహుల్ అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. శుభమన్ గిల్, జో రూట్ తర్వాత అత్యధిక పరుగులు అతనే చేశాడు.
-
-
-
Foreign Investors Outflow: భారత షేర్ మార్కెట్కు బిగ్ షాక్.. డబ్బు వెనక్కి తీసుకుంటున్న విదేశీ ఇన్వెస్టర్లు?!
మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాస్తవ మాట్లాడుతూ.. FPIలు నిరంతరంగా డబ్బు వెనక్కి తీసుకోవడానికి ప్రధాన కారణం ప్రపంచ
-
Megastar Chiranjeevi: సినీ ఇండస్ట్రీ వివాదం.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!
చిరంజీవితో భేటీ తర్వాత నిర్మాత నట్టి కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తమ కష్టాలను చిరంజీవికి వివరించామని చెప్పారు. దీనిపై స్పందించిన చిరంజీవి ఈ సమస్యలను పరిష్కరిస్తానని
-
BCCI: 22 మంది ఫాస్ట్ బౌలర్లపై దృష్టి పెట్టిన బీసీసీఐ!
బీసీసీఐ రాబోయే దేశీయ సీజన్లో కూడా ఈ ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. తద్వారా భవిష్యత్తులో వారికి టెస్ట్ జట్టులో అవకాశం కల్పించవచ్చు. టీ20 ఫార్మాట్ కోసం ఐపీఎల్ ద
-
Heavy Rainfall: ఏపీలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు .. ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ!
ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఉన్నాయి. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయన
-
-
Election Commission: ఓటు చోరీ ఆరోపణలపై స్పందించిన ఎన్నికల సంఘం!
న్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విలేకరుల సమావేశంలో ప్రసంగించి బీహార్లో ప్రత్యేక విస్తృత సమీక్ష (SIR)పై ఎన్నికల సంఘం వైఖరిని స్పష్టం చేశారు.
-
CM Chandrababu: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్!
చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి, ఆర్థిక మంత్రి, రక్షణ మంత్రి వంటి కీలక కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను వారి దృష్టిక
-
Digital Transactions: గణనీయంగా తగ్గిన కరెన్సీ నోట్లు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఆర్బీఐ!
రిజర్వ్ బ్యాంక్ ప్రతి సంవత్సరం పాడైపోయిన నోట్లను మార్కెట్ నుంచి తొలగిస్తుంది. 2024 ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో మొత్తం 8.43 బిలియన్ నోట్లను వెనక్కి తీసుకుంది.
- Telugu News
- ⁄Author
- ⁄Gopi Gopi