-
Aiden Markram: ఐసీసీ అరుదైన గౌరవాన్ని అందుకున్న సౌతాఫ్రికా ఆటగాడు!
ఐడెన్ మార్క్రమ్ ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండో ఇన్నింగ్స్లో 207 బంతుల్లో 136 పరుగులు చేశాడు. కెప్టెన్ టెంబా బవుమాతో కలిసి 147 పరుగుల భాగస్వామ్యాన్ని నె
-
Nipah Virus: దేశంలో నిపా వైరస్ కలకలం.. 1998 నుంచి భారత్ను వదలని మహమ్మారి!
నిపా వైరస్ (NiV) మొదట 1998-99లో గుర్తించారు. భారతదేశంలో మొదటి కేసు 2001లో పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో నమోదైంది. ఆ తర్వాత 2007లో పశ్చిమ బెంగాల్లోని నదియాలో మరో కేసు నమోదైంది.
-
Ashok Gajapathi Raju: గోవా గవర్నర్గా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు!
అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత, విజయనగరం రాజవంశీకుడు. మాజీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. ఆయన 1978 నుండి రాజకీయాల్లో ఉన్నారు.
-
-
-
Jannik Sinner: వింబుల్డన్ ప్రైజ్ మనీలో సగం కోల్పోనున్న సిన్నర్.. కారణమిదే?
పురుషులు, మహిళల విభాగాల విజేతలకు సమాన ప్రైజ్ మనీని అందించే సంప్రదాయాన్ని వింబుల్డన్ కొనసాగిస్తుంది. దీంతో ఒక్కొక్కరు (స్వియాటెక్, సిన్నర్) £3 మిలియన్లు (సుమారు $4.05 మిల
-
Inflation: సామాన్యులకు గుడ్ న్యూస్.. 2023 తర్వాత ఇదే అత్యల్ప స్థాయి!
జూన్ నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 22.65 శాతానికి తగ్గింది. ఇది మే నెలలో 21.62 శాతంగా ఉంది. ఉల్లిపాయల ద్రవ్యోల్బణం 33.49 శాతంగా ఉంది. ఇది మే నెలలో 14.41 శాతంగా ఉంది. ఈ సమయంలో బంగాళదుంపల ధ
-
Mohammad Siraj: సిరాజ్కు షాక్ ఇచ్చిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో 15% కోత, ఒక డిమెరిట్ పాయింట్!
జులై 10 నుండి భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో మూడవ మ్యాచ్ జరుగుతోంది. జులై 13 అంటే ఆట నాల్గవ రోజున సిరాజ్ బెన్ డకెట్ను ఔట్ చేసి పెవిలియన్కు పంపాడు. భా
-
IND vs ENG: లార్డ్స్లో టీమిండియా గెలుపు కష్టమేనా? ఐదో రోజు ఆటకు వర్షం ముప్పు?!
ఐదవ రోజు లండన్ వాతావరణం భారత్కు అనుకూలంగా లేదని తెలుస్తోంది. ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్గా
-
-
Suresh Raina: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి సురేష్ రైనా?!
వేదిక ప్రకారం.. సురేష్ రైనా తదుపరి ఐపీఎల్ సీజన్లో సీఎస్కే బ్యాటింగ్ కోచ్గా జట్టులో చేరవచ్చని కూడా పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై రైనా ప్రస్తుతం మౌనంగా ఉన్నాడు.
-
Highest Run Chase: లార్డ్స్లో టీమిండియా చేజ్ చేసిన అతిపెద్ద టార్గెట్ ఎంతంటే?
లార్డ్స్ మైదానంలో భారత జట్టు చేజ్ చేసిన అతిపెద్ద స్కోర్ 136 పరుగులు. 1986లో టీమిండియా ఇంగ్లండ్తో ఈ స్కోర్ను చేజ్ చేసింది. ఆ మ్యాచ్లో భారత్ తరపున దిలీప్ వెంగ్సర్కర్ 126 పరు
-
Bomb Threat: ముఖ్యమంత్రి నివాసానికి బాంబు బెదిరింపు.. పోలీసులు ఏం చేశారంటే?
. ఈ-మెయిల్ మొదట థంపనూర్ పోలీస్ స్టేషన్కు అందింది. అందులో ‘క్లిఫ్ హౌస్’పై బాంబు పేలుడు జరుగుతుందని రాసి ఉంది.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand