-
Gold Price: భారీ షాక్.. లక్ష దాటిన బంగారం ధర!
ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,090 పెరిగి, 10 గ్రాములకు రూ. 1,01,620 కు చేరుకుంది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరల్లో ఒకటి.
-
India Without Sponsor: స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్లో ఆడనున్న టీమిండియా?!
ఒకవేళ ఆసియా కప్లో భారత జట్టు స్పాన్సర్ లేని జెర్సీతో ఆడితే ఇది మొదటిసారి కాదు. జూన్ 2023లో భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడినప్పుడు కూడా వారికి స్పాన్సర
-
India: అమెరికాకు భారత్ భారీ షాక్.. దెబ్బ అదుర్స్ అనేలా కీలక నిర్ణయం!
అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేయడానికి ప్రధాన కారణం 50 శాతం టారిఫ్ల భారం. జూలై 30న అమెరికా ప్రభుత్వం భారత్పై టారిఫ్లు విధించింది.
-
-
-
Union Minister Rajnath Singh: సెప్టెంబర్ 17న తెలంగాణకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్!
కేంద్ర ప్రభుత్వం తరపున నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రముఖ నేతలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు. ఈ వేడుకలు తెలంగాణ ప్రజల పోరాటాలను, నిజాం పాలన నుండి స్వాతంత్య్ర
-
Dream 11 App Money: డ్రీమ్11 యాప్ వాలెట్లో డబ్బులు ఉన్నాయా? అయితే విత్ డ్రా చేసుకోండిలా?!
ఈ బిల్లు ద్వారా భారత ప్రభుత్వం ఇ-స్పోర్ట్స్, గేమింగ్ వ్యాపారాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటుంది. ఈ బిల్లుతో డబ్బు లావాదేవీలు జరిగే ఆటలను నిషేధిస్తారు.
-
GST 2.0: ఇల్లు కొనాలనుకునేవారికి భారీ శుభవార్త!
2019 నుండి డెవలపర్లు నిర్మాణ సామాగ్రిపై ITC క్లెయిమ్ చేయడానికి అనుమతి లేదు. అంటే నిర్మాణ సామాగ్రిపై GST (18-28 శాతం) నేరుగా ఫ్లాట్ ధరలో కలుపబడుతుంది. ఉదాహరణకు 1,000 చదరపు అడుగుల ఫ్లా
-
Toll Tax: గుడ్ న్యూస్.. టోల్ ప్లాజాల్లో ఈ వాహనాలకు నో ట్యాక్స్!
ఈ పథకం ప్రయోజనం కేవలం ప్రైవేట్, ప్రభుత్వ ఎలక్ట్రిక్ కార్లు, బస్సులకు మాత్రమే లభిస్తుంది. ఎలక్ట్రిక్ గూడ్స్ వాహనాలకు ఈ మినహాయింపు వర్తించదు.
-
-
Trump Tariff: భారత్కు మరో షాక్ ఇవ్వనున్న ట్రంప్?!
ఒకప్పుడు అమెరికా ఫర్నిచర్ పరిశ్రమ చాలా బలంగా ఉండేది. 1979లో ఈ పరిశ్రమలో దాదాపు 12 లక్షల మంది పని చేసేవారు. 2023 నాటికి ఈ సంఖ్య కేవలం 3.4 లక్షలకు తగ్గింది.
-
Kohli- Rohit: వన్డేలకు రోహిత్, కోహ్లీ వీడ్కోలు పలకనున్నారా? బీసీసీఐ రియాక్షన్ ఇదే!
2024లో వెస్టిండీస్లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత కోహ్లీ, రోహిత్ టీ20 అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్ అయ్యారు. ఈ ఏడాది మే నెలలో కొద్ది రోజుల వ్యవధిలోనే వారిద్దరూ తమ టెస్ట్ కె
-
North Eastern States: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు!
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసి ఇప్పటిదాకా రెండు లక్షల కోట్ల రూపాయల నిధులను వెచ్చించిందని ఆయన వివరించారు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand