-
India-Pakistan: ఆసియా కప్ 2025.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు?!
తాజా పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి.
-
Top-5 Languages: భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే టాప్-5 భాషలు ఇవే.. తెలుగు స్థానం ఎంతంటే?!
తమిళ భాష తమిళనాడు, పుదుచ్చేరిలో ప్రధానంగా మాట్లాడుతారు. ఇది ప్రపంచంలోని అత్యంత పురాతన జీవన భాషలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
-
Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్!
పంచాయతీ రాజ్ శాఖ నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలించనుంది. నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని అధికారులతో సంప్రదింపులు జరిపి, త్వరలోనే ఎన్నికల
-
-
-
AP BJP Chief Madhav: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సంచలన వ్యాఖ్యలు!
బీజేపీ జాతీయ పార్టీ అజెండాతో పాటు, రాష్ట్రానికి ప్రత్యేక అజెండాతో ముందుకు వెళ్తామని మాధవ్ తెలిపారు. ప్రస్తుతం కూటమిలో బీజేపీ భాగస్వామి మాత్రమేనని, ప్రభుత్వాన్ని టీడ
-
Nitish Kumar Reddy: టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిపై కేసు.. రూ. 5 కోట్లు కట్టాలని!
నితీష్ రెడ్డి తన మాజీ ప్లేయర్ ఏజెన్సీ స్క్వేర్ ది వన్కు రూ. 5 కోట్లకు పైగా బకాయిపడి ఉన్నాడని ఆ ఏజెన్సీ కేసు నమోదు చేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
-
Harish Rao: ప్రతిపక్షం పరామర్శించేందుకు వెళ్తుంటే భయమెందుకు రేవంత్ రెడ్డి?: హరీశ్ రావు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు విద్యార్థులను పరామర్శించేందుకు నాగర్ కర్నూల్ బయలుదేరారు. అయితే, ఆయన రాక గురించి సమాచారం తెలియడంతో పోలీసులు అస్వస్థత
-
Ball Tampering: భారత్- ఇంగ్లాండ్ మ్యాచ్లో బాల్ టాంపరింగ్ కలకలం.. వీడియో వైరల్!
ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ను 669 పరుగుల వద్ద ముగించింది, ఇందులో జో రూట్ 150 పరుగులు, బెన్ స్టోక్స్ 141 పరుగులు చేశారు. టీమిండియా తరఫున రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టాడు.
-
-
Manchester: మాంచెస్టర్లో విజయవంతమైన ఛేజ్లు ఇవే!
ప్రస్తుత టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. ఇంగ్లాండ్ గతంలో 294 పరుగుల లక్ష్యాన్ని కూడా విజయవంతంగా ఛేజ్ చేయగలిగిం
-
Iran Terror Attack: ఇరాన్లోని భవనంపై దాడి.. 9 మంది మృతి, పాకిస్థాన్ హస్తం ఉందా?
సిస్తాన్-బలూచిస్తాన్ ప్రాంత డిప్యూటీ పోలీస్ కమాండర్ అలీరెజా దలిరీ తెలిపిన వివరాల ప్రకారం దాడి చేసినవారు సాధారణ పౌరుల వేషంలో భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు
-
Green Chutney Recipe: డయాబెటిస్ బాధితులకు వరం గ్రీన్ చట్నీ.. తయారు చేసుకోండిలా!
వెల్లుల్లి, ఆకుపచ్చ మిరపకాయలు, పుదీనా ఆకులతో చట్నీ తయారు చేసి తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా నియంత్రించవచ్చు. ఈ చట్నీని తయారు చేయడం కూడా చాలా సులభం.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand