-
Kia Seltos: కొత్త కియా సెల్టోస్ 2026.. బుకింగ్, పూర్తి వివరాలీవే!
కొత్త సెల్టోస్ 2026 ధర సుమారు రూ. 11.2 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ధర, ఫీచర్ల కారణంగా ఈ ఎస్యూవీ నేరుగా కింది వాహనాలతో పోటీ పడుతుంది.
-
Cough Syrup Smuggling: దగ్గు మందు అక్రమ రవాణా.. పలు సంచలన విషయాలు వెల్లడి!
స్వాధీనం చేసుకున్న పత్రాలు, బ్యాంక్ ఖాతాలు, ఆస్తులపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని ED తెలిపింది. అక్రమ ధనం మూలం, దాని పూర్తి నెట్వర్క్ను గుర్తించడానికి దర్యాప్తును
-
ODI Cricket: వన్డే ఫార్మాట్లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!
2022 డిసెంబర్ 10న చిట్టగాంగ్లో భారత్ బంగ్లాదేశ్పై 409/8 పరుగులు చేసి మరో చారిత్రక రికార్డును నమోదు చేసింది. విదేశీ గడ్డపై 400 కంటే ఎక్కువ పరుగులు సాధించడం భారత బ్యాటింగ్ పరి
-
-
-
President Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. భారత్తో సంబంధాలను దెబ్బతీస్తుందా?!
టీవల US-India Critical and Emerging Technology Initiative (iCET) కింద ఇరు దేశాలు క్రిటికల్ మినరల్స్పై ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. అయినప్పటికీ ట్రంప్ భారత్కు ప్రాధాన్యత ఇవ్వలేదు.
-
IND vs SA: నేడు భారత్- దక్షిణాఫ్రికా మధ్య మూడో టీ20.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదేనా?!
దక్షిణాఫ్రికా తమ గత మ్యాచ్ గెలిచి వచ్చింది. బ్యాటింగ్లో అందరూ అద్భుతంగా రాణించారు. కానీ రీజా హెండ్రిక్స్ గత మ్యాచ్లో పేలవంగా ఆడాడు. అతని స్థానంలో రేయాన్ రికెల్టన్ ఆ
-
Virat Kohli: ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డుకు బలమైన పోటీదారు కోహ్లీనే!
విరాట్ కోహ్లీ 2025 అవార్డును గెలుచుకోవడానికి ప్రధాన కారణం క్రికెట్లో అతని అద్భుతమైన అనుకూలత సామర్థ్యం. అతను కాలక్రమేణా తన ఆటను మెరుగుపరుచుకున్నాడు.
-
Hair Falling: జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు ఆయుర్వేద పరిష్కారమిదే!
జుట్టు రాలడాన్ని ఆపడానికి తలకు ఆవాల నూనెతో మసాజ్ చేయవచ్చు. ఆవాల నూనెలో ఒలీక్, లినోలెనిక్ యాసిడ్లు ఉంటాయి. ఈ రెండు ఆమ్లాలు జుట్టు పెరగడానికి సహాయపడతాయి.
-
-
Loco Pilot Salary: రైల్వే లోకో పైలట్ జీతం.. వందే భారత్ డ్రైవర్లకే అత్యధిక వేతనమా?!
వాస్తవానికి ఇండియన్ రైల్వేలో లోకో పైలట్ జీతం వారి రూట్, రైలు రకం, అనుభవం, గ్రేడ్, ఓవర్టైమ్పై ఆధారపడి ఉంటుంది. రాజధాని, శతాబ్ది, వందే భారత్ రైళ్లు అన్నీ ప్రీమియం రైళ్ల క
-
ICC Promotions: టీ20 ప్రపంచకప్కు ముందు పాకిస్తాన్కు మరో అవమానం!
ICC ఇటీవల టీ20 ప్రపంచకప్ 2026 అధికారిక పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఐదు దేశాల కెప్టెన్లు మాత్రమే కనిపించారు.
-
Chinnaswamy Stadium: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లకు అనుమతి!
విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఢిల్లీ జట్టు తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడతారని కొద్ది రోజుల క్రితమే ప్రకటించబడింది. ఢిల్లీ కొన్ని మ్యాచ్లు బెంగళూరులో జరగనున్నాయి.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand