-
రూ. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!
ఐపీఎల్ మొదటి ఛాంపియన్ అయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు విలువ సుమారు 1.63 బిలియన్ డాలర్లుగా తేలింది. ఈ డీల్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విలువ కూడా భారీగా పెరిగింది.
-
ఐపీఎల్ 2026.. పూర్తి షెడ్యూల్ విడుదల ఎప్పుడంటే?
ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్ మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది.
-
మొన్న జొమాటో, నేడు స్విగ్గీ.. భారీగా ధరలు పెంచుతున్న ఫుడ్ డెలివరీ యాప్స్!
ఈసారి సుమారు 17 శాతం మేర ఫీజును పెంచింది. దీనివల్ల కస్టమర్లకు ప్రతి ఆర్డర్ మునుపటి కంటే భారం కానుంది.
-
-
-
కామదా ఏకాదశి.. ఇలా చేస్తే కోరికలు నేరవేరతాయి!
ఈసారి కామదా ఏకాదశి 28 మార్చి 2026 ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ప్రారంభమై, మరుసటి రోజు 29 మార్చి 2026 ఉదయం 7 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. ఉదయతిథి ప్రకారం ఏకాదశి వ్రతాన్ని మార్చి 29న ఆచరించ
-
పశ్చిమ ఆసియాలో యుద్ధం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
భారత్ వద్ద ముడి చమురు తగినంత నిల్వ ఉందని, నిరంతర సరఫరా కోసం ఏర్పాట్లు ఉన్నాయని ప్రధాని భరోసా ఇచ్చారు.
-
పంజాబ్ ఆటగాళ్లకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కోచ్!
పంజాబ్ కింగ్స్ తన తొలి పోరులో మార్చి 31న న్యూ చండీగఢ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది.
-
కార్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఈ ధరల పెంపు కేవలం ICE మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే పెట్రోల్, డీజిల్, సిఎన్జి (CNG)తో నడిచే టాటా పాపులర్ కార్లు ఇప్పుడు ప్రియం కానున్నాయి.
-
-
ఉపవాసంలో జీర్ణక్రియ బాగుండాలంటే ఏం చేయాలి?
సింగారా పిండి శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. దీని ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్లు, పోషక విలువలు అందుతాయి.
-
ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?!
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్ వంటి ఆటగాళ్ల మెరుపు బ్యాటింగ్ను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
-
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. టీమిండియా జట్టు ఇదే!
మరోవైపు అనుష్క ఈ ఏడాది తొలిసారిగా టీమిండియాలోని ఏదైనా ఫార్మాట్కు ఎంపికైంది. ఆమెకు ప్రధానంగా డొమెస్టిక్ క్రికెట్లో అనుభవం ఉంది.
- Telugu News
- ⁄Author
- ⁄Gopi Gopi