-
PM Vishwakarma Scheme: పీఎం విశ్వకర్మ పథకం అంటే ఏమిటి? ఈ స్కీమ్ కింద ఏపీలో 2.22 లక్షల మంది!
ఆంధ్రప్రదేశ్లోని అనేక శిక్షణ కేంద్రాలు వేలాది మందికి ప్రాథమిక నైపుణ్య శిక్షణను అందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. శ్రీ టెక్నాలజీస్, ఎడుజాబ్స్ అకాడమీ, సింక్రోసర
-
Bengaluru Stampede: కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు.. ఆర్సీబీపై నిషేధం?!
ఈ ఘటనతో ఆర్సీబీకి సమస్యలు మరింత పెరుగుతున్నాయి. కమిషన్ నివేదికలో ఆర్సీబీని స్పష్టంగా దోషిగా పేర్కొనడంతో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి బీస
-
CM Chandrababu: సింగపూర్కు సీఎం చంద్రబాబు పర్యటన.. ఆరు రోజులపాటు విదేశీ ట్రిప్!
ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు సింగపూర్లోని ప్రముఖ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు.
-
-
-
India Tour Of England: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఇంగ్లాండ్తో టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది!
ప్రస్తుతం భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. నేడు మాంచెస్టర్లో నాల్గవ టెస్ట్ మ్యాచ్ కొనసాగుతోంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు భారత్ 2-1తో వెనుకబడ
-
Amaravati: అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటులో QPIAI భాగస్వామ్యం!
ఈ కేంద్రాన్ని ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే ఆవిష్కరణలకు, అలాగే విద్యార్థుల పరిశోధనలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు.
-
Rishabh Pant: రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి రానున్న ఇషాన్ కిషన్..?!
ప్రస్తుతం సిరీస్లో భారత్ 1-2తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్లో పంత్ భారత జట్టుకు ఒక కీలక ఆటగాడు. అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇప్పటికే రెండు సెంచరీలు సాధించి మంచి ఫామ్లో ఉన
-
Donald Trump: భారతీయులకు అమెరికాలో ఉద్యోగాలు ఇవ్వొద్దు.. ట్రంప్ సంచలన ప్రకటన!
AI సమ్మిట్లో ట్రంప్ సంతకం చేసిన 3 కార్యనిర్వాహక ఆదేశాలలో ఒక జాతీయ ప్రణాళిక ఉంది. ఇది అమెరికన్ AI పరిశ్రమను బలోపేతం చేయడానికి, పూర్తిగా అమెరికన్ AI టెక్నాలజీని ప్రపంచవ్యా
-
-
IND vs ENG: భారత్- ఇంగ్లాండ్ నాల్గవ టెస్ట్.. రెండో రోజు ఆటకు వర్షం ముప్పు?!
రెండవ రోజు ఆటలో వర్షం కారణంగా ఓవర్లు తగ్గితే భారత జట్టు ఇష్టపడదు. భారత ఇన్నింగ్స్ను రవీంద్ర జడేజా (19*), శార్దూల్ ఠాకూర్ (19) కొనసాగించనున్నారు. భారత్ ఈ మొదటి ఇన్నింగ్స్ల
-
Russian Plane Crashed: కూలిన విమానం.. 49 మంది స్పాట్ డెడ్, వెలుగులోకి వీడియో!
అమూర్ ప్రాంత గవర్నర్ వాసిలీ ఒర్లోవ్ విమానం అదృశ్యమైనట్లు ధృవీకరించారు. విమానంలో 5 మంది పిల్లలు, 6 మంది సిబ్బంది సహా మొత్తం 49 మంది ప్రయాణికులు ఉన్నారని ఆయన తెలిపారు.
-
YS Jagan: కేటీఆర్కు జగన్ శుభాకాంక్షలు.. నా సోదరుడు తారక్ అంటూ ట్వీట్!
గతంలో వైఎస్ జగన్, కేటీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయ కారణాల వల్ల ఆ సాన్నిహిత్యం కొంత దూరమయ్యిందని భావిస్తారు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand