-
యువ ఆటగాళ్లపై కాసుల వర్షం.. ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?
ప్రశాంత్ వీర్ ఇప్పుడు ఐపీఎల్లో తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. వేలంలో ఇతడిని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్ల 20 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.
-
ఆస్ట్రేలియాలో కాల్పుల ఘటన.. అనుమానితుడు హైదరాబాద్ వాసి!
ఈ ఘటన వెనుక తీవ్రవాద కోణం ఉందన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ తీవ్రవాద భావజాలం వైపు మళ్లడానికి భారత్
-
వెంకటేష్ అయ్యర్కు భారీ షాక్.. రూ. 16.75 కోట్ల ఆదాయం కోల్పోయిన ఆల్రౌండర్!
ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వెంకటేష్ అయ్యర్ 2021లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఐపీఎల్లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుండి అతను కేకేఆర్ జట్టులోనే కొనసాగాడు.
-
-
-
చలికాలంలో కారు హీటర్, ఏసీ.. సరైన ఉష్ణోగ్రత ఎంత ఉండాలి?
యాంటీ-ఫ్రీజ్, కూలెంట్ స్థాయిలను సరిగ్గా ఉంచండి. బ్రేక్ ఫ్లూయిడ్, వాషర్ ఫ్లూయిడ్ కూడా తనిఖీ చేయండి.
-
మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్కతా నైట్ రైడర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 వేలంలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానాను కోల్కతా నైట్ రైడర్స్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. అతను తన బేస్ ప్రైస్ను రూ. 2 కోట్లుగా నిర్ణయిం
-
గ్రీన్ రూ. 25.20 కోట్లకు అమ్ముడైనా.. అతనికి దక్కేది రూ. 18 కోట్లే!
కేకేఆర్ జట్టు ఖాతా నుండి మాత్రం పూర్తి మొత్తం అంటే రూ. 25.20 కోట్లు కట్ అవుతాయి. కానీ ఆటగాడికి రూ. 18 కోట్లు ఇచ్చిన తర్వాత మిగిలిన రూ. 7.20 కోట్లు బీసీసీఐ వద్దకు చేరుతాయి. ఈ మొత్త
-
రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!
కేకేఆర్, సీఎస్కే మధ్య హోరాహోరీగా సాగిన 'బిడ్డింగ్ వార్'లో చివరకు షారూఖ్ ఖాన్ జట్టు విజయం సాధించింది.
-
-
ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?
సీఎస్కే వద్ద రూ. 43.4 కోట్లు మిగిలి ఉన్నాయి. వారి జట్టులో ఇంకా 9 మంది ఆటగాళ్ల అవసరం ఉంది. మిగిలిన జట్లు కూడా తమ ఖాళీగా ఉన్న స్లాట్లను భర్తీ చేసుకునేందుకు వేలంలో పోటీ పడుతు
-
టీ తాగడం అందరికీ మంచిది కాదట.. ఎవరెవరు దూరంగా ఉండాలి?
ఒక కప్పు టీలో కేవలం అర చెంచా టీ పొడి మాత్రమే వాడినప్పుడు అది ఆరోగ్యకరంగా ఉంటుంది. పాలు వేసి బాగా మరిగించిన స్ట్రాంగ్ టీ మెదడును 'ఓవర్ స్టిమ్యులేట్' చేస్తుంది. దీనివల్ల
-
ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్గా మల్లికా సాగర్, ఎవరీమె!
మల్లికా సాగర్ తన కెరీర్లో అనేక మైలురాళ్లను అధిగమించారు. ప్రో కబడ్డీ లీగ్లో 2012లో నిర్వహించిన వేలంలో మొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. రెండేళ్ల తర్వాత మొదటి ఉమెన
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand