-
కోహ్లీ రికార్డుల క్లబ్లోకి ఇషాన్ కిషన్..!
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్లలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ (27 బంతుల్లో) నిలిచాడు.
-
పాక్ను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్!
ఈ విజయంతో భారత జట్టు 2 పాయింట్లతో గ్రూప్-Aలో రెండో స్థానానికి చేరుకుంది. పాకిస్థాన్కు కూడా సమాన పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్-రేట్ విషయంలో భారత్ మెరుగ్గా ఉంది.
-
టాస్ ఓడిన భారత్.. మొదట బ్యాటింగ్ ఎవరిదంటే?!
ప్రపంచ క్రికెట్లో భారత్-పాక్ పోరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారం రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితి తర్వాత ఎట్టకేలకు కొలంబోలో ఈ మహా యుద్ధం మొద
-
-
-
భారత్-పాక్ మ్యాచ్.. మంచు ప్రభావం ఉంటుందా?
ఈ మైదానంలో జరిగిన గత 11 మ్యాచ్లలో ఛేజింగ్ చేసిన జట్లదే పైచేయిగా ఉంది. గత 11 టీ20ల్లో 8 సార్లు ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి.
-
సీబీడీసీ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే ఏమిటి?
గతంలో దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లో అవినీతి కారణంగా పేదలకు ధాన్యం అందేది కాదని అమిత్ షా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
-
మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?
మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని అర్చించడం అత్యుత్తమమని శివ మహాపురాణం చెబుతోంది. ఈ పురాణం ప్రకారం.. ఎవరైతే పార్థివ శివలింగాన్ని పూజిస్తారో వారు ధనధాన్యాలు, ఆర
-
బంగ్లాదేశ్కు ప్రధాని మోదీ?!
ఎన్నికల విజయం తర్వాత తారిఖ్ రెహ్మాన్ మాట్లాడుతూ.. "మా ప్రభుత్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా పటిష్టమైన భద్రతా వ్యవస్థను, శాంతిభద్రతలను ఏర్పాటు చేస్తుంది" అని ప్రకటించారు.
-
-
రేపట్నుంచి ఈ రాశులవారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!
మహాశివరాత్రి పర్వదినాన ఏర్పడుతున్న ఈ అరుదైన గ్రహ యోగాల వల్ల 5 రాశుల వారిపై శివుని అమృత వర్షం కురవనుంది.
-
ఈనెలలో కారు కొనేవారికి గుడ్ న్యూస్!
ఇందులో పెద్ద టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
-
పాక్ కెప్టెన్కు సూర్యకుమార్ కౌంటర్.. ఏమన్నాడంటే?
టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand