-
Commonwealth Games: అహ్మదాబాద్లో చరిత్రాత్మక ఘట్టం.. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య నగరం ఖరారు!
భారతదేశం మొదటిసారిగా 1934లో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంది. ఈ క్రీడల్లో భారత అథ్లెట్లు ఇప్పటివరకు మొత్తం 564 పతకాలు సాధించారు. ఇందులో 202 స్వర్ణం, 190 రజతం, 171 కాంస్య పతకాలు ఉన
-
Rare Earths Scheme: చైనా ఆంక్షల మధ్య భారత్ కీలక నిర్ణయం.. రూ. 7,280 కోట్లతో!
భారతదేశంలో ఈ అయస్కాంతాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. 2025తో పోలిస్తే 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందని అంచనా. ప్రస్తుతం భారతదేశ అవసరాలు ఎక్కువగా దిగుమతుల ద్వారా తీర్చబ
-
Delhi Blast Case: ఢిల్లీ పేలుడు కేసులో ఇద్దరు నిందితులకు రిమాండ్!
దర్యాప్తు సంస్థ ప్రకారం.. షోయబ్ ఉమర్కు తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడమే కాకుండా అతనికి పేలుడు పదార్థాలను చేరవేయడం, సురక్షిత మార్గాలను చూపించడం, పరారయ్యేందుకు కూడా సహాయం చేశా
-
-
-
Indian Constitution: భారత రాజ్యాంగం.. డా. అంబేద్కర్ ఒక్కరే రాశారా?
రాజ్యాంగ సభ, రాజ్యాంగ ముసాయిదాను సిద్ధం చేయడానికి ఆగస్టు 29, 1947న ప్రారంపక కమిటీని ఏర్పాటు చేసింది.దీనికి డా. బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ కమిటీలో ఆయనతో పాటు మ
-
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? 3 వారాలుగా కుటుంబానికి నో ఎంట్రీ!
ప్రభుత్వం అదనపు భద్రతా బలగాలను మోహరించినప్పటికీ చర్చల తర్వాత ధర్నా ముగిసింది. ఖాన్ సోదరీమణులు పంజాబ్ పోలీసు చీఫ్ ఉస్మాన్ అన్వర్కు లేఖ రాసి దీనిని "వ్యవస్థీకృత హింస"
-
Virat Kohli: ప్రధాని మోదీ విరాట్ కోహ్లీకి కాల్ చేయాలి: పాక్ మాజీ క్రికెటర్
భారతదేశం ఇంత పెద్ద దేశం. పీఎం మోదీ.. విరాట్ కోహ్లీకి ఒక కాల్ చేసి మియా (సోదరుడు) మీరు తొందరగా రిటైర్మెంట్ తీసుకున్నారు. దేశానికి మీ అవసరం ఉంది. మీరు రిటైర్మెంట్ వెనక్కి
-
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్లో టీమిండియా టెస్ట్ ఫలితాలీవే!
గౌతమ్ గంభీర్ కోచింగ్లో ఆడిన 6 టెస్ట్ సిరీస్లలో టీమ్ ఇండియా 3 సిరీస్లను కోల్పోయింది. 2024లో న్యూజిలాండ్తో స్వదేశంలో 0-3తో ఓడిపోయిన తర్వాత.. టీమ్ ఇండియా ఆస్ట్రేలియాపై బోర
-
-
World Largest City: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద నగరం ఏదో తెలుసా?!
ఈ జాబితాలో ఇండోనేషియాకు చెందిన జకార్తా దాదాపు 42 మిలియన్ల మంది జనాభాతో ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. బంగ్లాదేశ్కు చెందిన ఢాకా దాదాపు 36 మిలియన్ల మంది జనాభాతో రెండవ స్థానం
-
WTC Points Table: సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియాకు మరో బిగ్ షాక్!
భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ముగిసింది. కోల్కతా తర్వాత గౌహతిలో కూడా టీమ్ ఇండియాకు ఘోర పరాజయం ఎదురైంది.
-
IND vs SA: 25 సంవత్సరాల తర్వాత భారత గడ్డపై ఘనవిజయం సాధించిన సౌతాఫ్రికా!
దక్షిణాఫ్రికా భారత్లో టెస్ట్ సిరీస్ను గెలవడం 25 ఏళ్ల తర్వాత. ఇంతకుముందు 2000 సంవత్సరంలో హన్సీ క్రోనియే నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు ఈ ఘనత సాధించింది.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand