-
Parliament Session 2024: లోక్సభలో రాహుల్గాంధీ రాజీనామా ఆమోదం
రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఆమోదం పొందింది. 18వ లోక్సభ తొలి సెషన్ సోమవారం ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ భర్తిహరి మ
-
T20 World Cup 2024: వెస్టిండీస్ కు షాక్ సెమీఫైనల్లో సౌతాఫ్రికా
టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు పోరాటానికి సూపర్ 8లోనే తెరపడింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో విండీస్ పై విజయం సాధించింద
-
Sensex Today: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం ఆల్ రౌండ్ క్షీణతతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:35 గంటల సమయానికి సెన్సెక్స్ 322 పాయింట్లతో 0.42 శాతం క్షీణించి 76,887 వద్ద మరియు నిఫ్టీ 111 పాయింట్లతో 0.47 శా
-
-
-
Parliament Session 2024: ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని మోదీ, రాజ్నాథ్, షా, గడ్కరీ
ప్రొటెం స్పీకర్ తొలుత ప్రధాని మోదీతో సభలో సభ్యునిగా ప్రమాణం చేయించారు. అనంతరం పీఠాధిపతి సహచర ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రులు, ఇతర సభ్యులతో ప్రమాణం చేయి
-
Delhi Rains: ఢిల్లీలో కుండపోత.. వేడి నుంచి భారీ ఉపశమనం
ఢిల్లీ-ఎన్సీఆర్లో మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం ఉదయం నుంచి మేఘాలు కమ్ముకోగా, మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, గురుగ్రామ్ స
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్పై సీఎం నితీష్ మౌనంపై అనుమానాలు
నీట్ పేపర్ లీక్ అంశంపై బీహార్లో కలకలం చెలరేగింది. అయితే ఈ మొత్తం విషయంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంకా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. దీనిపై ఆదివారం ఆర్జేడీ, కాంగ్రెస్ నే
-
Sakshi TV9 Ban: ఏపీలో సాక్షి ఛానెల్ పై నిషేధం?
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు చోట్ల కొన్ని వార్తా ఛానెళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. టీవీ9, ఎన్టీవీ, 10టీవీ, సాక్షి టీవీలన
-
-
Hyderabad Rains: హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం నగరంలోని పలు ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా మారడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జంటనగరాలలో చాలా ప్రాంతాలు జ
-
CM Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
రేపు సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. ఎంపీల ప్రమాణస్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లోక్సభల
-
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన మంత్రి.. లీగల్ నోటీసులు జారీ
రామగుండంలో ఫ్లై యాష్ కుంభకోణంలో రూ. 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించినందుకు గానూ హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహా ఏడుగురికి తెలంగాణ రవాణ