HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >4 News Channels Off Air In Andhra Post Polls Ysrcp Reaches Out To Trai

Sakshi TV9 Ban: ఏపీలో సాక్షి ఛానెల్ పై నిషేధం?

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల కొన్ని వార్తా ఛానెళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. టీవీ9, ఎన్టీవీ, 10టీవీ, సాక్షి టీవీలను నిలిపి వేశారంటూ టీడీపీ, బీజేపీ, జనసేనలతో కూడిన ఎన్డీయే ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి.

  • Author : Praveen Aluthuru Date : 23-06-2024 - 6:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sakshi Ban
Sakshi Ban

Sakshi Ban: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల కొన్ని వార్తా ఛానెళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. టీవీ9, ఎన్టీవీ, 10టీవీ, సాక్షి టీవీలను నిలిపి వేశారంటూ టీడీపీ, బీజేపీ, జనసేనలతో కూడిన ఎన్డీయే ప్రభుత్వపై ఆరోపణలు వచ్చాయి. ఈ నాలుగు ప్రాంతీయ వార్తా ఛానళ్లను ప్రభుత్వం అడ్డుకోవడంపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు ఎస్ నిరంజన్ రెడ్డి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కి ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం బలవంతం చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ ఈ నాలుగు ఛానెల్‌లను ప్రసారం చేయలేదని ఇటీవల TRAIకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి వచ్చిన ఒత్తిడి మరియు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ కొన్ని ఛానళ్లపై నిషేధం విధించినట్లు ఆరోపించారు నిరంజన్ రెడ్డి.

గోదావరి ప్రాంతానికి చెందిన స్థానిక కేబుల్ టీవీ సర్వీస్ ప్రొవైడర్ ఈ నాలుగు ఛానెల్‌లను బ్లాక్ చేసినట్లు ధృవీకరించారు. నాలుగు ఛానెల్‌లు బ్లాక్ చేసినట్లు మరియు ఈ నిర్ణయం నిర్వహణ స్థాయిలో తీసుకోబడిందని, మా పాత్ర లేదని చెప్పారు. గతంలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఛానెల్‌లు ప్రసారాన్ని నిలిపివేశారు. TV5, ABN ఆంధ్రజ్యోతి మరియు ఈటీవీ మాత్రమే అక్కడ నడుస్తున్నాయట. టాటా ప్లే మరియు శాటిలైట్ టెలివిజన్ సర్వీస్ ప్రొవైడర్లు తప్ప మల్టీ-సిస్టమ్ ఆపరేటర్లు మరియు AP FibreNet ఈ ఛానెల్‌లను ప్రసారం చేయలేదని ఆపరేటర్ గుర్తించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే చానెళ్లు ఆగిపోయినట్లు 300 గృహాలకు సేవలందిస్తున్న ఆపరేటర్ గమనించారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2008లో సాక్షి వార్తాపత్రిక మరియు టెలివిజన్ ఛానెల్‌ని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 175 స్థానాలకు గాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేవలం పదకొండు స్థానాల్లో విజయం సాధించి ఘోర పరాజయాన్ని చవిచూశారు.

Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 10TV
  • 4 news channels
  • andhra pradesh
  • ban
  • chandrababu
  • NTV
  • sakshi tv
  • TRAI
  • tv9
  • Y S Jagan

Related News

Chandrababu Heritage Compan

చంద్రబాబు హెరిటేజ్ కు షాక్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మూడో త్రైమాసికంలో మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. 2026, జనవరి 28న విడుదల చేసిన నివేదిక ప్రకారం, అక్టోబర్-డిసెంబర్ కాలానికి సంస్థ నికర లాభం రూ. 34.5 కోట్లుగా నమోదైంది.

  • New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

    నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

  • Chandrababu

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • ap cabinet meeting highlights

    ఈ నెల 28న ఏపీ క్యాబినెట్ భేటీ

Latest News

  • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

  • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

  • భార‌త్‌- పాక్ మ్యాచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి!

  • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

  • నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

Trending News

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd