-
NEET 2024: సీబీఐపై నమ్మకం లేదు.. నీట్ మళ్ళీ నిర్వహించాల్సిందే: స్టూడెంట్స్
నీట్ పరీక్షలో రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నీట్ను మళ్లీ నిర్వహించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ
-
journalist Muralidhar Reddy: సీనియర్ జర్నలిస్ట్ మురళీధర్ రెడ్డి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
సీనియర్ జర్నలిస్టు బి. మురళీధర్ రెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జర్నలిజం రంగానికి రెడ్డి చేసిన సేవలను కొనియా
-
T20 World Cup: ఒక బెర్త్…మూడు జట్లు.. రసవత్తరంగా గ్రూప్ 1 సెమీస్ రేస్
టీ ట్వంటీ ఫార్మాట్ అంటేనే సంచలనాలకు చిరునామా...ఏ జట్టునూ ఫేవరెట్ గా చెప్పలేం.. టాప్ టీమ్స్ కు చిన్న జట్లు షాక్ ఇవ్వడం ఈ ఫార్మాట్ లోనే జరుగుతుంటుంది. ప్రస్తుతం వెస్టిండీ
-
-
-
Telangana Rain Alert: నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాభావ వాతావరణంలో నివాసితులు అప్రమత్తంగా ఉండాలని మరియ
-
Kalki 2898 AD: కల్కి టిక్కెట్ రేట్ల పెంపును అనుమతించిన తెలంగాణ ప్రభుత్వం
కల్కి 2898 AD చిత్ర యూనిట్ కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. జూన్ 27వ తేదీ ఉదయం 5.30 గంటలకు స్పెషల్ స్క్రీన్ షోకు అనుమతించింది. తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన అన్ని థియే
-
Telangana: హరితహారం పేరు మార్పు: ఇక వనమహోత్సవం
హరితహారం పేరును మారుస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హరితహారం పేరును మారుస్తూ వన మహోత్సవంగా నామకరణం చేసింది రేవంత్ సర్కార్
-
MLC Suraj Revanna: లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ అరెస్టు
కర్ణాటకలోని ప్రముఖ సెక్స్ స్కాండల్ కేసులో భారీ అరెస్ట్ చోటు చేసుకుంది. అశ్లీల వీడియో కేసులో జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ అరెస్ట్ అయ్యారు. పలువురు మహిళలపై లైంగిక వే
-
-
J&K’s Uri: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాది మృతదేహం లభ్యం
జమ్మూ కాశ్మీర్లోని ఉరీ సెక్టార్లో కొనసాగుతున్న చొరబాటు వ్యతిరేక ఆపరేషన్లో భద్రతా దళాలు ఆదివారం ఒక ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి.
-
Kollapur: కొల్లాపూర్ బాధితురాలు ఈశ్వరమ్మను పరామర్శించిన బీఆర్ఎస్ మాజీ మహిళ మంత్రులు
కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో దారుణ ఘటనలో గాయపడిన ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్
-
CM Adityanath: ఆపద్ధ మిత్రలను హోంగార్డు వాలంటీర్లుగా నియమిస్తాం: యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం జరిగిన ముఖ్యమైన సమావేశంలో హోంగార్డు శాఖ పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద్ధర్మ మిత్రలను హోంగ