-
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్లో చైనాకు తొలి స్వర్ణం
పారిస్ ఒలింపిక్స్ లో పతకాల వేట షురూ అయింది. తొలి స్వర్ణ పతకాన్ని చైనా కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో చైనా గోల్డ్ మెడల్ను గెలు
-
IOC apologizes: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకుల భారీ తప్పిదం, దక్షిణ కొరియా ఫైర్
ఒలింపిక్ నిర్వాహకులు దక్షిణ కొరియా జట్టును ఉత్తర కొరియా జట్టుగా తప్పుగా పిలిచారు.దీంతో దక్షిణ కొరియా జట్టు ఆగ్రహానికి గురైంది. అయితే తమ తప్పును అంగీకరించిన ఒలింపిక్
-
Srinagar News: జమ్మూలో విషాదం, ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి
జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని దక్సమ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు.
-
-
-
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో మిలియన్ల కొద్దీ కండోమ్ల పంపిణీ
టోక్యో ఒలింపిక్స్ 2020లో నిర్వాహకులు అథ్లెట్లకు లక్షల కండోమ్లను పంపిణీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ 2024లో కూడా అలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింద
-
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ పోటీలో బీజేపీ ఎమ్మెల్యే, ఆమె ఎవరో తెలుసా?
ఒలింపిక్స్ లో ఒక ఎమ్మెల్యే పాల్గొననుండటంతో ఆమె గురించి తెలుసుకోవాలని స్పోర్ట్స్ లవర్స్ ఆరాటపడుతున్నారు. శ్రేయాసి సింగ్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె. బీహార్ల
-
NITI Aayog Meeting: చంద్రబాబుకు 20 నిమిషాలు, నాకు 5 నిమిషాలా?
చంద్రబాబు నాయుడుకు మాట్లాడేందుకు 20 నిమిషాలు ఇచ్చారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. అస్సాం, గోవా, ఛత్తీస్గఢ్ సీఎంలు 10-12 నిమిషాలు మాట్లాడారని, ఐదు న
-
IND W vs BAN W: బంగ్లాదేశ్ని చిత్తుగా ఓడించిన భారత్, ఫైనల్ బెర్త్ ఖరారు
ఆసియా కప్ 2024లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్కు చేరుకుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను 10 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా సగర్వంగా ఫైనల్కు చేరుకుంది. తొలుత బ్యాటిం
-
-
CM Revanth Reddy: ఏడాదిలోపు రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు: సీఎం రేవంత్
రాబోయే 3 నెలల్లో మరో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ రోజు శుక్రవారం సీఎం రేవంత్ రంగారెడ్డి జిల్లా వట్టింగులపల్లిలో జరి
-
NITI Aayog Meeting: నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతా: సీఎం మమతా బెనర్జీ
నీతి ఆయోగ్ సమావేశానికి తాను హాజరవుతానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలన్నీ దూరమయ
-
Mumbai Rains: నీట మునిగిన 960 ఏళ్ల నాటి శివాలయం
మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా 960 ఏళ్ల పురాతన శివాలయం నీట మునిగింది. ముంబై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది