-
Delhi Coaching Centre Incident: ఢిల్లీకి వచ్చే విద్యార్థుల భద్రత మార్గదర్శకాలపై పిటిషన్
ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరగాలి. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే విద్యార్థుల భద్రత, భద్రత
-
Paris Olympics 2024: షూటర్ మను భాకర్కు హర్యానా సీఎం శుభాకాంక్షలు
షూటర్ మను భాకర్కు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అభినందనలు తెలిపారు.ఆమె అంకితభావం, కృషి మరియు పట్టుదలతో ప్రపంచ వేదికపై ఈ ప్రతిష్టాత్మక విజయాన్ని సాధించడంపై మ
-
Asia Cup 2024: ఫైనల్లో భారత్ కు షాక్, శ్రీలంకదే మహిళల ఆసియాకప్
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా మహిళ జట్టు ఓటమి పాలైంది.ఎనిమిదోసారి టైటిల్ గెలవాలనుకున్న భారత మహిళల జట్టుకు శ్రీలంక ఆటగాళ్లు కళ్లెం వేశారు. శ్రీలంక 8 వికెట్ల తేడా
-
-
-
Delhi Coaching Centre Flooded: ఢిల్లీ మేయర్ ఇంటిని చుట్టు ముట్టిన విద్యార్థులు
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన తీవ్రస్థాయికి చేరింది. ఘటనపై ఢిల్లీ మేయర్ స్పందించారు. ఢిల్లీ మేయర్ శైలి ఒబెరాయ్ మాట్లాడుతూ.. ముగ్గురు చిన్నారులు మృతి చెందడం బాధాకరమన్నారు.
-
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ బోణీ, తొలి పతకం అందించిన మను బాకర్
పారిస్ ఒలింపిక్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో మను బాకర్ సత్తా చాటింది. రజతం గెలిచే ఛాన్స్ వచ్చినప్పటకీ... కేవలం 0.1 పాయింట్ తేడాతో మూడో స్థానంతో సరిపెట్టుకోవ
-
Paris Olympics 2024: ఒలింపిక్స్ లో సత్తా చాటిన పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన ప్రచారాన్ని అద్భుత విజయంతో ప్రారంభించింది. మహిళల సింగిల్స్ గ్రూప్-ఎమ్లో మాల్దీవులకు చెందిన ఫాతిమా నబాహా అబ్దుల్ రజాక్పై పివ
-
AP Welfare Schemes: సంక్షేమ పథకాలకు పేర్లు మార్చడంపై డిప్యూటీ సీఎం పవన్ హర్షం
ఆంధ్రప్రదేశ్ లోని సంక్షేమ పథకాలకు ప్రముఖుల పేర్లు పెట్టారు. సీఎం చంద్రబాబు నిర్ణయంపై పవన్ హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, డాక్టర
-
-
Paris Olympics 2024: ఒలింపిక్స్ లో డోపింగ్ కేసు, నైజీరియా బాక్సర్ సస్పెండ్
అండర్ 60 కేజీల విభాగంలో 22 ఏళ్ల నైజీరియా బాక్సర్ సింథియా టెమిటాయో ఒగున్సెమిలోర్ సోమవారం ఒలింపిక్స్లో అరంగేట్రం చేయాల్సి ఉంది.దానికి ఆమె సస్పెండ్ కు గురయ్యారు.
-
CM Revanth Reddy: మామ సంస్మరణ సభకు సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది గంటల్లో కల్వకుర్తి వెళ్లనున్నారు. జైపాల్రెడ్డి వర్ధంతి సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్రెడ్డి ఆవిష్
-
NITI Aayog Meeting: సీఎం రేవంత్ పై నీతి ఆయోగ్ యూనియన్ చురకలు
న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిష్కరించడంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి