-
Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం రోజున బాంబు బెదిరింపులు
స్వాతంత్య్ర దినోత్సవం రోజున బాంబు బెదిరింపులు.బెదిరింపులకు పాల్పడిన యువకుడు అరిహంత్ను అరెస్ట్ చదువు ఒత్తిడి కారణంగా మానసికంగా కుంగిపోయాడు
-
Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం రోజున గోల్కొండ కోట చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ప్రవేశ పెట్టారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. అందులో భాగంగా పాస్
-
PAK vs BAN Test: సమోసా ధరకే మ్యాచ్ టికెట్స్ , పీసీబీపై ట్రోల్స్
బంగ్లాదేశ్ సిరీస్కు టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. టిక్కెట్ ధరలను భారీగా తగ్గించడం ద్వారా పిసిబి సోషల్ మీడియా ట్రోలింగ్ను ఎదుర్కొంటోంది.టెస్ట్ సిరీస్ కోసం
-
-
-
Telangana: సెప్టెంబరులో విద్యుత్ ఉద్యోగులు భారీ నిరసనకు ప్లాన్
ట్రాన్స్కో, జెన్కో, ఎస్పిడిసిఎల్ మరియు ఎన్పిడిసిఎల్తో సహా అనేక రాష్ట్ర యుటిలిటీలకు చెందిన ఉద్యోగులు రెండేళ్లుగా తమ ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్య
-
ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్ లో అదరగొట్టిన రోహిత్, కుల్దీప్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా 118 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా జట్టు 116 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.రోహిత్ శర్
-
CM Yogi Adityanath: బంగ్లాదేశ్ హింసపై రాహుల్ మౌనం: సీఎం యోగి మాస్ రిప్లై
1947లో ఏం జరిగిందో అదే నేడు బంగ్లాదేశ్, పాకిస్థాన్లో జరుగుతోందన్నారు సీఎం యోగి. అక్కాచెల్లెళ్లు, కూతుళ్లను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అయితే రాజకీయ ప్రయోజనాల దృష
-
JK Encounter: జమ్మూ ఎన్కౌంటర్లో ఆర్మీ కెప్టెన్ వీరమరణం
జమ్మూ కాశ్మీర్లోని దోడాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ కెప్టెన్ వీరమరణం పొందాడు. మూడు బ్యాగుల్లో కొన్ని పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. అ
-
-
Doctor Rape Case: కోల్కతా చేరుకున్న సీబీఐ బృందం
ట్రైనీ డాక్టర్పై జరిగిన దారుణంపై విచారం వ్యక్తం చేసిన హైకోర్టు అధికారుల్ని మందలించింది. సంఘటన జరిగి ఐదు రోజులు గడిచినా, పోలీసులు ఇంకా ఎటువంటి నిర్ధారణకు రాలేకపోయార
-
KTR: ఎనిమిది నెలల్లోనే 50 వేల కోట్ల అప్పు, పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయి
బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులను పెంచి పోషిస్తోందని కాంగ్రెస్ ప్రచారం చేసిందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల రికార్డులను బద్దలు కొట్
-
Telangana: జగిత్యాలలో పసి బాలుడు కిడ్నాప్
జగిత్యాల జిల్లాలో ఓ బాలుడు కిడ్నప్ కు గురయ్యాడు. మెట్పల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక దుకాణంలోకి వెళ్లగా, నిందితులు శివతో కలిసి పారిపోయారు.