-
Telangana: మల్లారెడ్డి మహిళ హాస్టల్లో పురుగుల అన్నం
హైదరాబాద్ శివార్లలో ఉన్న మల్లారెడ్డి యూనివర్శిటీ మహిళా హాస్టల్ మెస్లో పురుగులు దర్శనమిచ్చాయి. ఆహారంలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు హాస్టల్ యాజమాన్యంపై నిరస
-
Pakistan Election 2024: పాకిస్థాన్ లో ఓటింగ్.. భద్రత అధికారి మృతి
పాకిస్తాన్ లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. దీంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఈ
-
Karnataka: అక్కడ హుక్కా బార్లు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
కర్నాటక ప్రభుత్వం హుక్కా మరియు హుక్కా బార్ల అమ్మకాలను నిషేధించింది. కోరమంగళ హుక్కా బార్లో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
-
-
-
PM Modi praises Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి ఆదర్శం: మోడీ
పార్లమెంటులో సమావేశంలో ఎంపీల వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను హృదయపూర్వకంగా ప్రశంసించారు. మన్మోహన్ జీతో తనకు
-
TSPSC Chairman: టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలని కవిత డిమాండ్
కొత్తగా నియమితులైన టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె మహేందర్రె
-
Telangana: హైదరాబాద్లో డ్రోన్ పైలట్ల శిక్షణా కేంద్రం ఏర్పాటు
డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ అందించేందుకు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
-
Andhra Pradesh: కర్నూలు-మంత్రాలయం రోడ్డు మరమ్మతులకు 32 కోట్లు మంజూరు
కర్నూలు-మంత్రాలయాన్ని కలిపే రహదారి మరమ్మతులకు రూ.32 కోట్లు మంజూరు చేసినట్లు రోడ్లు భవనాల శాఖ హైకోర్టుకు తెలిపింది. 14 కిలోమీటర్ల పొడవైన రహదారి అరిగిపోయినందున ప్రజలు ఎద
-
-
Telangana: నల్గొండలో బీఆర్ఎస్ సభకు పోలీసుల గ్రీన్సిగ్నల్
తెలంగాణలో రాజకీయ ఉత్కంఠకు కేంద్ర బిందువుగా మారుతున్న నల్గొండలో ఫిబ్రవరి 13న భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ప్రతిపాదిత సమావేశానికి 3 ల
-
On This Day: పాకిస్థాన్ ని వణికించిన కుంబ్లే..ఇదే రోజు 10 వికెట్లు తీసి
1999 ఫిబ్రవరి 7న భారత లెజెండరీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పాక్ బ్యాట్స్మెన్లను ఒక్కోక్కరిని పెవిలియన్ చేర్చడంతో క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ చరిత్రకు సాక్షిగా నిలిచి
-
Hyderabad: హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
ప్రభుత్వ నీలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. నీలోఫర్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ విభాగం మొదటి అంతస్తులో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది.