-
Diwali 2023: బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాలిస్తే కేసులు
దీపావళి పండుగ విషాదంగా మారకూడదనే కారణంగా అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. ఇతరులకు ఆటంకం కలిగించే విధంగా టపాసులు కల్చరాదని నగర పోలీసు అధికారులు స్పష్టం చేశారు. రేప�
-
PM Modi: సైరా భానుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు
ప్రముఖ నటి సైరా భానుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. సైరా భానుతో సమావేశమైన మోడీ సినీ ప్రపంచంలో ఆమె చేసిన కృషి తరతరాలుగా గుర్తు పెట్టుకుంటుందని కొనియాడా�
-
IND vs AUS T20 Series: ఆసీస్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక ఎప్పుడంటే… కీలక ఆటగాళ్లకు రెస్ట్
వన్డే ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. అంచనాలు పెట్టుకున్న టీమిండియా అద్భుతంగా రాణిస్తు వరుస విజయాలతో సెమీస్ కు చేరింది. నెదర్లాండ్స్ తో ఆదివారం చివరి లీగ్ మ్యాచ్ ఆ�
-
-
-
Karnataka: టిప్పు సుల్తాన్ కు వ్యతిరేకంగా పోస్టులు.. కర్ణాటకలో ఉద్రిక్తతం
మైనారిటీలను అవమానకరంగా చిత్రీకరించే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటకలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పూర్వం మైసూరు ప్రాంతాన్ని పాలించిన టిప్పు సుల్తా
-
Hyderabad: నగరంలో భారీ అగ్ని ప్రమాదం: యువకుడిపై అనుమానాలు
హైదరాబాద్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు శనివారం తెల్లవారుజామున భారీ అ�
-
Chandra Mohan Demise: చంద్రమోహన్ మృతి పట్ల సీఎం కేసీఆర్, వైస్ జగన్ సంతాపం
టాలీవుడ్ నటుడు, తొలి తరం హీరో చంద్రమోహన్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ సంతాపం తెలిపారు .చంద్రమోహన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వైవ�
-
Tamil Nadu: ప్రైవేట్ కాలేజీలో గుండు గీయించి విద్యార్థిని ర్యాగింగ్
కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ టెక్నికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థికి అదే కాలేజీకి చెందిన సీనియర్ విద్యార్థులు గుండు గీయించి ర్యాగింగ్ చేశారు.
-
-
Teenmar Mallanna: ఆలేరు సభలో మల్లన్న సీఎం కేసీఆర్ పై కామెంట్స్
ఆలేరు కాంగ్రెస్ మీటింగ్ లో పాల్గొన్న కాంగ్రెస్ నేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అధికార పార్టీ బీఆర్ఎస్ పై సంచలన కామెంట్స్ చేశాడు. మల్లన్న మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉ
-
Parliament Winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
-
17 Crore Injection: ఒక్క ఇంజక్షన్ డోస్ ఖరీదు రూ.17 కోట్లు
సాధారణంగా మనం అనారోగ్యంతో ఉంటే ఇంజెక్షన్ తీసుకుంటాము. ఆ ఇంజెక్షన్ ఖరీదు ఎంత ఉంటుంది. రూ.50, రూ.100 అవుతుంది. కానీ ఓ ఇంజెక్షన్ ఖరీదు తెలిస్తే మతిపోతుంది. ఒక్క డోస్ ఖరీదు రూ.17 క