-
Pakistan Blast: రేపు ఎన్నికలు.. ఈ రోజు బాంబు పేలుళ్లు: 25 మంది మృతి
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో పార్లమెంటు ఎన్నికలకు ఒకరోజు ముందు బుధవారం రెండు బాంబులు పేలాయి . ఈ పేలుళ్లలో 25 మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు .
-
Virender Sehwag: రీ ఎంట్రీకి రెడీ అయిన సెహ్వాగ్.. ఇక బౌలర్లకు దబిడి దిబిడే
వీరేంద్ర సెహ్వాగ్...ఈ డాషింగ్ ఓపెనర్ పేరు వింటే చాలు ప్రత్యర్థి బౌలర్లకు గుండెల్లో దడే..క్రీజులో ఉన్నాడంటే బౌండరీలు, సిక్సర్ల వర్షమే.. తొలి బంతి నుంచే బంతిని కసితీరా బా
-
Telangana: బీఆర్ఎస్ ని దెబ్బ కొట్టేందుకు కార్యకర్తలే ప్రధాన అస్త్రాలు
కాళేశ్వరం నిర్మాణంలో కమీషన్ల కోసం పెద్దఎత్తున అవినీతికి పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ ని బట్టబయలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క
-
-
-
AP Politics: ప్రత్యేక హోదా కోసం జగన్.. అధికారం కోసం కూటమి
ఇన్నాళ్లూ బీజేపీతో దోస్తీ కట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు మాట మార్చుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. తాజాగా సీఎం జగన్
-
CM Jagan: ర్యాంప్ వాక్ పై సీఎం జగన్.. క్యాడర్ అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి జనవరి 27న విశాఖపట్నంలో “సిద్ధం” అనే నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.రాష్ట్రంల
-
Top Today News: ఫిబ్రవరి 7 ముఖ్యంశాలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఢిల్లీకి రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువార
-
Video of Swimket: నీటిలో క్రికెట్ మ్యాచ్.. అంతర్జాతీయ క్రికెట్ని తలదన్నే ఐడియా
క్రికెట్ని మతంగా , ఆటగాళ్లను దేవుళ్లుగా చూసే దేశం మనది. ప్రతిఒక్కరి జీవితంలో క్రికెట్ ఎంతోకొంత ప్రభావం చూపే ఉంటుంది. ఇప్పుడంటే తీరిక లేక ఆడటం లేదు కానీ గ్రామాల్లో ఇంక
-
-
Film Awards 2024: సంధ్యారాగం చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా శ్రీనివాస్ నేదునూరి
తొలి చిత్రం సంధ్యారాగంతోనే హార్ట్ టచింగ్ ఫ్యామిలీ మూవీతో అందరినీ ఆలోచింపజేసిన దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి ఉత్తమ దర్శకుడిగా , ఈ చిత్ర హీరో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు
-
Chicago: చికాగోలో దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన హైదరాబాదీ
చికాగోలో దొంగలు దాడిలో హైదరాబాద్ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. నలుగురు దొంగలు దాడి చేయడంతో హైదరాబాద్కు చెందిన విద్యార్థి గాయపడ్డాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
-
Crime News: మాదాపూర్ లో 2 కోట్ల చిట్ ఫండ్ కుంభకోణం..నిందితులు అరెస్ట్
మాదాపూర్లోని సమతామూర్తి చిట్ఫండ్ ప్రైవేట్ పేరుతో పలువురు అమాయక బాధితులను మోసగించిన ఇద్దరు ఆర్థిక మోసగాళ్లు ఎల్పుల శ్రీనివాస్, ఎల్పుల రాకేష్ వర్మలను మాదాపూర్ పోల