-
Mobile Safety Tips in Rain : వర్షాకాలంలో ఫోన్ తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఏ టిప్స్ ఫాలో అయితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.!
వర్షాకాలంలో బయటికి వెళ్లేప్పుడు, మీ ఫోన్ను ఓ నాణ్యమైన వాటర్ప్రూఫ్ మొబైల్ కవర్లో పెట్టండి. లేదా లభించే సాధారణ జిప్లాక్ ప్లాస్టిక్ బ్యాగ్ కూడా ఉపయోగించవచ్చు. ఇది
-
Pistachios : పిస్తా తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు..మరి రోజుకు ఎంత పరిమాణంలో తినాలో తెలుసా..?!
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు సుమారుగా 30 గ్రాముల పిస్తా (అంటే ఒక గుప్పెడు) తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పరిమాణం ద్వారా శరీరానికి సుమారుగా 160 క్యాలర
-
Rice Cooking Tips : అన్నం ఎలా వండుకుంటే ఆరోగ్యానికి మంచిది? చాలామందికి తెలియని చిట్కాలు..!
నిజానికి అన్నం తినడం మానేయాల్సిన అవసరం లేదు. బదులుగా దాన్ని ఎలా వండుకుంటున్నామన్నదే అసలు కీలకం. అన్నం వండే విధానంపై స్పష్టత కల్పించేందుకు ఇప్పుడే తెలుసుకుందాం — గంజ
-
-
-
Liquor Scam Case : మద్యం కుంభకోణం కేసు.. మాజీ సీఎం కోడుకు అరెస్టు
ఈ ఉదయం ఛత్తీస్గఢ్ దుర్గ్ జిల్లాలోని భిలాయ్లో ఉన్న బఘేల్ నివాసంపై ఈడీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేసిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు గంటల పాటు తనిఖీలు సాగాయి. అ
-
Visakhapatnam : విశాఖలో గాజు వంతెన..ఆగస్టు 15నాటికి పర్యాటకులకు అందుబాటులోకి
విశాఖపట్నంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా కైలాసగిరిలో గాజుతో నిర్మిస్తున్న ప్రత్యేక వంతెన
-
CM Chandrababu : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… 22 ప్రాజెక్టులతో 30,899 ఉద్యోగాలు
ఈ సమావేశంలో రాష్ట్రానికి రూ.39,473 కోట్ల పెట్టుబడులు వచ్చేలా SIPB అనుమతినిచ్చింది. మొత్తం 22 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించగా, వీటిలో పరిశ్రమలు-వాణిజ్య రంగానికి చెందిన 11,
-
Narmada River : నర్మద పేరుతో కోడి జాతి ప్రకటన..మధ్యప్రదేశ్లో వివాదం, నర్మదీయ బ్రాహ్మణ సమాజం ఆగ్రహం
ఈ వివాదం జబల్పూర్ నగరంలో ఉద్రిక్తతకు దారి తీసింది. సమాజ ప్రతినిధులు కళాశాల యాజమాన్యం తక్షణమే క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నర్
-
-
Mithun Reddy : మద్యం కుంభకోణం కేసు..వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఈ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ జేబి పార్థివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ల ధర్మాసనం మిథున్రెడ్డికి చురకలంటించారు. ముందస్తు బెయిల్ కోరేలా మిథున్రెడ్డి వద్ద విశేష
-
Harish Rao : బీఆర్ఎస్ నాయకులపై సీఎం రేవంత్ రెడ్డి నిఘా : హరీష్ రావు
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజూ బిఆర్ఎస్ నేతలు, కొంతమంది జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. మా వెనుక నిఘా బృందాలను నియమిస్తున్నారు. వారు ఎక్కడికైనా వె
-
Pahalgam Attack : టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా.. నిర్ణయాన్ని స్వాగతించిన భారత్
ఈ చర్యను భారత-అమెరికా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో ఒక కీలకమైన మైలురాయి గా అభివర్ణించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ Xలో పోస్ట్ చేస్తూ, TRF ను ఉగ్రవాద సంస్థగా గుర