-
Rahul Gandhi : రాహుల్ గాంధీ సహా పలువురు కీలక నేతల అరెస్టు..ఢిల్లీలో హైటెన్షన్
ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇండియా కూటమి నాయకులు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారీ స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ, కేం
-
Stray Dogs : ఢిల్లీ వీధుల్లో కుక్కల బెడదపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం
వీధుల్లో కుక్కల సంఖ్య భారీగా పెరిగిపోవడం, వాటి దాడుల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇంత వరకు ఎన్ని ప్రాణాలు పోయాయో చూసారా? ఇకనైనా క
-
Operation Sindoor : పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి.. వీడియో విడుదల చేసిన వాయుసేన
ఐఏఎఫ్ విడుదల చేసిన ఐదు నిమిషాల వీడియోలో పహల్గాం దాడి దృశ్యాలు, దానికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఆపరేషన్ సిందూర్లో భారత్ చేపట్టిన వైమానిక దాడులు, ధ్
-
-
-
Shri Shakti scheme : ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదల
ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ప్రధాన రకాల బస్సుల్లో అమలు కానుంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్
-
Cat Kumar : బీహార్లో విచిత్రమైన ఘటన..పిల్లి పేరుతో నివాస ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు!
దరఖాస్తుదారుడి పేరు "క్యాట్ కుమార్", తండ్రి పేరు "క్యాటీ బాస్", తల్లి పేరు "కటియా దేవి". ఈ సమాచారం స్థానిక అధికారులకు అందిన వెంటనే, రోహతాస్ జిల్లా మేజిస్ట్రేట్ ఉదితా సింగ్
-
Maharashtra : హృదయ విదారక ఘటన..భార్య మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లిన భర్త
ఈ సంఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. నాగ్పుర్కు చెందిన అమిత్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఆదివారం నాడు లోనారా నుంచి కరణ్పుర్ దిశగా ప్రయాణిస
-
KTR : కాగ్ త్రైమాసిక నివేదిక..రాష్ట్ర ఆదాయంలో భారీ పతనం కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రమాద ఘంటికలు మోగించిందని హెచ్చరించారు. రాష్ట్ర ఆదాయం పడిపోతున్న పరిస్థితి చూస్తే, అది భవిష్యత్ను గంభీరంగా ప్రభావితం చేయబోతోంది. ఆదాయం తక్క
-
-
Hanumakonda : మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు
అక్షయపాత్రకు అప్పగించొద్దు - మాకే అవకాశం ఇవ్వండి అని వారు నినాదాలు చేశారు. కార్మికులు కొన్నిరోజులుగా తమ సమస్యలను అధికారులకు చెప్పినా స్పందన లేకపోవడంతో చివరకు వారు న
-
AP : ఏపీలో జిల్లాల మార్పుపై ప్రభుత్వం కసరత్తు .. 26 నుంచి 32కి పెరిగే అవకాశం..!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కీలకమైన పరిణామం. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, పేర్ల మార్పులు, సరిహద్దుల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. ఈ క్
-
Elephant : కర్ణాటక బందీపూర్లో ఏనుగు బీభత్సం ..టూరిస్ట్పై దాడి
ఈ సంఘటన బందీపూర్లోని కెక్కనహళ్లి రోడ్డులో చోటు చేసుకుంది. ప్రకృతి ప్రేమికులు తరచూ సందర్శించే ఈ ప్రాంతంలో అంచనా వేయలేని ప్రమాదం ఎదురైంది. కేరళకు చెందిన ఓ టూరిస్ట్ అ
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma