-
MG M9 : జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ నుంచి విలాసవంతమైన ఎం9..ధరెంతో తెలుసా..!
కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ కారు ప్రారంభ ధరను రూ.69.90 లక్షలుగా (ఎక్స్షోరూమ్ ధర) నిర్ణయించారు. ఆగస్టు 10 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయని సంస్థ వెల్లడించింది.
-
Curd : పెరుగులో వీటిని కలిపి తింటే కావాల్సినంతా బి12 విటమిన్..అవేంటో తెలుసా?
బి12 లోపం ఉన్నప్పుడు శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు తీవ్ర అలసట, మానసిక గందరగోళం, ఏకాగ్రత లోపం, మతిమరుపు, చర్మపు వేరుశనగలు (dry patches), శిరోజాల రాలిక మొదలైనవన్
-
Bulletproof Coffee : బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే ఏమిటి?..ఇది ఆరోగ్యకరమైనదా? ఎటువంటి జాగ్రత్తలు అవసరం?!
అయితే ఇటీవల బ్లాక్ కాఫీలో చిన్న మార్పు చేసి, ఆరోగ్యాన్ని మెరుగుపర్చే విధానంగా నెయ్యి కలిపిన కాఫీ లేదా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అనే పేరుతో ఓ కొత్త ట్రెండ్ ఏర్పడింది.
-
-
-
Maredu Troops : శ్రావణ మాసంలో శివపూజ విశిష్టత.. మరి మారేడు దళాలతో పూజ చేయొచ్చా?
భక్తులు ఉదయాన్నే లేచి శివాలయాలకు వెళ్లి పూజలు, అభిషేకాలు చేస్తూ శివుని ఆశీస్సులు పొందేందుకు తరలివెళ్తారు. శివపూజలో బిల్వపత్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. శివ పురాణంలో
-
Kitchen Cleaning Tips : వర్షాకాలంలో కిచెన్ శుభ్రతకు స్పెషల్ చిట్కాలు..పండుగలకే కాదు, ప్రతి రోజూ అవసరమే!
కిచెన్ క్లీన్ చేయడంలో తొలి దశ వస్తువుల తొలగింపే. క్యాబినెట్లు, అల్మారాలు చెక్ చేసి, ఆరు నెలలుగా వాడని పాత్రలు, పాత వస్తువులను తీసేయండి. ఇది వంటగదిలో ఖాళీని పెంచుతుందే క
-
Parliament Monsoon Sessions : సభలో ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారు : రాహుల్ గాంధీ
సభ ప్రారంభమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ నిష్క్రమించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతూ..ప్రతిపక్ష నేతగా నాకు మాట్లాడే పూర్తి హక్కు ఉన్నా కూడ
-
Green Hydrogen Valley : గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ..అమరావతి డిక్లరేషన్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు
సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ విజయానంద్, నెడ్క్యాప్ ఎండీ కమలాకర్ బాబు పాల్గొన్నారు. ఈ డిక్లరేషన్ రూపక
-
-
Supreme Court : ఈడీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు..మిమ్మల్ని రాజకీయాలకు ఎందుకు వాడుతున్నారు?
సుప్రీం ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లు ఈ కేసును విచారించారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. రాజక
-
Parliament : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అసత్య ప్రచారం..పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు వివరణ
ప్రమాదంపై విదేశీ మీడియా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ప్రాథమిక విచారణ నివేదిక అందింది. ప్రస్తుతం మేము ఆ నివేదికను పరిశీలిస
-
Supreme Court : వివేకా హత్య కేసు..సీబీఐ అభిప్రాయాన్ని కోరిన సుప్రీంకోర్టు
విచారణలో ముగ్గురు అంశాలపై సీబీఐ అభిప్రాయం తెలపాలని ధర్మాసనం స్పష్టం చేసింది. సునీత నారెడ్డి వివేకా కుమార్తె ఈ కేసులో ఇప్పటికే తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని