-
Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల !
పోస్టర్లో కల్యాణ్ రామ్ సంప్రదాయ పంచెకట్టుతో, క్లాసిక్ లుక్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించడంతో సోషల్ మీడియాలో ఈ పోస్టర్కు విశేష స్పందన లభిస్తోంది.
-
Encounter : భారీ ఎన్కౌంటర్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నిందితులు మృతి
ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ మరియు హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
-
AP Police : ఏపీ పోలీస్ శాఖలో పదోన్నతుల జాతర.. 12 మంది డీఎస్పీలకు పదోన్నతులు
మొత్తం 12 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) స్థాయి అధికారులను అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (అదనపు ఎస్పీ) హోదాలకు పదోన్నతి కల్పించడంతో పాటు, ఇప్పటికే
-
-
-
Teejan Bai : పాండవానీ కళకు తీరని లోటు .. పద్మ విభూషణ్ గ్రహీత తీజన్ బాయి కన్నుమూత
గత కొంతకాలంగా వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
-
New Pension : తెలంగాణలో పెన్షన్లకు భారీ ప్రక్షాళన .. కొత్తగా లక్ష పెన్షన్లు..!
రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ఆసరా పెన్షన్ల పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, నిజమైన అర్హులైన పేదలకు ప్రయోజనం చేకూరేలా ప్రత్యేక చర్యలు చేపడు
-
Naga Babu : మైలవరం ఘటనపై లోకేశ్ స్పందనకు నాగబాబు ప్రశంసలు
తెలుగుదేశం పార్టీ నుంచి బాధ్యతాయుతమైన నాయకత్వం ఎదుగుతోందని, అందుకు లోకేశ్ ప్రవర్తనే ఉదాహరణగా నిలుస్తోందని అన్నారు.
-
Physics Wala Vidyapeeth : విజయవాడలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ ప్రారంభం ..
విజయవాడలోని ఎంజీ రోడ్డులో సంస్థ తన మొట్టమొదటి టెక్-ఎనేబుల్డ్ PW విద్యాపీఠ్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సింగ్ రాథోడ
-
-
Telangana : తెలంగాణలో వంటగ్యాస్ కొరత పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత
గృహ వినియోగానికి ఎలాంటి సమస్య లేదని, సరఫరా సక్రమంగా కొనసాగుతోందని చెప్పారు. అయితే ప్రస్తుతం కొంతమేరకు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల విషయంలో మాత్రమే కొరత ఉన్నట్లు తెలిపార
-
US-Iran : ఇరాన్పై అమెరికా కఠిన వైఖరి .. మొజ్తబా ఖమేనీ తలపై రూ.92 కోట్ల రివార్డు ప్రకటన ..!
ఆయన గురించి విశ్వసనీయ సమాచారం అందించిన వారికి 10 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.92 కోట్లు) బహుమతిగా ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.
-
MK Stalin : పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం .. వంటగ్యాస్ కొరతపై తమిళనాడు కీలక నిర్ణయం
ఎల్పీజీ సిలిండర్లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టౌవ్లను ఉపయోగించే వ్యాపార సంస్థలకు విద్యుత్ వినియోగంపై సబ్సిడీ ఇవ్వనున్నారు. ఒక యూనిట్ విద్యుత్కు రూ.2 చొప్పున సబ్సిడీ అం
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma