-
Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతోంది : ఇండియన్ ఎయిర్పోర్స్
వాయుసేన తెలిపిన ప్రకారం, ఆపరేషన్ సిందూర్ కింద తమకు అప్పగించిన బాధ్యతలను అత్యంత నిపుణతతో, కచ్చితంగా పూర్తి చేశామని పేర్కొంది.
-
TG EAPCET Results : తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి
ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగంలో మొదటి 10 ర్యాంకులూ బాలురే సాధించడం విశేషం. అంతేకాదు, మొదటి మూడు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు గెలుచుకోవడం గమనార్హం.
-
Tata Motors : కోల్కతాలో అధునాతన వాహన స్క్రాపింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్
అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ కేంద్రం సంవత్సరానికి 21,000 జీవితకాలం ముగిసిన వాహనాలను స్క్రాప్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
-
-
-
Canara Robeco : కెనరా రోబెకో మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్ను విడుదల చేసిన కెనరా రోబెకో
కొత్త ఫండ్ ఆఫర్ మే 9, 2025న తెరవబడుతుంది , మే 23, 2025న ముగుస్తుంది. ఈ పథకం జూన్ 6, 2025న లేదా అంతకు ముందు తిరిగి తెరవబడుతుంది. ఆస్తి తరగతులలో వైవిధ్యాన్ని కోరుకునే దీర్ఘకాలిక పెట్టు
-
Hyundai Motor India Foundation : ఆగ్రోఫారెస్ట్రీ కార్యక్రమంను విస్తరించిన హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్
20 గ్రామాలలో భూసార పరిరక్షణకు వనములను పెంపకాన్ని ప్రోత్సహించడానికి మరియు అణగారిన కుటుంబాలకు సాధికారత కల్పించడానికి ప్రాజెక్ట్ యొక్క 2వ దశను ప్రారంభించింది.
-
Drones : శంషాబాద్ విమానాశ్రయం పరిధిలో డ్రోన్లపై నిషేధం
ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చిందని, జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత, విమానాల రాకపోకలలో అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకు
-
Act of War : ఇక పై ఎటువంటి ఉగ్రదాడులు జరిగినా ‘యుద్ధ చర్య’గానే పరిగణిస్తాం : భారత్
ఈ మేరకు ఉన్నత స్థాయి అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, భవిష్యత్లో జరిగే ఎలాంటి ఉగ్రవాద చర్యలకైనా తగిన ప్రత్యుత్తరం ఇస్తామని నొక్కిచెప్పాయి.
-
-
Ayyanna Patrudu: భారత రక్షణ నిధికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు నెల వేతనం విరాళం
దేశ సేవలో తానూ ఓ చిన్న పాత్ర పోషించాలని భావించిన అయ్యన్నపాత్రుడు, తన నెల వేతనమైన రూ. 2,17,000ను జాతీయ రక్షణ నిధి (నేషనల్ డిఫెన్స్ ఫండ్)కు విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయ
-
Omar Abdullah : పాక్ దాడులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం: జమ్మూకశ్మీర్ సీఎం
ఈ ఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అం
-
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. హతమైన ఉగ్రవాదుల వివరాలు వెల్లడి..!
1. ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ అలియాస్ అబు జుండాల్ – లష్కరే తయ్యిబా కీలక కమాండర్. ఇతని అంత్యక్రియలు పాక్ ఆర్మీ లాంఛనాలతో నిర్వహించిందని సమాచారం. హఫీజ్ అబ్దుల్ రౌఫ్
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma