-
IPS Transfers : తెలంగాణలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ
సీనియర్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ చేపట్టిన ఈ మార్పులు రాష్ట్రంలో భద్రతా నిర్వహణను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ మార్పు
-
Chenab Railway Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని మోడీ..ఎక్కడో తెలుసా..?
ప్రధానమంత్రి మోడీ ఈ వంతెనను ‘నయా కాశ్మీర్’ నిర్మాణంలో కీలక ఘట్టంగా పేర్కొన్నారు. చీనాబ్ నదిపై నిర్మించిన ఈ వంతెన ఎత్తు 359 మీటర్లు, పొడవు 1,315 మీటర్లుగా ఉంటుంది. ఇది ఇంజనీ
-
RCB : చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట..10 మంది మృతి
భారీగా తరలివచ్చిన అభిమానుల గుంపులో తొక్కిసలాట జరగడంతో 10మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, 13 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ రోజు సాయంత్రం, ఆర్సీబీ
-
-
-
AP Cabinet : ఏపీ క్యాబినెట్ నిర్ణయాలివే..
సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం. వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, రాయతీల కల్పనకు క్యాబినెట్ ఆమోదం. రక్షితనీటి సరఫరాకు శ్రీకాకుళంలో రూ
-
GHMC : వాడీవేడిగా కొనసాగుతున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం
కొత్తగా జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఆర్వీ కర్ణన్ ఈ సమావేశానికి తొలిసారిగా హాజరయ్యారు. సమావేశంలో వీధిదీపాల నిర్వహణ, నాలాల విస్తరణ, వరద నివారణ, డ్రైనేజ
-
Pawan Kalyan : అయిదేళ్ల నిరంకుశ పాలనకు ప్రజలు తమ ఓటుతో ముగింపు పలికారు : పవన్ కల్యాణ్
భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. స్వర్ణాంధ్ర 2047 దిశగా రాష్ట్రాన్ని నడిపించేందుకు, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించేం
-
TG TET 2025 : జూన్ 18 నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు.. ఏ సబ్జెక్టు ఎప్పుడంటే?
పరీక్షల తేదీలు, సబ్జెక్టుల వారీగా సెషన్లు, జిల్లా వారీగా కేంద్రాల వివరాలు విద్యాశాఖ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో
-
-
Ambati Rambabu : గుంటూరు కలెక్టరేట్ వద్ద అంబటి రాంబాబు హల్చల్
అంబటి రాంబాబు నేతృత్వంలోని వైసీపీ నాయకులు గుంటూరు కలెక్టరేట్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని వారు యత్నించారు. అయితే కలెక్టర
-
Monsoon Session : జులై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
మొత్తం 23 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. అయితే, వీటిలో వారం రోజుల వారాంతపు సెలవులు, రక్షాబంధన్, స్వాతంత్ర్య దినోత్సవం వంటి పండుగల నేపథ్యంలో కొన్
-
TTD : తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం
గత రెండు రోజులుగా అధికారులు అతనిని ప్రశ్నిస్తూ కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. సిట్ అధికారులు అప్పన్నతో పాటు టీటీపీకి చెందిన మరో ఆరుగురు ఉద్యోగులను విచారిస్తున
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma