-
Canara Robeco : కెనరా రోబెకో మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్ను విడుదల చేసిన కెనరా రోబెకో
కొత్త ఫండ్ ఆఫర్ మే 9, 2025న తెరవబడుతుంది , మే 23, 2025న ముగుస్తుంది. ఈ పథకం జూన్ 6, 2025న లేదా అంతకు ముందు తిరిగి తెరవబడుతుంది. ఆస్తి తరగతులలో వైవిధ్యాన్ని కోరుకునే దీర్ఘకాలిక పెట్టు
-
Hyundai Motor India Foundation : ఆగ్రోఫారెస్ట్రీ కార్యక్రమంను విస్తరించిన హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్
20 గ్రామాలలో భూసార పరిరక్షణకు వనములను పెంపకాన్ని ప్రోత్సహించడానికి మరియు అణగారిన కుటుంబాలకు సాధికారత కల్పించడానికి ప్రాజెక్ట్ యొక్క 2వ దశను ప్రారంభించింది.
-
Drones : శంషాబాద్ విమానాశ్రయం పరిధిలో డ్రోన్లపై నిషేధం
ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చిందని, జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత, విమానాల రాకపోకలలో అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకు
-
-
-
Act of War : ఇక పై ఎటువంటి ఉగ్రదాడులు జరిగినా ‘యుద్ధ చర్య’గానే పరిగణిస్తాం : భారత్
ఈ మేరకు ఉన్నత స్థాయి అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, భవిష్యత్లో జరిగే ఎలాంటి ఉగ్రవాద చర్యలకైనా తగిన ప్రత్యుత్తరం ఇస్తామని నొక్కిచెప్పాయి.
-
Ayyanna Patrudu: భారత రక్షణ నిధికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు నెల వేతనం విరాళం
దేశ సేవలో తానూ ఓ చిన్న పాత్ర పోషించాలని భావించిన అయ్యన్నపాత్రుడు, తన నెల వేతనమైన రూ. 2,17,000ను జాతీయ రక్షణ నిధి (నేషనల్ డిఫెన్స్ ఫండ్)కు విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయ
-
Omar Abdullah : పాక్ దాడులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం: జమ్మూకశ్మీర్ సీఎం
ఈ ఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అం
-
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. హతమైన ఉగ్రవాదుల వివరాలు వెల్లడి..!
1. ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ అలియాస్ అబు జుండాల్ – లష్కరే తయ్యిబా కీలక కమాండర్. ఇతని అంత్యక్రియలు పాక్ ఆర్మీ లాంఛనాలతో నిర్వహించిందని సమాచారం. హఫీజ్ అబ్దుల్ రౌఫ్
-
-
Border Tensions : హైదరాబాద్లో బాణసంచా కాల్చడంపై నిషేధం: సీవీ ఆనంద్
తాజా పరిస్థితుల నేపథ్యంలో నగరవ్యాప్తంగా బాణసంచా కాల్చడంపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
-
Monsoon : మే 27న కేరళను తాకనున్న నైరుతీ రుతుపవనాలు: ఐఎండీ
సాధారణంగా వర్షాకాలం జూన్ 1న కేరళలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జూలై 8 నాటికి ఈ రుతుపవనాలు విస్తరిస్తాయి. అనంతరం సెప్టెంబర్ 17 నుంచి ఈ రుతుపవనాల తిరోగమనం ప్ర
-
PM Modi : త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని హైలెవల్ మీటింగ్
ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఉదయం అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష నిర్వహించారు. మోడీ నివాసంలో జరుగుతున్న ఈ అత్యవసర భేటీలో త్రివిధ దళాధిపతు