-
Telangana : ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇకపై నెలకు 2 క్యాబినెట్ భేటీలు
ప్రతీ నెల మొదటి మరియు మూడో శనివారాల్లో ఈ క్యాబినెట్ సమావేశాలు జరగనున్నాయి. నెలకు కనీసం రెండు సార్లు సమావేశాలు నిర్వహించడం ద్వారా పాలనా నిర్ణయాల్లో జాప్యం లేకుండా, వే
-
RBI Interest Rates : మరోసారి కీలక వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ
తాజా నిర్ణయం మేరకు, రెపో రేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ 6 శాతం నుంచి 5.50 శాతానికి చతికిలపెట్టింది. గతంలో ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలలలో 25 బేసిస్ పాయింట్ల చొ
-
Stampede incident : కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఈ ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ దుర్ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నాం. అడ్వకేట్ జనరల్ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ను పరిగణనలోకి తీసుకున్నాం. తదనుగ
-
-
-
Bangalore : తొక్కిసలాట ఘటన.. సాయం ప్రకటించిన ఆర్సీబీ
ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్టు బుధవారం ఆర్సీబీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ఎక్స్ పేజీలో ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఘటన
-
Chhattisgarh : మావోయిస్టు పార్టీ అగ్రనేత సుధాకర్ మృతి..!
సుధాకర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం. అతను మావోయిస్టు ఉద్యమంలో దాదాపు మూడు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్నాడ
-
Rafale : హైదరాబాద్లో ‘రఫేల్’ విడిభాగాల తయారీకి ఒప్పందం
ఈ ఒప్పందం ప్రకారం, భారత వైమానిక దళంలో కీలక పాత్ర పోషిస్తున్న రఫేల్ యుద్ధవిమానాలకు అవసరమైన ప్రధాన విడిభాగాలు హైదరాబాద్లో తయారు చేయనున్నారు. ఈ ఒప్పందం ప్రత్యేకత ఏమిట
-
Terrorism : భారత్ పోరుకు అంతర్జాతీయ మద్దతు అవసరం: మల్లికార్జున ఖర్గే
పాక్కు ఐఎంఎఫ్, ఇతర సంస్థల నుంచి వచ్చిన ఆర్థిక సాయాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఉగ్రవాద బాధిత దేశం. మన దేశం ఎప్పట
-
-
Ayodhya : అయోధ్య రామాలయంలో మరోసారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం
. ఉదయం 11.45 గంటలకు ప్రారంభమైన అభిజిత్ ముహూర్తంలో ఈ పవిత్ర కార్యం ఆరంభమైంది. ఇది మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఈ వేడుకలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరై
-
Sindhura plant : ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నం: ప్రధాని మోడీ
బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో భారతదేశం చేపట్టిన యుద్ధంలో కచ్ ప్రాంతానికి చెందిన తల్లులు, సోదరీమణులు అపూర్వ ధైర్యాన్ని ప్రదర్శించారు. ఇటీవల గుజరాత్ పర్యటనలో వారు నన్
-
World Environment Day : వనమహోత్సవం ప్రారంభించిన సీఎం చంద్రబాబు..పర్యావరణ పరిరక్షణపై మద్దతు
ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు పార్కులో మొక్కలు నాటా
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma