-
Anam Ramaranayana Reddy : పాకిస్థాన్కు భారత్తో యుద్ధం చేసే సత్తా లేదు : మంత్రి ఆనం
ఉగ్రవాదానికి మహిళల జీవితాలనే లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేసిన పాకిస్తాన్కు 'ఆపరేషన్ సిందూర్' రూపంలో భారత మహిళలు సైతం ధీటుగా ఎదురుదెబ్బ ఇచ్చారని మంత్రి పేర్కొన్నా
-
CPI Narayana : పీఓకే స్వాధీనం చేసుకోకుండానే చర్చలా?: బీజేపీకి నారాయణ ప్రశ్న
"అప్పుడు నన్ను శాంతికి పునాదులు వేస్తున్నానన్న కారణంగా దేశద్రోహిగా ముద్ర వేయాలన్న బీజేపీ నేతలు, ఇప్పుడు అదే వాళ్లు పీఓకేను మన నియంత్రణలోకి తీసుకోకుండానే శాంతి చర్చల
-
Rajnath Singh : భారత్ సైనిక పరాక్రమానికి ఆపరేషన్ సిందూర్ ఓ నిదర్శనం : రాజ్ నాథ్ సింగ్
ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ భారత సైనిక పరాక్రమానికి ప్రతీకగా నిలిచిందన్నారు. పాక్ ఆధారిత ఉగ్రవాదానికి ఇది ఘాటైన జవాబని, భారత్ ఉగ్రవాదాన్ని ఎప్పటిక
-
-
-
Murali Nayak : మురళీనాయక్ శవపేటిక మోసిన మంత్రి లోకేశ్
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో అమరుడైన మురళీనాయక్ భౌతికదేహానికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్వయంగా భుజాన మోసి ఘనంగా వీడ్కోలు పలి
-
CM Yogi Adityanath : ఉగ్రవాదం అనేది కుక్కతోక లాంటిది: సీఎం యోగి ఆదిత్యనాథ్
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. "ఆపరేషన్ సిందూర్" సమయంలో భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని తెలిపారు. ఈ క్షిపణుల సామర్థ్యం ప్రపంచం మొత్తానికి తెలిసిం
-
Pakistan : పుల్వామా ఉగ్రదాడిలో మా హస్తం ఉంది: పాక్ వాయుసేనాధికారి అంగీకారం
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్ డిఫెన్స్ మీడియా వింగ్ నిర్వహించిన ప్రెస్మీట్లో ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ మాట్లాడుతూ.. "పుల్వామాలో మా వ్యూహా
-
Operation Sindoor : మే 12న హాట్లైన్లో భారత్-పాకిస్థాన్ చర్చలు..!
తాజా పరిణామాల నేపథ్యంలో, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల మిలటరీ టాప్ అధికారుల మధ్య హాట్లైన్ చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేష
-
-
Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతోంది : ఇండియన్ ఎయిర్పోర్స్
వాయుసేన తెలిపిన ప్రకారం, ఆపరేషన్ సిందూర్ కింద తమకు అప్పగించిన బాధ్యతలను అత్యంత నిపుణతతో, కచ్చితంగా పూర్తి చేశామని పేర్కొంది.
-
TG EAPCET Results : తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి
ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగంలో మొదటి 10 ర్యాంకులూ బాలురే సాధించడం విశేషం. అంతేకాదు, మొదటి మూడు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు గెలుచుకోవడం గమనార్హం.
-
Tata Motors : కోల్కతాలో అధునాతన వాహన స్క్రాపింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్
అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ కేంద్రం సంవత్సరానికి 21,000 జీవితకాలం ముగిసిన వాహనాలను స్క్రాప్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.