-
Assistant Professor Posts : 128 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఇది రాష్ట్రంలోని నిరుద్యోగులకు, ముఖ్యంగా మెడికల్ విద్యార్థులకు గొప్ప అవకాశంగా నిలవనుంది. ప్రకాశిత నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లో డీఎన్
-
India-Pak : భారత్, పాక్ చర్చలు వాయిదా.. ప్రధాని, అజిత్ దోవల్ కీలక చర్చలు
ఈ చర్చలు రెండు దేశాల 'డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్' (డీజీఎంవో)ల మధ్య హాట్లైన్ ద్వారా జరగనున్నాయి. అయితే ఈ ఆలస్యం వెనక గల కారణాలు అధికారికంగా వెల్లడించలేదు.
-
Manoj Naravane : యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు.. తీవ్రమైన అంశం: ఆర్మీ మాజీ చీఫ్
యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు. ఇది గాఢమైన విషయం. బాలీవుడ్ చిత్రం మాదిరి ఇందులో విజయం, గెలుపు అన్నవి తెరపై చూపించినట్లు ఉండవు. యుద్ధంలో నష్టపోయేది సామాన్య ప్రజలే. మ
-
-
-
Current charges : కరెంట్ ఛార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక వ్యాఖ్యలు
కరెంట్ ఛార్జీల పెంపు విషయంపై వెలుసిపోయిన ప్రచారాలపై స్పందించిన ఆయన ఏ పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం మా ప్రభుత్వానికి లేదు" అని స్పష్టం చేశారు. ప్
-
International Nurses Day : వైద్యరంగంలో నర్సుల సేవలు వెలకట్టలేనివి : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
నర్సులు అందించే సేవలు అనన్యసామాన్యమైనవి. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో వారు చేసే సేవలు వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నాయి. రోగుల ఆరోగ్య పునరుద్ధరణలో నర్సుల పా
-
Kavitha : అప్పులు, వ్యయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎమ్మెల్సీ కవిత
. రెవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1.80 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ, అందులో రూ.80 వేల కోట్లు మాత్రమే అప్పుల వడ్డీల కోసం ఉపయోగించారని, మిగతా రూ.లక్ష కోట్లు ఎక్కడిక
-
Shashi Tharoor : మిస్రీ చేసిన కృషి ప్రశంసనీయం..ట్రోలింగ్స్ను ఖండించిన శశిథరూర్
“విక్రమ్ మిస్రీ దేశం కోసం అద్భుతంగా పనిచేశారు. శాంతిని ప్రోత్సహించేందుకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. అలాంటి ఒక అధికారి ఎవరు ట్రోల్ చేయాలి? ఎందుకు చేయాలి? ఆయన పనిని మి
-
-
Indian Airports : తిరిగి తెరుచుకున్న 32 విమానాశ్రయాలు..నోటామ్ జారీ
గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముందుజాగ్రత్త చర్యగా పలు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. ముఖ్యంగా పాకిస్థాన్ సరిహద్దుకు సమీపం
-
Sri Lanka : లోయలో పడ్డ యాత్రికుల బస్సు.. 21 మంది దుర్మరణం
దుర్ఘటనపై స్పందించిన రవాణా శాఖ ఉప మంత్రి ప్రసన్న గుణసేన, మృతుల సంఖ్యను అధికారికంగా ధ్రువీకరించారు. ప్రభుత్వం ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతోందని, ప్రమాదాని
-
Rahul Gandhi : తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలి: ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ
భారత ప్రభుత్వం పాకిస్థాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన తరిగిన మరుసటి రోజే ఈ డిమాండ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ గాంధీ తన లేఖలో, “పహల్గామ్ ఉగ్ర